Category: World
All word Telugu news updates
-

Public Examinations Bill: ఇక పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! | | ACTPnews
Last Updated:Jul 26, 2026 5:24 AM IST Public Examinations Bill: తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటిని సరిచేసుకోవడంలోనే నిబద్ధత బయటపడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ పొందింది. అందుకు ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లే కీలకం. దీన్ని సరిగ్గా నిర్వహించి, అమలు చేస్తే, కేంద్రానికి పోయిన ఖ్యాతి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! కేంద్ర…
-

Candle March: పోలీసుల దౌర్జన్యానికి CJP నిరసన.. నేటి సాయంత్రం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు! | | ACTPnews
Last Updated:Jul 26, 2026 6:07 AM IST Candle March: కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి.. ఓ భారీ విజయాన్ని దక్కించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ.. ఇవాళ దేశవ్యాప్త క్యాండిల్ ర్యాలీలకు పిలుపిచ్చింది. ఎందుకో తెలుసుకుందాం. పోలీసుల దౌర్జన్యానికి CJP నిరసన.. నేటి సాయంత్రం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు! కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జులై 26 ఆదివారం సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా నిశ్శబ్ద క్యాండిల్ మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపు జులై…
-

Pralhad Joshi: విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జ్యోషి.. ఆయన ముందు ఉన్న 3 అతిపెద్ద సవాళ్లు ఇవే! | | ACTPnews
Last Updated:Jul 26, 2026 2:34 PM IST నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థుల్లో విశ్వాసం పెంచడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రక్షాళన ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. credit:x నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు.…
-

Ras Tanura Refinery: సౌదీలోని అతిపెద్ద అరామ్కో రిఫైనరీపై హౌతీల డ్రోన్ దాడి.. భగ్గుమన్న చమురు ధరలు | | ACTPnews
Last Updated:Jul 26, 2026 1:52 PM IST Ras Tanura Refinery: యెమెన్పై సౌదీ అరేబియా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రతీకాత్మక చిత్రం (Image credit – Reuters) గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య…
-

Kargil Vijay Diwas 2026: నేడు కార్గిల్ విజయ్ దివస్.. తక్కువ ఆయుధాలతోనే భారత్ ఎలా గెలిచింది? | | ACTPnews
ఈ యుద్ధం చాలా గొప్పది. ఎందుకంటే.. అప్పట్లో మన ఇండియా సైనిక శక్తి చాలా తక్కువ. మన ఆయుధాలు కూడా అంతంతమాత్రమే. దానికి తోడు.. పాకిస్థాన్ రేంజర్లు.. సరిహద్దులు దాటి మన పర్వతాలపైకి వచ్చి కాల్పులు జరిపితే, మన సైనికులు కింది నుంచి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇది కష్టమైన పని. అయినా ఎంతో ధైర్యంతో పోరాడి.. తిరిగి పర్వతాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు విరిచే చలిలోనూ.. ప్రాణాలకు తెగించారు. వారి ధైర్యం, సాహసం, తెగింపు, త్యాగం…
-

Mann Ki Baat 136th Episode: దేశ ప్రజలకు 3 పిలుపులు ఇచ్చిన ప్రధాని మోదీ.. మన్ కీ బాత్లో సంచలన సందేశం! | | ACTPnews
ఇవాళ కార్గిల్ విజయ్ దివస్ కావడంతో.. ప్రధాని మోదీ.. దీని గురించే చెబుతూ.. మన్ కీ బాత్ ప్రారంభించారు. అప్పటి సైనికులు ఎలా ఈ యుద్ధాన్ని గెలిచారో, ఎలా ప్రాణ త్యాగాలు చేశారో గుర్తు చేసుకుంటూ.. వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెమోరియల్ నుంచి ద్రాస్ సెక్టార్ వరకూ సాగిన మోటర్ సైకిల్ యాత్రను మోదీ గుర్తుచేసుకున్నారు. ఇటీవల భారత నౌకా దళంలో మహేంద్రగిరి యుద్ధ నౌక చేరడాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ నౌకలో…
-

Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు | | ACTPnews
నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీకి ఆయన రాజీనామా లేఖ పంపగా.. కొన్ని గంట్లోనే రాజీనామాకు ఆమోదం తెలిపారు. దేశ యువత భవిష్యత్తు, ఆకాంక్షలను గౌరవిస్తూ, ఈ ఆందోళనలు దేశవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక…
-

Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. ఇరాన్పై దాడులకు తాత్కాలిక బ్రేక్ | | ACTPnews
Last Updated:Jul 25, 2026 10:34 PM IST ఇరాన్లోని కీలక స్థావరాలపై వరుసగా 13 రాత్రులు విరుచుకుపడిన అమెరికా దళాలు ఉన్నట్టుండి దాడులు నిలిపివేశాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే ముప్పుకు సంకేతమా? లేక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయా? అనే ఉత్కంఠ నెలకొంది. News18 మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 13 రాత్రుల పాటు ఇరాన్లోని వ్యూహాత్మక…
-

Pralhad Joshi: దేశానికి నూతన విద్యాశాఖ మంత్రి.. ఎవరీ ప్రహ్లాద్ జోషి? ఆయన ఏం చదువుకున్నారు? | | ACTPnews
Last Updated:Jul 25, 2026 10:26 PM IST నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. credit:x నీట్ పరీక్షల వివాదం, దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ…
-

Anti Paper Leak Bill: పేపర్ లీక్లకు చెక్.. కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో కొత్త సవరణ బిల్లు | | ACTPnews
Last Updated:Jul 25, 2026 6:55 PM IST పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లులో పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించారు. News18 దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల చట్టానికి మరింత పదును పెడుతూ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












