Category: World
All word Telugu news updates
-

ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించాలి.. బాధిత కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి: CJP డిమాండ్ | | ACTPnews
Last Updated:Jul 24, 2026 3:34 PM IST కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సీజేపీకి కీలక హామీలు దక్కాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరింది. అప్పటివరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది. News18 నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలకు మధ్య శుక్రవారం ఢిల్లీలోని…
-

నీట్ వివాదం తర్వాత కేంద్రం యాక్షన్.. NTAలో 47 మంది అధికారుల తొలగింపు | | ACTPnews
Last Updated:Jul 24, 2026 8:39 PM IST NEET-UG 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేపట్టింది. 47 మంది అధికారులను తొలగించడంతో పాటు సంస్థలో సమగ్ర సంస్కరణలు, ఔట్సోర్సింగ్ విధానంలో మార్పులు, లీక్ప్రూఫ్ పరీక్షల వ్యవస్థ ఏర్పాటు, జవాబుదారీతనం పెంపుపై కీలక చర్యలు ప్రారంభించింది. News18 దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు…
-

షేక్ హసీనా రీఎంట్రీ చర్చల మధ్య బంగ్లా అధ్యక్షుడి రాజీనామా.. అసలు కారణం ఇదేనా? | | ACTPnews
Last Updated:Jul 24, 2026 6:38 PM IST బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ రాజీనామాతో ఆ దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. News18 మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి మరో కీలక మలుపు తిరిగింది. రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ రాజకీయ పరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.…
-

PM Modi: ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయండి.. యువతతో కనెక్ట్ అవ్వండి.. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సోషల్ మీడియా మంత్రం | | ACTPnews
Last Updated:Jul 24, 2026 6:59 PM IST కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో చురుకుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. News18 కేంద్ర మంత్రులు ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింత సమర్థవంతంగా అనుసంధానం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సామాజిక మాధ్యమాల వినియోగంపై ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో చురుకైన ఉనికి అవసరమని తెలిపారు. యువత ఎక్కువగా ఈ వేదికను…
-
News18 Rising Bharat Summit: ‘రైజింగ్ భారత్’లో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి, కెరీర్, బిజినెస్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్! | | ACTPnews
Last Updated:Jul 24, 2026 4:23 PM IST టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్తో పాటు పలు భాషల్లో నటిగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, వ్యాపార రంగంలో అడుగులు, తెలుగు పరిశ్రమపై ఉన్న అభిమానాన్ని పంచుకున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్తో పాటు పలు భాషల్లో నటిగా, వ్యాపారవేత్తగా…
-

News18 Rising Bharat Summit: నీట్ రద్దు చేయాలి.. వైద్య విద్య రాష్ట్రాల పరిధిలోకి రావాలి: తమిళనాడు మంత్రి కేజీ అరుణ్రాజ్ | | ACTPnews
Last Updated:Jul 24, 2026 4:38 PM IST బెంగళూరులో జరిగిన న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్–సౌత్ ఎడిషన్లో తమిళనాడు ఆరోగ్య మంత్రి డా. కేజీ అరుణ్రాజ్ నీట్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. (Photo: Social Media) News18 Rising Bharat Summit: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష NEET)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం మరోసారి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. ఆరోగ్యం, వైద్య విద్యకు సంబంధించిన విధానాలు కేంద్రం…
-

News18 Rising Bharat Summit: ఎంటర్ప్రైజ్ నేషన్ థీమ్తో రైజింగ్ భారత్ సమ్మిట్.. దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ | | ACTPnews
‘ఎంటర్ప్రైజ్ నేషన్’ థీమ్తో చర్చలు ఈ ఏడాది సమ్మిట్కు ‘ఎంటర్ప్రైజ్ నేషన్’ అనే అంశాన్ని ప్రధాన థీమ్గా ఎంపిక చేశారు. భారత్ అభివృద్ధిలో ఆవిష్కరణలు, స్టార్టప్లు, పారిశ్రామిక రంగం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, డిజిటల్ ఎకానమీ, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఎలా కీలక పాత్ర పోషిస్తున్నాయనే దానిపై విస్తృత చర్చలు జరుగనున్నాయి. అలాగే దేశంలోని నాలుగు ప్రాంతాల ప్రత్యేకతలు, వాటి సామర్థ్యాలు జాతీయ అభివృద్ధికి ఎలా దోహదపడుతున్నాయనే అంశాలపై కూడా నిపుణులు అభిప్రాయాలు పంచుకోనున్నారు. ప్రముఖ…
-

Tariff War: భారత్కు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. 60 దేశాలపై అమెరికా కొత్త సుంకాలు! | | ACTPnews
Last Updated:Jul 24, 2026 6:31 AM IST Tariff War: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా కొత్త సుంకాలను ప్రకటించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలికంగా విధించిన 10 శాతం ప్రపంచ సుంకానికి తుది గడువు గురువారం అర్ధరాత్రితో ముగియడంతో దాని స్థానంలో ఈ కొత్త సుంకాలను తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జేమీసన్ గ్రీర్ ప్రకటించిన…
-

NEET: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేడు సీజేపీ ప్రతినిధులతో మంత్రుల చర్చలు! | | ACTPnews
Last Updated:Jul 24, 2026 6:52 AM IST NEET: నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీజేపీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రతినిధుల బృందంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేంద్ర మంత్రుల స్థాయి ప్రతినిధి బృందం భేటీ కానుందని సమాచారం. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్…
-

Naresh Pal Gangwar: నీట్ వివాదంపై రంగంలోకి దిగిన కేంద్రం.. విద్యా శాఖ కొత్త బాస్గా ఐఐటీ గ్రాడ్యుయేట్! | | ACTPnews
Last Updated:Jul 24, 2026 11:18 AM IST దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల లీకేజీ వివాదం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా ఐఐటీ గ్రాడ్యుయేట్, సీనియర్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గాంగ్వార్ను నియమించింది. వినీత్ జోషిని బదిలీ చేసింది. News18 దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళన చేపట్టింది. ఈ అంశంపై…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












