Category: World

All word Telugu news updates

  • PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews

    PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews

    నాడు: వేచి చూడటమే జీవితం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతదేశంలో ప్రతి చిన్న వస్తువుకు తీవ్రమైన కొరత ఉండేది. ఆ రోజుల్లో సామాన్య పౌరుల దైనందిన జీవితం నిరంతర నిరీక్షణతోనే సాగింది. ఒక ల్యాండ్‌లైన్ టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఒక స్కూటర్ సొంతం చేసుకోవాలన్నా ఏళ్ల తరబడి వేచి చూసే వారి జాబితాలో (వెయిటింగ్ లిస్ట్) ఉండాల్సి వచ్చేది. విదేశీ ప్రయాణాలు చాలా అరుదుగా జరిగేవి. విదేశీ వస్తువుల లభ్యత పరిమితంగా ఉండేది. విమాన ప్రయాణం కేవలం…

    Continue Reading

  • చారిత్రాత్మక మైలురాయి..! జూన్ 10న నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews

    చారిత్రాత్మక మైలురాయి..! జూన్ 10న నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews

    1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సుమారు 34 కోట్ల జనాభాతో పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ దేశ నిర్మాణంలో అడుగులు వేస్తున్న ఒక చిన్న దేశం. కానీ నేటి భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా, అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలక పాత్రధారిగా అవతరించింది. ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఒక్కటే అయినప్పటికీ, నాడు నెహ్రూ…

    Continue Reading

  • PM Modi: అటు అమెరికా.. ఇటు రష్యా.. అందరితోనూ దోస్తీ.. మోదీ ‘మల్టీ అలైన్‌మెంట్’ పవర్ ఇదే! | | ACTPnews

    PM Modi: అటు అమెరికా.. ఇటు రష్యా.. అందరితోనూ దోస్తీ.. మోదీ ‘మల్టీ అలైన్‌మెంట్’ పవర్ ఇదే! | | ACTPnews

    ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అదే ఆలోచన సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుత భారతదేశం కేవలం కూటములకు దూరంగా ఉండటమే కాకుండా, ప్రపంచంలోని బహుళ శక్తి కేంద్రాలతో ఒకే సమయంలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నెహ్రూ అలీన విధానం నేపథ్యం జూన్ 10, 2026 నాటికి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, నిరంతరంగా అత్యధిక కాలం సేవలు అందించిన ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును దాటబోతున్నారు. ఈ మైలురాయిని చేరుకుంటున్న తరుణంలో…

    Continue Reading

  • భారత్‌కు పుతిన్ కొత్త ఆఫర్.. అమెరికాను భయపెట్టే సు-57 ఫైటర్ తయారు చేద్దాం.. ఏం అంటారు? | | ACTPnews

    భారత్‌కు పుతిన్ కొత్త ఆఫర్.. అమెరికాను భయపెట్టే సు-57 ఫైటర్ తయారు చేద్దాం.. ఏం అంటారు? | | ACTPnews

    దశాబ్దానికి పైగా క్రితం భారత్-రష్యా కలిసి ఐదో తరం యుద్ధ విమానం అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో భారత్ వేచి చూసే విధానాన్ని ఎంచుకోగా, రష్యా స్వతంత్రంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం సు-57 సేవల్లో ఉండటంతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా దానిని ప్రోత్సహిస్తున్న రష్యా, కొనుగోలు మాత్రమే కాకుండా ఉత్పత్తి మరియు భవిష్యత్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని భారత్‌ను కోరుతోంది. సుఖోయ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన సు-57 రష్యా…

    Continue Reading

  • PM Modi: త్వరలోనే ఒలింపిక్స్‌ వేదికపై యోగాసన క్రీడ.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా! | | ACTPnews

    PM Modi: త్వరలోనే ఒలింపిక్స్‌ వేదికపై యోగాసన క్రీడ.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా! | | ACTPnews

    Last Updated:Jun 05, 2026 10:59 AM IST గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తొలి ప్రపంచ యోగాసన పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ క్రీడ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. News18 సాంప్రదాయక యోగా ప్రక్రియ ఇప్పుడు పోటీ క్రీడగా రూపాంతరం చెందడం ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో యోగాసన క్రీడ ఒలింపిక్స్ వంటి…

    Continue Reading

  • Muzaffarpur Hospital Fire Tragedy: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో మంటలు, పలువురు మృతి | | ACTPnews

    Muzaffarpur Hospital Fire Tragedy: ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐసీయూలో మంటలు, పలువురు మృతి | | ACTPnews

    Last Updated:Jun 04, 2026 9:34 AM IST ముజఫర్‌పూర్‌లోని ప్రసాద్ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిన గాయాలు, ఊపిరాడకపోవడంతో పది మంది మరణించగా, మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు… News18 బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా నుంచి విషాద వార్త వెలువడుతోంది. ప్రసాద్ ఆసుపత్రిలోని ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాలిన గాయాలు, ఊపిరాడకపోవడంతో…

    Continue Reading

  • భారత్ ఈ మిసైల్‌ బటన్ నొక్కితే చాలు, సగం పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు.. | | ACTPnews

    భారత్ ఈ మిసైల్‌ బటన్ నొక్కితే చాలు, సగం పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు.. | | ACTPnews

    Last Updated:Jun 04, 2026 10:55 AM IST ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక ప్రకారం, గంటకు 5,500 కిలోమీటర్లకు పైగా (మ్యాక్ 4.5) వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి 160 కిలోమీటర్ల దూరాన్ని రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోగలదు. News18 భారత్ తన క్షిపణి వ్యవస్థలను నిరంతరం మరింత శక్తివంతంగా, ఆధునికంగా మార్చుకుంటోంది. అగ్ని, బ్రహ్మోస్, ప్రళయ్ వంటి క్షిపణులు దీనికి ఉదాహరణలు. ఇప్పుడు భారత రక్షణ శాస్త్రవేత్తలు స్వదేశీ అస్త్ర…

    Continue Reading

  • 2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews

    2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews

    బీజేపీ అభ్యర్థుల జాబితా: సంస్థాగత నేతలకు పెద్దపీట భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి కేబినెట్ మంత్రులను కాకుండా, పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ ఆర్గనైజేషనల్ లీడర్లకు, కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది. మధ్యప్రదేశ్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, సీనియర్ నేత రజనీష్ అగర్వాల్ మధ్యప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్: రాజస్థాన్ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు…

    Continue Reading

  • Hospital Fire: నేడు ముజాఫర్‌పూర్ నిన్న హైదరాబాద్ మొన్న విజయవాడ.. ప్రాణాలు తీస్తున్న హాస్పిటల్స్‌లో అగ్నిప్రమాదాలు | | ACTPnews

    Hospital Fire: నేడు ముజాఫర్‌పూర్ నిన్న హైదరాబాద్ మొన్న విజయవాడ.. ప్రాణాలు తీస్తున్న హాస్పిటల్స్‌లో అగ్నిప్రమాదాలు | | ACTPnews

    Last Updated:Jun 04, 2026 11:12 AM IST Hospital Fire: ప్రసాద్ హాస్పిటల్‌లోని ఐసీయూలీ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రగాయాలతో చావు బ్రతకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాలు పోసే ఆసుపత్రుల్లో వరుసగా అగ్నిప్రమాదాలకు అసలు కారణం ఏంటీ..? Hospital Fire Hospital Fire: హాస్పిటల్స్ అంటేనే ప్రాణపాయస్థితిలో వచ్చే రోగులకు పునర్జన్మ ప్రసాదించే కేంద్రాలుగా జనం భావిస్తారు. అయితే అనారోగ్య సమస్యలతో…

    Continue Reading

  • హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవదహనం | | ACTPnews

    హోటల్‌లో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సజీవదహనం | | ACTPnews

    Last Updated:Jun 04, 2026 11:21 AM IST ఈ ప్రమాదంలో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో గురుగ్రామ్‌కు చెందిన అగర్వాల్ కుటుంబంలోని ఎనిమిది మంది ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. News18 ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. సాధారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుడిని చూసేందుకు వచ్చిన అగర్వాల్ కుటుంబానికి ఈ ప్రయాణం విషాదాంతంగా మారింది.…

    Continue Reading