Category: World
All word Telugu news updates
-

Pradhan Mantri Awas Yojana: ఒక కోటి కొత్త ఇళ్లతో “అర్బన్ హౌసింగ్ ఫర్ ఆల్” మిషన్.. కేంద్రం ప్రకటన! | | ACTPnews
గత అనుభవాలనూ, పథకం అమలులో ఎదురైన సవాళ్లనూ దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత మెరుగుపరిచి ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్’ రెండవ దశను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA) విడుదల చేసిన అధికారిక నివేదికల ప్రకారం, ఈ కొత్త స్కీమ్ సెప్టెంబర్ 1, 2024 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. రాబోయే ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అదనంగా ఒక కోటి మంది అర్హులైన లబ్ధిదారులకు…
-

ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు | | ACTPnews
Last Updated:Jul 21, 2026 12:11 PM IST మన పల్లెటూళ్లో నాట్లు వేస్తున్న విదేశీయులు.. ఈ రైతు ఐడియాకు ఫారినర్స్ ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా? ఫీజు లేదు.. బిల్లు అడగడు.. అయినా ఏటా 10 లక్షల లాభం! ఈ కన్నడ రైతు మాస్టర్ ప్లాన్ చూస్తే షాక్ అవుతారు వ్యవసాయం అంటే కేవలం పొలంలో కష్టపడి పంటలు పండించి మార్కెట్లో అమ్ముకోవడం మాత్రమే కాదు.. అంతకుమించి అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు కర్ణాటకకు చెందిన ఒక…
-

E20 పెట్రోల్పై కేంద్రం స్పష్టత.. పాత, కొత్త వాహనాలకు ఎలాంటి నష్టం లేదన్న ప్రభుత్వం | | ACTPnews
Last Updated:Jul 20, 2026 10:09 PM IST E20 పెట్రోల్ వల్ల వాహనాలకు నష్టం లేదని కేంద్రం స్పష్టం చేసింది. పరిశోధనల తర్వాతే అమలు చేశామని, లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే సాధించామని తెలిపింది. News18 దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న 20 శాతం ఎథనాల్ మిశ్రమం కలిగిన E20 పెట్రోల్ వల్ల పాత వాహనాలకు కానీ, కొత్త వాహనాలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. ఈ ఇంధనం కారణంగా ఇంజిన్ దెబ్బతినడం,…
-

జంతర్ మంతర్ హింసపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. పాక్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా | | ACTPnews
Last Updated:Jul 20, 2026 8:31 PM IST జంతర్ మంతర్ హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 70 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పాక్ సోషల్ మీడియా ఖాతాలు, తప్పుడు ప్రచారం, డిజిటల్ ఆధారాలు, హింస వెనుక కుట్ర కోణంపై విచారణ కొనసాగిస్తున్నారు. News18 జంతర్ మంతర్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిరసనల సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో…
-

నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో కీలక మలుపు.. జేపీ నడ్డాతో చర్చల తర్వాత దీక్ష విరమించిన సోనమ్ వాంగ్చుక్.. | | ACTPnews
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలింపు దీక్ష కొనసాగుతున్న సమయంలో సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించింది. జూలై 18న ఆయనను ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. డీహైడ్రేషన్, శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గిపోవడం, కీటోన్ స్థాయిలు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆదివారం కీలక షరతులు పెట్టిన వాంగ్చుక్ దీక్ష విరమించే ముందు ఆదివారం సోనమ్ వాంగ్చుక్ కీలక ప్రకటన చేశారు. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు, ముఖ్యంగా పరీక్షల…
-

PM Modi: అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్లో భారత జట్టు అద్భుత విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు | | ACTPnews
Last Updated:Jul 20, 2026 12:16 PM IST 37th International Biology Olympiad: “లిథువేనియాలోని విల్నియస్లో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్లో మన నలుగురు విద్యార్థులు పతకాలు సాధించడం, అందులో ఒకరు ఏకంగా గోల్డ్ మెడల్ గెలుపొందడం నాకు అత్యంత ఆనందాన్ని కలిగించింది” అని ప్రధాని గర్వంగా చెప్పారు. అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్లో భారత జట్టు అద్భుత విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు లిథువేనియా రాజధాని విల్నియస్ వేదికగా జరిగిన 37వ అంతర్జాతీయ…
-

యువత రాకెట్లా దూసుకెళ్తోంది.. ’56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు’ అంటూ రాహుల్పై మోదీ సెటైర్ | | ACTPnews
యువత ప్రతిభకు మోదీ ప్రశంసలు భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావిస్తూ స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ను ప్రధాని అభినందించారు. ఈ విజయం భారత యువత సామర్థ్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. స్కైరూట్ సంస్థలో పనిచేస్తున్న బృందం సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొంటూ, ఇలాంటి యువ శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పరోక్షంగా ఉద్దేశించినట్లు భావిస్తున్న వ్యాఖ్యలు కూడా…
-

US Iran War: అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర యుద్ధం.. మళ్లీ భగ్గుమంటున్న చమురు ధరలు..! | | ACTPnews
Last Updated:Jul 20, 2026 1:55 PM IST US Iran War: అమెరికా, ఇరాన్ యుద్ధం 9వ రోజుకు చేరింది. హార్మూజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో.. చమురు ధరలు బ్యారెల్కి $90 దాటాయి. అప్డేట్స్ తెలుసుకోండి. అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర యుద్ధం (Image – reuters) అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు నేడు (జులై 20) కూడా కొనసాగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, అమెరికా సైన్యం ఇరాన్పై తొమ్మిదో…
-

Usha Vance: జేడీ వాన్స్ ఇంట సంబరాలు.. నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్.. 156 ఏళ్ల తర్వాత వైట్హౌస్లో అరుదైన ఘట్టం | | ACTPnews
Last Updated:Jul 20, 2026 12:56 PM IST Usha Vance: ఉషా వాన్స్ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన విద్యావంతులు కావడంతో, అమెరికాలోని తెలుగు ప్రవాసులు కూడా ఈ వార్త పట్ల తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. జేడీ వాన్స్ దంపతులు (Image – x – @SLOTUS) అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి, సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులు ఒక పండంటి మగబిడ్డకు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













