Category: World
All word Telugu news updates
-

PM Modi: నెహ్రూ నవభారత ఆలోచన నుంచి మోదీ సాంస్కృతిక వైభవం వైపు.. దేశ రాజకీయాల్లో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 11:35 AM IST భారత రాజకీయాల్లో జూన్ 10న చారిత్రక మార్పు జరగనుంది. నిరంతరాయంగా ఎక్కువ కాలం సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించి, సరికొత్త నాగరికత ప్రస్థానానికి నాంది పలుకుతున్నారు. News18 భారత రాజకీయ చరిత్రలో 2026 జూన్ 10 ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై, ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా ప్రధాని…
-

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్లో ఊహించని ట్విస్ట్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా! తలపట్టుకుంటున్న కొత్త సీఎం | | ACTPnews
కర్ణాటక రాజకీయాల్లో ‘బెంగళూరు అభివృద్ధి’ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికార పీఠంలో ఉన్న ఏ పార్టీలోనైనా ఈ శాఖ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం సర్వసాధారణం. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన, రాజకీయంగా మైలేజ్ ఇచ్చే శాఖలలో ఇది ఒకటి. గతంలో 2023లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, నాటి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరు అభివృద్ధి యంత్రాంగంపై తన పట్టును నిలుపుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసిన…
-

JEE Advance: జేఈఈ అడ్వాన్స్డ్ డేటా లీక్ కాలేదు: స్పష్టం చేసిన ఐఐటీ రూర్కీ! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 3:02 PM IST లక్షలాది మంది విద్యార్థుల డేటా చోరీకి గురైందనే వార్తలు కేవలం “అసత్యాలు మరియు తప్పుదోవ పట్టించేవి” అని కొట్టిపారేసింది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఐఐటీ రూర్కీ JEE Advance: జేఈఈ (అడ్వాన్స్డ్) 2026 అభ్యర్థుల సమాచారం పెద్ద ఎత్తున లీక్ అయిందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఐఐటీ రూర్కీ (IIT Roorkee) స్పష్టం చేసింది. లక్షలాది…
-

Free Bus pass For Students: విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరికీ ఉచిత బస్ పాస్ స్కీమ్ అమలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 3:30 PM IST ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొదటి క్యాబినెట్ సమావేశంలో సీఎం డి.కె. శివకుమార్ ఈ ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. AI Generated Free Bus pass For Students: కర్ణాటకలోని పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…
-

US-Iran War: ఖమేనీ కార్యాలయంపై దాడి సమయంలో నేనూ అక్కడే ఉన్నాను : ఇరాన్ విదేశాంగ మంత్రి! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:43 PM IST తాను అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం లోపలే ఉన్నానని ఆయన వెల్లడించారు. లెబనాన్కు చెందిన ‘అల్ మయాదీన్’ టెలివిజన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరాగ్చీ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. అబ్బాస్, ఖమేని US-Iran War: పశ్చిమ ఆసియా (Middle East) లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల (ఫిబ్రవరి 28) భీకర క్షణాలను ఇరాన్ విదేశాంగ…
-

Vladimir Putin: భారత్పై ప్రశంసల వర్షం కురిపించిన పుతిన్.. ఆ విషయంలో తిరుగులేని శక్తి అంటూ కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 9:23 PM IST భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్ అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని స్పష్టం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ Vladimir Putin: ప్రపంచ సాంకేతిక రంగంలో (Global Technology Sector) రోజురోజుకూ పెరుగుతున్న భారతదేశ ప్రాభవాన్ని, ప్రభావాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొనియాడారు. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) పరిశ్రమలో భారతదేశాన్ని ఒక అగ్రగామి శక్తిగా అభివర్ణించిన ఆయన, రష్యాకు భారత్…
-

పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:47 PM IST భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ జూన్ 10న సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి దేశ పరిపాలనా వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. News18 స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిరంతర పాలన రికార్డును…
-

PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 6:44 PM IST కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. News18 కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన…
-

PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews
ఒకప్పటి అసౌకర్య పరిస్థితి పదేళ్ల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా అగ్రస్థానంలో ఉండేది. మన దేశానికి అవసరమైన రక్షణ పరికరాలలో 60 నుండి 70 శాతం వరకు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుండే వచ్చేవి. నాడు రక్షణ ఎగుమతులు ఏడాదికి కనీసం 1,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేవి. ‘అర్జున్’ ట్యాంకు అభివృద్ధి దశాబ్దాల తరబడి సాగింది, ‘తేజస్’ యుద్ధ విమానం ప్రయోగాలు 2001 నుండి జరుగుతున్నా…
-

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ వార్లో ఊహించని ట్విస్ట్.. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధం: పుతిన్ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 4:03 PM IST అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను ఆమోదించడానికి మాస్కో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ Russia-Ukraine War: ఉక్రెయిన్తో నెలకొన్న సుదీర్ఘ వివాదాన్ని చర్చల ద్వారా, శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ‘యాంకరేజ్’ చర్చల సందర్భంగా ప్రతిపాదించిన రాజీ ఫార్ములాను…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











