Category: World
All word Telugu news updates
-

FCRA Amendment Bill: విదేశీ నిధుల అక్రమ దందాకు చెక్ పెట్టేందుకు కేంద్రం బిగ్ ప్లాన్..రంగంలోకి ‘ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026’! | | ACTPnews
ఆస్తుల తాత్కాలిక స్వాధీనం ఏదైనా సంస్థ ఎఫ్సిఆర్ఏ (FCRA) రిజిస్ట్రేషన్ రద్దయినా, దాన్ని వెనక్కి తీసుకున్నా లేదా గడువు ముగిసినా.. విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తారు. గతంలో అధికారులు చర్యలు తీసుకునేలోపే సంస్థలు తమ ఆస్తులను వేరేవారికి బదిలీ చేయడం లేదా విక్రయించడం వంటి లొసుగులకు ఈ నిబంధన చెక్ పెడుతుంది. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా నిధులను వాడుకునే వెసులుబాటు ఇకపై ఉండదు. గడువు ముగిసిన సంస్థలను కూడా…
-

PM Modi: Xలో ప్రధాని మోదీ సంచలన పోస్ట్.. నీట్ పేపర్ లీక్ అంశంపై కీలక నిర్ణయం | | ACTPnews
Last Updated:Jul 23, 2026 9:31 AM IST ప్రధాని మోదీ NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ను ‘ఘోర పాపం’ (grave sin)గా అభివర్ణించారు. ప్రభుత్వం లీక్ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుందని, 13 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టినట్లు తెలిపారు. MODI నీట్ పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా దర్యాప్తుకి కేంద్రం నిర్ణయం తీసుకుంది. xలో ప్రధాని మోదీ సంచలన పోస్ట్ పెట్టారు.…
-

సోనమ్ వాంగ్చుక్ను పరామర్శించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. దీక్ష విరమించాలని విజ్ఞప్తి | | ACTPnews
Last Updated:Jul 22, 2026 9:52 PM IST పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రిలో పరామర్శించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలన్న ఆయన డిమాండ్పై కేంద్రం త్వరలోనే సానుకూలంగా స్పందిస్తుందని, వెంటనే నిరాహార దీక్ష విరమించాలని నడ్డా విజ్ఞప్తి చేశారు. News18 ఢిల్లీలోని మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను బుధవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. జంతర్…
-

Iran vs USA: వాణిజ్య నౌకలపై దాడి చేస్తే ఇరాన్ రాజధానిని నాశనం చేస్తాం.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు | | ACTPnews
Last Updated:Jul 22, 2026 7:14 PM IST : హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే ఇరాన్పై తీవ్ర సైనిక చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వరుసగా 11వ రోజు కూడా ఇరాన్ లక్ష్యంగా అమెరికా దళాలు భీకర వైమానిక దాడులు కొనసాగించాయి. News18 అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి…
-

Dharmendra Pradhan Daughter: కేంద్ర మంత్రి కుమార్తెపై ట్రోలింగ్.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్! | | ACTPnews
Last Updated:Jul 22, 2026 5:38 PM IST కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిష ప్రధాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. పేపర్ లీకేజీల వేళ, మంత్రి తన కూతుర్ని మాత్రం విదేశాల్లో చదివించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. News18 దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలోని లోపాలు, నీట్ పేపర్ లీకేజీలపై విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…
-

విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించారు.. గత పదేళ్లలో 152 సార్లు పేపర్ లీక్: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్ | | ACTPnews
Last Updated:Jul 22, 2026 5:07 PM IST దేశంలో పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థ లోపాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులపై దాడులను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. Rahul Gandhi దేశంలో పదేళ్లలో 152 సార్లు పేపర్ లీక్ అయినా ఒక్కరికీ శిక్ష పడలేదని, విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని లోక్సభ ప్రతిపక్ష నేత…
-

Rahul Gandhi: జోరు పెంచిన కాంగ్రెస్.. పార్లమెంట్ దగ్గర టెన్షన్ టెన్షన్ | | ACTPnews
Last Updated:Jul 22, 2026 5:38 AM IST Delhi: కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. దీనికి నిరసనగా రాష్ట్రాల్లో లోక్ భవన్ల దగ్గర ధర్నాలు, ముట్టడులు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. లోక్ భవన్ల ముట్టడికి ప్రయత్నించే ఛాన్స్ ఉంది. Protest At Parliament నేడు (జులై 22) దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని లోక్ భవన్లను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. జులై…
-

గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి | | ACTPnews
Last Updated:Jul 22, 2026 8:49 AM IST Breaking news గుజరాత్ లోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి.. 10 మంది మృతి చెందారు. రామోల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని రామోల్-గట్రాడ్ రోడ్ ప్రాంతంలోని ఒక అనధికారిక బాణసంచా (ఫైర్క్రాకర్) తయారీ యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో యూనిట్లో…
-

Vande Bharat Sleeper: ప్రయాణికులకు భారీ శుభవార్త.. విజయవాడకు వచ్చేస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు | | ACTPnews
వందే భారత్ స్లీపర్ రైళ్లలో మరో గొప్ప విషయం ఉంది. ఈ రైళ్లలో అచ్చం విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తున్నారు. లోపలి ఫెసిలిటీస్ అన్నీ హై రేంజ్లో ఉంటాయి. ఎటుచూసినా కుషన్లు, మోడ్రన్ ఎమెనిటీస్ కల్పించారు. కళ్లు చెదిరే డిజైన్ ఉంది. మరోలా చెప్పాలంటే.. ఈ రైళ్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైల్వే, డిజైన్ తయారీ సంస్థ BEML, ఈ రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలను మోడ్రన్ స్టాండర్డ్స్తో…
-

అప్పుడు ‘శ్రీలంక, బంగ్లాదేశ్.. ఇప్పుడు ఢిల్లీనా?’ ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. జాతీయ భద్రత ఉల్లంఘన! | | ACTPnews
Last Updated:Jul 21, 2026 9:41 PM IST న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శాంతియుత నిరసన హక్కు, ప్రజాస్వామ్యం, జాతీయ భద్రత మధ్య సమతుల్యతపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యకు జవాబుదారీతనం కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












