Category: World
All word Telugu news updates
-

Aircraft Crash: ఎయిర్ ఫోర్స్ బేస్లో కుప్పకూలిన విమానం.. పైలట్ మృతి చెందినట్లు అనుమానం! | | ACTPnews
Last Updated:Jun 13, 2026 12:32 PM IST అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక సైనిక విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన విమానం సైనిక సరఫరాలను రవాణా చేయడానికి ఉపయోగించే ‘AN-32 కార్గో ప్లేన్’ అని గుర్తించారు. PC: X.com Aircraft Crash: భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఒక AN-32 రవాణా విమానం (Transport Aircraft) శనివారం ఘోర ప్రమాదానికి గురైంది. అస్సాంలోని జోర్హాట్లో గల…
-

DRDO: అదరగొట్టిన DRDO.. వరుసగా మూడు క్షిపణి ప్రయోగాలు సక్సెస్ | | ACTPnews
Last Updated:Jun 13, 2026 12:05 PM IST రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చారిత్రాత్మక ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ‘X’వేదికగా పంచుకుంటూ, డీఆర్డీఓ వరుసగా మూడు క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందని అధికారికంగా ప్రకటించారు. ప్రతీకాత్మక చిత్రం DRDO: దేశ వ్యూహాత్మక రక్షణ సన్నద్ధతను మరింత బలోపేతం చేస్తూ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) శనివారం ఒకేసారి పలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను విజయవంతంగా పరీక్షించింది. ఆకాశమార్గం, సముద్ర…
-

గల్ఫ్లో మరోసారి భారత నౌకపై దాడి..హోర్ముజ్ సమీపంలో ఉద్రిక్తతలు.. | | ACTPnews
Last Updated:Jun 11, 2026 2:26 PM IST ఒమన్లోని షినాస్ పోర్ట్ సమీపంలో భారతీయ సిబ్బందితో సంబంధం ఉన్న MT Jalveer నౌక ఘటనకు గురికావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో వరుసగా నౌకలు దాడులు, ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో భారత ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల జరిగిన సెట్టెబెల్లో, మారివెక్స్ ట్యాంకర్ ఘటనల తర్వాత సముద్ర భద్రతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. Indian merchant vessel MT Jalveer was struck near…
-
NEET UG 2026 Re Exam: నీట్ రీ ఎగ్జామ్ విధానంలో మార్పులు..? వార్తలపై NTA ఇచ్చిన క్లారిటీ ఇదే | జాబ్స్ & ఎడ్యుకేషన్ | ACTPnews
నీట్ రీ ఎగ్జామ్పై నకిలీ నోటీసు వైరల్.. గత కొన్ని రోజులుగా ఒక నకిలీ సర్క్యులర్ వాట్సాప్, టెలిగ్రామ్తో పాటుగా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఈ నోటీసు ప్రకారం నీట్-యూజీ 2026 పునర్విచారణకు సంబంధించిన ప్రశ్నల సరళి పూర్తిగా మార్చబడిందని , ఈ పరీక్ష ఇప్పుడు విద్యార్థుల కంప్యూటరైజ్డ్ అవగాహనను, అప్లికేషన్-ఆధారిత అభ్యాసాన్ని కొత్త పద్ధతిలో పరీక్షిస్తుందని పేర్కొనబడింది. వైరల్ అవుతున్న ఈ సర్క్యులర్లో ప్రశ్నల నిర్మాణం , మూల్యాంకన ప్రక్రియలో…
-

Snake Wine: ప్రాణాలతో ఉన్న పాముల్ని సీసాలో పెట్టి వైన్ తయారి.. తాగితే లాభం ఏంటో తెలుసా..! | | ACTPnews
పాముల సారాయిని తయారు చేయడానికి బ్రతికి ఉన్న లేదా చనిపోయిన పాములను ఒక గాజు సీసాలో లేదా జాడీలో ఉంచుతారు. ఆ తర్వాత బియ్యం, గోధుమలు లేదా ఇతర ధాన్యాలతో చేసిన సారాయిని అందులో నింపి, కొన్ని నెలల పాటు పులియబెట్టడానికి వదిలివేస్తారు. కొన్ని ప్రదేశాలలో పాములు ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను కూడా కలుపుతారు. వియత్నాం , కొన్ని ఆసియా దేశాలలో, పాములను బలం, వేడి , పౌరుషానికి చిహ్నంగా భావిస్తారు.…
-

Ammavari Temple: హైదరాబాద్కు 700 కి.మీ దూరంలో ఉన్న ఈ అమ్మవారు అంత పవర్ ఫుల్లా.. సీఎం విజయ్, ఎన్టీఆర్లు కూడా వీరభక్తులే.. | | ACTPnews
కళలు, విద్యకు అధిష్టాన దేవత: కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని ఇతర ఆలయాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టేది విద్య, జ్ఞానం, కళలతో ఉన్న అనుబంధం. మూకాంబిక దేవి సరస్వతి దేవి స్వరూపంగా భావించబడుతుంది. అందుకే విద్యార్థులు, రచయితలు, సంగీత విద్వాంసులు, నటీనటులు, కళాకారులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రతి ఏడాది వేలాది కుటుంబాలు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఇక్కడికి వస్తుంటాయి. అమ్మవారి ఆశీస్సులతో విద్య, సంగీతం, సాహిత్యం, కళారంగాల్లో విజయం సాధిస్తారనే నమ్మకం భక్తుల్లో…
-

Congress: దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం.. 5 రోజుల్లో కార్యాచరణ! ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం | | ACTPnews
Last Updated:Jun 12, 2026 5:30 AM IST ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, దేశాన్ని కుదిపేస్తున్న పరీక్షా పేపర్ల లీకేజీల వంటి కీలక అంశాలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్ గాంధీ, ఖర్గే Congress: దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక సమస్యలపై కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆర్థిక సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరల…
-

Trump: భారత నౌకలపై దాడి చేస్తే సహించేది లేదు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:Jun 12, 2026 8:24 PM IST హోర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు దాడికి ప్రయత్నించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు, భారతీయ నావికుల మృతి నేపథ్యంలో భారత్ అమెరికాకు ఘాటైన నిరసన తెలిపింది. హోర్ముజ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యం, సముద్ర భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సముద్ర జలాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య…
-

Murder: ప్రియుడి మోజులో కన్నకూతురిని చంపిన తల్లి కేసులో ఊహించని ట్విస్ట్.. వాడో పెద్ద 420.. అది తెలియ జీవితాన్ని నాశనం చేసుకున్న ప్రియాంక | | ACTPnews
Last Updated:Jun 12, 2026 5:52 AM IST పరాయి పురుషుడి వ్యామోహంలో పడి, తన ముక్కుపచ్చలారని ఐదేళ్ల కన్నకూతురిని ఓ తల్లి దారుణంగా గొంతునులిమి హత్య చేసింది. ఆపై అనారోగ్యంతో చనిపోయిందంటూ నమ్మించి అంత్యక్రియలు కూడా కానిచ్చేసింది. ప్రియాంక Murder: మాతృత్వానికే మచ్చతెచ్చేలా, నైతిక విలువలను పూర్తిగా దిగజార్చేలా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. పరాయి పురుషుడి వ్యామోహంలో పడి, తన ముక్కుపచ్చలారని ఐదేళ్ల కన్నకూతురిని ఓ తల్లి దారుణంగా గొంతునులిమి…
-

టిండర్ డేటింగ్ యాప్లో పరిచయం.. మహిళా న్యాయమూర్తికి రూ.52 లక్షల టోకరా.. | | ACTPnews
Last Updated:Jun 12, 2026 5:46 PM IST టిండర్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి పెట్టుబడుల పేరుతో మహిళా న్యాయమూర్తి నుంచి రూ.52 లక్షలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదు, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ఆధారాలపై కోర్టు అనుమానాలు వ్యక్తం చేయగా, ఇది ఆన్లైన్ రొమాన్స్ స్కామ్ లేదా హనీ ట్రాప్ తరహా కేసుగా కనిపిస్తోందని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











