Category: World

All word Telugu news updates

  • అప్పుడు ‘శ్రీలంక, బంగ్లాదేశ్.. ఇప్పుడు ఢిల్లీనా?’ ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. జాతీయ భద్రత ఉల్లంఘన! | | ACTPnews

    అప్పుడు ‘శ్రీలంక, బంగ్లాదేశ్.. ఇప్పుడు ఢిల్లీనా?’ ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. జాతీయ భద్రత ఉల్లంఘన! | | ACTPnews

    Last Updated:Jul 21, 2026 9:41 PM IST న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శాంతియుత నిరసన హక్కు, ప్రజాస్వామ్యం, జాతీయ భద్రత మధ్య సమతుల్యతపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యకు జవాబుదారీతనం కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

    Continue Reading

  • ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. రాహుల్‌తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏం మాట్లాడారు? | | ACTPnews

    ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. రాహుల్‌తో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏం మాట్లాడారు? | | ACTPnews

    Last Updated:Jul 21, 2026 6:07 PM IST ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగినట్లు సమాచారం. News18 న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వెలుపల పార్టీ నిరసనకు నాయకత్వం వహిస్తున్న సమయంలో, కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖతో పాటు భూ విజ్ఞాన శాఖ…

    Continue Reading

  • Ukraine War: నౌకపై క్షిపణి దాడి.. నలుగురు భారతీయులు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం | | ACTPnews

    Ukraine War: నౌకపై క్షిపణి దాడి.. నలుగురు భారతీయులు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం | | ACTPnews

    Last Updated:Jul 21, 2026 6:07 AM IST Ukraine War: దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 గురు భారతీయులు కాగా, మిగతా వారు సిరియాకు చెందిన వారని ‘ఉక్రెయిన్ నావికాదళం’ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రతీకాత్మక చిత్రం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి జులై 19 (ఆదివారం) సాయంత్రం ధాన్యం లోడుతో బయలుదేరిన వాణిజ్య నౌకపై ఘోరమైన క్షిపణి దాడి జరిగింది. రాయిటర్స్ రిపోర్టు…

    Continue Reading

  • Cyber Crime: కొంపముంచిన వాట్సాప్ మెసేజ్.. బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు మాయం | | ACTPnews

    Cyber Crime: కొంపముంచిన వాట్సాప్ మెసేజ్.. బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు మాయం | | ACTPnews

    ఈ నేరం ఎలా జరిగింది?: సైబర్ నేరస్తులు వాట్సాప్‌లో (లేదా గ్రూపుల్లో) ఆకర్షణీయమైన వివాహ ఆహ్వానాలు, ఈవెంట్ నోటిఫికేషన్లు పంపుతారు. వాటితో పాటు APK ఫైల్ (Android Package Kit) లింకు ఉంటుంది. “వివాహ ఆహ్వానం చూడండి” అని ఆకర్షణీయంగా రాసి పంపుతారు. ఆ లింకును క్లిక్ చెయ్యగానే.. అది ఫైల్‌ లాగా డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ అవుతుంది. ఐతే.. దాంతోపాటూ రహస్యంగా.. మాల్వేర్ కూడా ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది ఫోన్‌ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటుంది.…

    Continue Reading

  • Andy Burnham: బ్రిటన్ కొత్త ప్రధానిగా యాండీ బర్న్‌హామ్.. 10 ఏళ్లలో 7వ ప్రధాని.. ఎందుకిలా? | | ACTPnews

    Andy Burnham: బ్రిటన్ కొత్త ప్రధానిగా యాండీ బర్న్‌హామ్.. 10 ఏళ్లలో 7వ ప్రధాని.. ఎందుకిలా? | | ACTPnews

    Last Updated:Jul 21, 2026 8:57 AM IST Andy Burnham: ఇండియాలో 12 ఏళ్లుగా ఒకరే ప్రధాని. ప్రజలు మళ్లీ మళ్లీ మోదీనే ఎన్నుకుంటున్నారు. స్థిరమైన పాలన ఉంది. మరి బ్రిటన్‌లో ఎందుకిలా? 10 ఏళ్లలో ఏడుగురు ప్రధానులు ఎందుకు మారారు? బ్రిటన్ కొత్త ప్రధాని యాండీ బర్న్‌హామ్ (Photo: Temilade Adelaja/Reuters) బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి పెను మార్పులు జరిగాయి. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) 59వ ప్రధానమంత్రిగా లేబర్ పార్టీకి చెందిన సీనియర్ నేత…

    Continue Reading

  • Dengue vaccine: భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ | | ACTPnews

    Dengue vaccine: భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ | | ACTPnews

    ఎవరు తీసుకోవచ్చు? ముందస్తు పరీక్షలు అవసరమా? కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం, 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కొన్ని వ్యాక్సిన్లకు ముందస్తు స్క్రీనింగ్ పరీక్ష అతిపెద్ద సమస్యగా ఉండేది. కానీ క్యూడెంగా వ్యాక్సిన్‌కు అటువంటి అవసరం లేదు. సదరు వ్యక్తి గతంలో డెంగీ బారిన పడ్డారా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా, ఎలాంటి ముందస్తు…

    Continue Reading

  • Pradhan Mantri Awas Yojana: ఒక కోటి కొత్త ఇళ్లతో “అర్బన్ హౌసింగ్ ఫర్ ఆల్” మిషన్.. కేంద్రం ప్రకటన! | | ACTPnews

    Pradhan Mantri Awas Yojana: ఒక కోటి కొత్త ఇళ్లతో “అర్బన్ హౌసింగ్ ఫర్ ఆల్” మిషన్.. కేంద్రం ప్రకటన! | | ACTPnews

    గత అనుభవాలనూ, పథకం అమలులో ఎదురైన సవాళ్లనూ దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్’ రెండవ దశను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) విడుదల చేసిన అధికారిక నివేదికల ప్రకారం, ఈ కొత్త స్కీమ్ సెప్టెంబర్ 1, 2024 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. రాబోయే ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అదనంగా ఒక కోటి మంది అర్హులైన లబ్ధిదారులకు…

    Continue Reading

  • ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు | | ACTPnews

    ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు | | ACTPnews

    Last Updated:Jul 21, 2026 12:11 PM IST మన పల్లెటూళ్లో నాట్లు వేస్తున్న విదేశీయులు.. ఈ రైతు ఐడియాకు ఫారినర్స్ ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా? ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు వ్యవసాయం అంటే కేవలం పొలంలో కష్టపడి పంటలు పండించి మార్కెట్లో అమ్ముకోవడం మాత్రమే కాదు.. అంతకుమించి అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఒక…

    Continue Reading

  • Viral News: ఇదెక్కడి గొడవ రా నాయనా.. పులుసు కూర వండిందని భార్యపై కేసు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న భర్త కష్టాలు! | | ACTPnews

    Viral News: ఇదెక్కడి గొడవ రా నాయనా.. పులుసు కూర వండిందని భార్యపై కేసు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న భర్త కష్టాలు! | | ACTPnews

    Last Updated:Jul 20, 2026 8:26 PM IST భార్య రోజూ పల్చటి కూరే వండుతుందని భర్త అర్ధరాత్రి 112కు కాల్ చేసి పోలీసులను ఇంటికి రప్పించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వైరల్‌గా మారింది. సాధారణ కుటుంబ గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. News18 భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం సహజమే. కొన్నిసార్లు ఆ గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను నవ్విస్తుంటాయి. ఇప్పటివరకు…

    Continue Reading

  • E20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత.. పాత, కొత్త వాహనాలకు ఎలాంటి నష్టం లేదన్న ప్రభుత్వం | | ACTPnews

    E20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత.. పాత, కొత్త వాహనాలకు ఎలాంటి నష్టం లేదన్న ప్రభుత్వం | | ACTPnews

    Last Updated:Jul 20, 2026 10:09 PM IST E20 పెట్రోల్ వల్ల వాహనాలకు నష్టం లేదని కేంద్రం స్పష్టం చేసింది. పరిశోధనల తర్వాతే అమలు చేశామని, లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే సాధించామని తెలిపింది. News18 దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న 20 శాతం ఎథనాల్ మిశ్రమం కలిగిన E20 పెట్రోల్ వల్ల పాత వాహనాలకు కానీ, కొత్త వాహనాలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఈ ఇంధనం కారణంగా ఇంజిన్ దెబ్బతినడం,…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports