Category: World
All word Telugu news updates
-

Nandan Nilekani: అసలు ఎవరీ నందన్ నీలేకని? ఆయన విద్యార్హతలు తెలుసా? | | ACTPnews
సాంకేతికత, పాలన, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలకు గాను నందన్ నీలేకని అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2006లో ఆయనకు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ను ప్రదానం చేసింది. అలాగే Imagining India, Rebooting India వంటి పుస్తకాలను రచించి, భారత అభివృద్ధి, సాంకేతికత, ప్రజా విధానాలపై తన ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ పుస్తకాలు విధాన రూపకర్తలు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు…
-

Public Examination Amendment Bill: నేడు పార్లమెంట్కు పత్రాల లీకేజీలను అరికట్టే బిల్లు.. ఐదుగురు ఎన్డీఏ ఎంపీలు నేతృత్వం, ప్రతిపక్షం రియాక్షన్ ఏంటో..? | | ACTPnews
Last Updated:Jul 27, 2026 8:59 AM IST Public Examination Amendment Bill:ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి, నేరస్థులకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలను పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించడానికి పూనుకుంటోంది. News18 Public Examination Amendment Bill: ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన నేరాలకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు…
-

Wife Carries Husband: భర్తను ఎత్తుకొని 180 కిలో మీటర్లు నడిచిన భార్య.. ఆమె సాహసాన్ని కీర్తిస్తున్న నెటిజన్లు | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 27, 2026 3:04 PM IST Inspirational Wife: ఆలుమగల దాంపత్యం, అన్యోన్యం గురించి చాలా మంది అనేక రకాల కథలు, వాస్తవాలు, పురాణ, ఇతిహాసాల్లో విన్నాం. కాని భార్యభర్తల మధ్య కేవలం అన్యోన్యతే కాదు కష్టాలు, బాధలు, ఇబ్బందులను కూడా ఒకరి బాధ్యతను మరొకరు స్వీకరించడం గొప్ప విషయం. ఉత్తరప్రదేశ్లో ఓ సాధారణ గృహిణి చేసిన పని చూస్తే ప్రతీ ఒక్కరు అభినందిస్తారు.. + Inspirational Wife Inspirational Wife: ఆలుమగల దాంపత్యం,…
-

Viksit Vibrant Village Programme: మైభారత్ వాలంటీర్లతో ప్రధాని మోదీ చిట్చాట్.. సరిహద్దు గ్రామాల ప్రగతిపై ప్రశంసలు | | ACTPnews
మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ: భారత ప్రభుత్వ అధికారిక నివేదికల ప్రకారం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి సరిహద్దు గ్రామాల్లో ఇటీవల కాలంలో జరిగిన అనూహ్యమైన మార్పులను, మౌలిక సదుపాయాల కల్పననూ యువ వాలంటీర్లు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, డిజిటల్ కనెక్టివిటీ, మెరుగైన ప్రజా సేవలు, మహిళా సాధికారత, పర్యాటకం వంటి అంశాలలో ఈ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వారు వివరించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)…
-

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ జర్నీ వీడియో వైరల్.. భూటాన్కు చెందిన ఒక మహిళ ఏమందో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jul 27, 2026 11:03 AM IST Vande Bharat Sleeper Review: వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణం ఎలా ఉంటుంది..? ఈ స్లీవర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన 6 నెలల తర్వాత కూడా దాని ఆధునిక సదుపాయాలు, పరిశుభ్రత, సౌకర్యవంతమైన సదుపాయాలను వివరిస్తూ భూటాన్కి చెందిన ఓ బ్లాగర్ ఒక వీడియో ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. News18 Vande Bharat…
-

SC on Police lathicharge: జెన్ జీకి అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పోలీస్ లాఠీఛార్జ్పై ఆగ్రహం! | | ACTPnews
Last Updated:Jul 27, 2026 11:48 AM IST SC on Police lathicharge: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. ఇవాళ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏమన్నారో తెలుసుకుందాం. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (జులై 27, 2026)… విద్యార్థులపై పోలీసులు అత్యధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. “శాంతియుత, చట్టబద్ధమైన…
-

Iran USA War Updates: హార్ముజ్ జలసంధిపై రగడ.. అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్.. మూడు కీలక షరతులు! | | ACTPnews
Last Updated:Jul 26, 2026 10:46 PM IST హార్ముజ్ జలసంధిలో ప్రత్యామ్నాయ నౌకా మార్గాలను ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. భవిష్యత్ చర్చల కోసం మూడు కఠినమైన షరతులను ముందుంచింది. జలసంధిపై తమ పూర్తి ఆధిపత్యాన్ని మొదట అంగీకరించాలని, స్తంభించిన నిధులు విడుదల చేశాకే అణు కార్యక్రమంపై మాట్లాడుతామని, తమ అనుమతి లేకుండా నౌకల ప్రయాణం కుదరదని ఇరాన్ తేల్చిచెప్పింది. News18 హార్ముజ్ జలసంధి గుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఏర్పాటు…
-

ఎన్టీఏ ప్రక్షాళన.. నందన్ నిలేకని కమిటీలో ఉన్న సభ్యులు వీరే! | | ACTPnews
Last Updated:Jul 26, 2026 11:02 PM IST నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. News18 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ…
-

PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం | | ACTPnews
Last Updated:Jul 26, 2026 7:16 PM IST దేశంలో పరీక్షల నిర్వహణ, విద్యా వ్యవస్థ సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో అత్యున్నత స్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. News18 దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇటీవల నీట్ పేపర్ లీక్ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు…
-

Public Examinations Bill: ఇక పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! | | ACTPnews
Last Updated:Jul 26, 2026 5:24 AM IST Public Examinations Bill: తప్పులు అందరూ చేస్తారు. కానీ వాటిని సరిచేసుకోవడంలోనే నిబద్ధత బయటపడుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ పొందింది. అందుకు ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ సవరణ బిల్లే కీలకం. దీన్ని సరిగ్గా నిర్వహించి, అమలు చేస్తే, కేంద్రానికి పోయిన ఖ్యాతి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక పార్లమెంట్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు.. అక్రమార్కులకు దబిడ దిబిడే! కేంద్ర…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












