Category: World
All word Telugu news updates
-

Annamalai: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ రూట్లో అన్నామలై.. రేపే కీలక ప్రకటన! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 7:59 PM IST తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ దారిలో అన్నామలై నడవబోతున్నారా? అంటే అవునేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. జూన్ 5న అతడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. News18 Annamalai: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకోబోతోంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై త్వరలోనే ఆ పార్టీకి శాశ్వతంగా గుడ్బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5 (శుక్రవారం)న చెన్నైలో ఆయన…
-

Narendra Modi: భారత రాజకీయాల్లో నవ శకం.. నెహ్రూను దాటనున్న మోదీ.. చరిత్రలోనే అత్యధిక కాలం పీఎంగా సరికొత్త రికార్డు! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 5:48 PM IST ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత విజయవంతమైన ఎన్నికల నాయకుడిగా పీఎం మోదీ స్థానాన్ని ఈ పరిణామం మరింత సుస్థిరం చేయనుంది. మోదీ Narendra Modi: భారత ఆధునిక రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఒక చారిత్రాత్మక ఘట్టానికి దేశం వేదిక కాబోతోంది. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజలచేత ‘ఎన్నికైన’ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు. 2014…
-

Lalit Modi: దావూద్ ఇబ్రహీం నన్ను చంపాలనుకున్నాడు.. నా కొడుకును కిడ్నాప్ చేశాడు: లలిత్ మోదీ సంచలన కామెంట్స్ | | ACTPnews
Last Updated:Jun 04, 2026 6:11 PM IST ఐపీఎల్ రూపశిల్పి లలిత్ మోదీ దావుద్ ఇబ్రహీంపై సంచలన కామెంట్స్ చేశారు. తనను చాలాసార్లు చంపాలనుకున్నాడని.. తన కొడుకును కిడ్నాప్ చేశాడంటూ కామెంట్స్ చేశాడు. లలిత్ మోదీ Lalit Modi: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ కమిషనర్ లలిత్ మోదీ దశాబ్ద కాలం తర్వాత సరికొత్త సంచలన నిజాలను వెల్లడించారు. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని నేరపూరిత…
-

Free Bus Passes Students: మహిళలతో పాటు అక్కడి విద్యార్ధులకు ఉచిత ఆర్టీసీ బస్ పాస్లు.. రాబోయే రోజుల్లో అన్నీ రాష్ట్రాలకు ఈ పథకం వ్యాప్తి..? | | ACTPnews
దక్షిణాది రాష్ట్రాల్లో రెండు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న కర్నాటక, తెలంగాణలో ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల అధికారాన్ని కోల్పోయిన హస్తం గుర్తు పార్టీ .. గెలిచిన రాష్ట్రాల్లో అయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కర్నాటకలో ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తోంది. మొదటి మూడేళ్ల సమయంలో సిద్దరామయ్య సీఎంగా ఉండటంతో ఈ సమయంలో ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో టికెట్ ఫ్రీ…
-

Bomb Threat: పంజాబ్లో కలకలం.. ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపులు! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 3:29 PM IST 1984 జూన్లో స్వర్ణ దేవాలయం నుండి ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ వార్షికోత్సవానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ బెదిరింపు రావడం గమనార్హం. AI Generated Bomb Threat: పంజాబ్లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం వచ్చిన ఒక బాంబు బెదిరింపు ఈమెయిల్ (Email) తీవ్ర కలకలం రేపింది. ఈ మెయిల్తో అప్రమత్తమైన భద్రతా దళాలు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించాయి. కేవలం…
-

Faroe Islands: ఇదేం దిక్కుమాలిన సంప్రదాయం రా బాబు.. వినోదం కోసం 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల నరమేధం! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 2:26 PM IST ఒక్క రోజులో దాదాపు 706 డాల్ఫిన్లు, పైలట్ తిమింగలాలను అత్యంత దారుణంగా వేటాడి చంపేశారు. స్థానికంగా ‘గ్రిందాడ్రాప్’ (Grindadráp) లేదా ‘గ్రిండ్’ అని పిలిచే ఈ వార్షిక వేట సాగర తీరాన్ని రక్తాసిక్తం చేసింది. PC: Sea Shepherd Faroe Islands: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన ‘ఫారో దీవుల్లో’ (Faroe Islands) మానవత్వమే సిగ్గుపడేలా ఒక అనాగరిక ఘోరం వెలుగుచూసింది. శతాబ్దాల నాటి…
-

Malviya Nagar Fire: మంటలు కాదు.. ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అదే.. ఢిల్లీ అగ్నిప్రమాదం ఘటనలో షాకింగ్ నిజాలు | | ACTPnews
Last Updated:Jun 04, 2026 1:55 PM IST గురువారం ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 21 మంది మృతి చెందారు. అయితే ఈ మృతుల్లో ఎక్కువ మంది మంటల వల్ల చనిపోలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఢిల్లీ అగ్నిప్రమాదం Malviya Nagar Fire: ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఒక హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో రెండు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.…
-

Malviya Nagar Fire: రెస్టారెంట్ ఫైర్ యాక్సిడెంట్లో ఇద్దర్ని కాపాడిన సాహస బాలలు.. ఎలాగో తెలుసా..? | | ACTPnews
Last Updated:Jun 04, 2026 1:05 PM IST Delhi Malviya Nagar Fire Ground Report: ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరగడంతో, చాలా మంది మంటల్లో చిక్కుకున్నారు. ప్రజలు కేకలు వేస్తూ అరుస్తుండగా, కొందరు పైకప్పు నుంచి కిందకు దూకుతున్నారు. ఇది చూసిన 9 ఏళ్ల చంద్, అతని స్నేహితుడు అమిత్ కుమార్ చాకచక్యంతో ఇద్దరి ప్రాణాలు కాపాడారు. + Malviya Nagar Fire Malviya Nagar Fire: దేశ…
-

Breaking News Live Updates: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత.. చంద్రబాబు | | ACTPnews
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత.. చంద్రబాబు జూన్ 4, 2024… ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చిన చారిత్రాత్మక దినానికి నేటికి రెండేళ్లు. ఆ విజయం మాకు అధికారం కాదు… రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు అప్పగించిన మహోన్నత బాధ్యత. ఆ బాధ్యతను గౌరవిస్తూ ప్రతి క్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా…
-

JEE Advanced 2026 Results: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్ ఔట్.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి | | ACTPnews
56 వేల మందికి పైగా అర్హత.. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మొత్తం 1,87,389 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 1,79,694 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ విద్యార్థులు ఇప్పుడు దేశంలోని ఐఐటీలు, అలాగే జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్ను పరిగణనలోకి తీసుకునే ఇతర ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం JoSAA కౌన్సెలింగ్లో పాల్గొననున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (JoSAA) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2 నుంచి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











