Category: World
All word Telugu news updates
-

Artificial Intelligence: ఏఐకి దాహం ఎక్కువ.. 2030 నాటికి 130 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 5:30 PM IST ఏఐ మౌలిక సదుపాయాల (AI Infrastructure) విస్తరణ వల్ల భూమిపై ఉన్న వనరుల పైన ప్రతికూల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ప్రతీకాత్మక చిత్రం Artificial Intelligence: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అన్ని రంగాలను శరవేగంగా మార్చేస్తోంది. అయితే, ఈ అద్భుత సాంకేతికత వెనుక మానవాళి ఊహించని పర్యావరణ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (United Nations University) తన తాజా నివేదికలో సంచలన…
-

Divorce: విడాకులు తీసుకోవాలనుకునే భర్తలకు భారీ షాక్.. ఉద్యోగం లేకపోయినా భార్యలకు అది ఇవ్వాల్సిందేన్న ఢిల్లీ కోర్టు | | ACTPnews
Last Updated:Jun 06, 2026 7:46 PM IST ఒక గృహ హింస కేసును (Domestic Violence Case) విచారించిన కోర్టు.. సదరు వ్యక్తి తన మైనర్ కుమారుడి కోసం ప్రతి నెలా రూ. 6,000 చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రతీకాత్మక చిత్రం Divorce: కేవలం తనకు ఉద్యోగం లేదనే నెపంతో ఒక భర్త.. తన భార్య, మైనర్ బిడ్డను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత నుండి తప్పించుకోలేడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఒక…
-

Top10 News: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇజ్రాయెల్ బీభత్సం.. పండ్ల మార్కెట్కు రేవంత్ శంకుస్థాపన.. ఈ రోజు టాప్10 న్యూస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ పండ్లు, పూలు, డెయిరీ, డ్రైఫ్రూట్స్, చేపలు, మాంసం వంటి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. 2.…
-

US-Israel: ట్రంప్ యంత్రాంగంపై ఇజ్రాయెల్ గూఢచర్యం? పెంటగాన్ సంచలన నిర్ణయం! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 6:39 PM IST ఇరాన్, లెబనాన్ యుద్ధ వ్యూహాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్, నేతన్యాహూ US-Israel: ఇరాన్పై ఉమ్మడి సైనిక దాడి చేసిన కొద్ది నెలలకే.. అత్యంత సన్నిహిత మిత్రదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తన కౌంటర్ ఇంటెలిజెన్స్ ముప్పు…
-

PM Modi: బ్లూ స్టార్ వైఫల్యాల నుంచి ఆపరేషన్ సిందూర్ విజయం వరకు.. భారత రక్షణ రంగంలో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
ఉద్యమాన్ని అంచనా వేయడంలో నాటి ప్రభుత్వ వైఫల్యం జర్నైల్ సింగ్ భింద్రన్వాలే ఉద్యమం భారత నిఘా వర్గాల కళ్ల ముందే బలపడింది. అప్పట్లో అకాలీదళ్ పార్టీని దెబ్బతీయడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన్ను ఒక సాధనంగా వాడుకున్నారు. 1982 జూలై నాటికి ఆయన స్వర్ణ దేవాలయ కాంప్లెక్స్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసినా, బలమైన సాక్ష్యాలు, నెట్వర్క్ లేకపోవడంతో రెండు రోజులకే విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలయం లోపల…
-

Economic Advisory Council: ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక చర్చ! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:19 PM IST అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, దేశ ఆర్థిక రథాన్ని సురక్షితంగా నడిపించడానికి మరియు స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి తీసుకోవాల్సిన పలు నివారణ చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ ఆర్థిక సమీక్ష Economic Advisory Council: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరత, గందరగోళం నెలకొన్న తరుణంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా…
-

PM Modi: నాడు అమెరికా నుంచి గింజలు.. నేడు 80 కోట్ల మందికి ఉచిత రేషన్.. ఆహార భద్రతలో భారత్ చారిత్రక ప్రస్థానం | | ACTPnews
Last Updated:Jun 06, 2026 4:03 PM IST పరాయి దేశాల సాయం పైంచి సొంతంగా ఎదిగిన భారత్, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార భద్రతా పథకాన్ని నడుపుతోంది. నెహ్రూ నాటి కొరత నుంచి మోదీ కాలపు రికార్డు పంపిణీ వరకు దేశం సాధించిన చారిత్రక విజయమిది. News18 ఒకప్పుడు సొంత ప్రజల ఆకలి తీర్చడం కోసం విదేశీ నౌకల వైపు చూసిన భారతదేశం, స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార…
-

United Nations: ఐరాసలో పాకిస్తాన్ వంకర బుద్ధి.. గట్టిగా ఆన్సర్ చేసిన ఇండియా.. అది ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:06 PM IST తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడానికి పాకిస్తాన్ పదే పదే ఐరాస వేదికలను దుర్వినియోగం చేస్తోందని భారత్ తీవ్రంగా మండిపడింది. హరీష్ United Nations: ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (UNGA) వేదికగా పాకిస్తాన్కు భారత్ మరోసారి ఘాటైన కౌంటర్ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐరాసలో అనవసరంగా ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల…
-

US Iran Conflict: ఇరాన్ భారీ డ్రోన్ల దాడి.. రివర్స్ అటాక్గా పేల్చి వేసిన అమెరికా.. | | ACTPnews
అమెరికా అధికారుల ప్రకారం, ఈ వన్-వే అటాక్ డ్రోన్లు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలు లేదా ఆ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా సైనిక వనరులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించిందని న్యూస్ 18 ఇంగ్లీస్ కథనం రాసింది. డ్రోన్లను అడ్డుకున్న అనంతరం, భవిష్యత్తులో మరిన్ని దాడులను నిరోధించేందుకు మరియు సముద్ర రవాణా భద్రతను కాపాడేందుకు ఇరాన్ తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు చేసింది. ఇందులో గోరుక్ ప్రాంతంలోని…
-

మైనర్ బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు, రూ.4 లక్షల పరిహారం | | ACTPnews
Last Updated:Jun 06, 2026 12:35 PM IST మధ్యప్రదేశ్ మాలన్పూర్ లో మైనర్ పై లైంగిక దాడి కేసులో గోహద్ ప్రత్యేక కోర్టు ఆశీష్ అలియాస్ అవనీత్ పరమార్ కు 20 ఏళ్ల జైలు, బాధితురాలికి 4 లక్షల పరిహారం విధించింది News18 ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గోహద్ ప్రత్యేక కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











