Category: World
All word Telugu news updates
-

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు | | ACTPnews
Last Updated:Jul 17, 2026 4:22 AM IST Puri Jagannath Rath Yatra: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. PC: PTI స్వామివారి రథాలు ప్రయాణించి ‘బడదండ’పై రథాలను లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఫలితంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిని కటక్కు చెందిన అనిల్ దాస్గా గుర్తించారు. అంబులెన్స్కు…
-

Murder: ఉత్తరప్రదేశ్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం కన్నతండ్రిపై కొడుకు ఘాతుకం | | ACTPnews
Last Updated:Jul 17, 2026 7:57 AM IST Murder: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో ఆస్తి వ్యామోహం ఓ కుమారుడిని కిరాతకుడిగా మార్చింది. రూ.150 కోట్ల విలువైన ఆస్తిని తన పేరిట రాయడం లేదనే కోపంతో, మద్యమత్తులో కన్నతండ్రిని పిస్టల్తో కాల్చి చంపిన ఘోర సంఘటన మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం పోలీస్ ఎస్పీ భాస్కర్వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీనగర్ పరిధిలోని బుధానా గ్రామానికి చెందిన హరి ఓం చౌదరి…
-

Karoline Leavitt: వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ ఎవరు? ఇరాన్ విషయంలో తాజా కామెంట్స్తో ట్రెండింగ్ | | ACTPnews
జులై 16న వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్లో లీవిట్.. ఇరాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరాన్ స్థావరాలపై అమెరికా వరుస పెట్టి దాడులు చేస్తున్నా.. ఇరాన్ మాత్రం.. తమతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. “అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 14 పాయింట్ల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కాలరాసింది. అందుకే ఇరాన్ స్థావరాలపై అమెరికా వారం నుంచి దాడులు చేస్తోంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అందుకే…
-

Solar Panel Maintenance in Monsoon: మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా.. వర్షాకాలంలో ఇలా చేయకపోతే మొత్తం మటాష్ | | ACTPnews
వర్షాకాలంలో సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. వర్షం ప్యానెళ్లను పూర్తిగా శుభ్రం చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఎప్పుడూ అలా జరగదు. వర్షంతో పాటు దుమ్ము, ఆకులు, పక్షుల రెట్టలు లేదా ఇతర వ్యర్థాలు ప్యానెళ్లపై పేరుకుపోవచ్చు. దీనివల్ల వాటిపై పడే సూర్యరశ్మి తగ్గి, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. వాతావరణం చక్కబడినప్పుడు, ప్యానెళ్లను మృదువైన గుడ్డ, స్పాంజ్ లేదా శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. శుభ్రపరిచేటప్పుడు గరుకైన బ్రష్లు, బలమైన…
-

Jaish-e-Mohammed Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. గుజరాత్లో భారీ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్ | | ACTPnews
Last Updated:Jul 17, 2026 11:33 AM IST Jaish-e-Mohammed Terrorist Arrested: దేశంలో భారీ వినాశనానికి వ్యూహం రచించిన ఉగ్రవాదుల కుట్రను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దస్తా (ATS) భగ్నం చేసింది. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహ్మద్’ (JeM) కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ బృందం విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. జైష్ ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు మెరుపు దాడి…
-

Hydrogen Train: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ! | | ACTPnews
Last Updated:Jul 17, 2026 12:04 PM IST భారత రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. News18 భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం మొదలైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయంతో…
-

NEET UG 2026: నీట్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. ఆ 4 ప్రశ్నలు తొలగింపు వెనుక కారణమేంటి? | | ACTPnews
Last Updated:Jul 16, 2026 10:42 PM IST NEET UG 2026 ఫైనల్ ఆన్సర్ కీని NTA అధికారికంగా విడుదల చేసింది. నాలుగు ప్రశ్నలను తొలగించినట్లు ప్రకటించగా, వాటికి సంబంధించిన పూర్తి మార్కులు అభ్యర్థులందరికీ ఇవ్వనుంది. ప్రతీకాత్మక చిత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఫైనల్ ఆన్సర్ కీని పరిశీలించి తమ సమాధానాలను…
-

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఊపిరాడక 200 మందికి పైగా అస్వస్థత.. ఒకరు మృతి | | ACTPnews
Last Updated:Jul 16, 2026 5:34 PM IST ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) ప్రాంతంలో జనసంద్రం పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఊపిరాడక 200 మంది భక్తులు అస్వస్థతకు గురవగా.. ఒకరు మరణించారు. News18 ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో భారీ రద్దీ కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్…
-

అమెరికాలో గ్రీన్ కార్డ్ అప్లై చేసే భారతీయలకు ట్రంప్ మరో కొత్త షాక్.. 100,000 డాలర్లు కడితేనే..! | | ACTPnews
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఇప్పటికే క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మరో ఆర్థిక అడ్డంకి చేరినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ కార్డ్ బాండ్ ప్రతిపాదన ఏమిటి? అమెరికా విదేశాంగ శాఖ (State Department) పరిశీలిస్తున్న పైలట్ ప్రోగ్రామ్ ప్రకారం, అమెరికా కాన్సులేట్ల ద్వారా విదేశాల నుంచి ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే కొందరు అభ్యర్థులు ముందుగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని బాండ్ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రెంట్ వీసా పొందిన…
-

Crime News: సోషల్ మీడియా పరిచయం.. మహిళపై 7 ఏళ్లుగా అత్యాచారం.. వీడియోలతో బ్లాక్మెయిల్ | | ACTPnews
Last Updated:Jul 16, 2026 7:18 PM IST సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి ఏడేళ్లుగా ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. crime news Crime News: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మహిళపై దీర్ఘకాలంగా లైంగిక దాడులు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తి గత ఏడేళ్లుగా బెదిరింపులకు పాల్పడుతూ తనపై పలుమార్లు అత్యాచారం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












