Category: World

All word Telugu news updates

  • DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews

    DK Shiva Kumar: ఇది భక్తా? మూఢనమ్మకాలా? ఆశ్చర్యం కలిగిస్తున్న డీకే శివకుమార్ తీరు! | | ACTPnews

    డీకే శివకుమార్‌కి మొదటి నుంచి భక్తి ఎక్కువ. తరచూ ఆలయాలకు వెళ్తుంటారు. అక్కడి వరకూ పర్వాలేదు. ఆయనకు ఈ భక్తి.. మరీ ఎక్కువగా ఉంది. అంటే.. తరచూ స్వాములు, మఠాలకు వెళ్లి ఆశ్వీర్వాదాలు తీసుకోవడం, జ్యోతిష్య సలహాలు పాటించడం వంటివి ఆయన జీవితంలో కనిపిస్తుంటాయి. ఇదే సమస్య అవుతోంది. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత.. డీకే.. తన దీర్ఘకాలిక జ్యోతిష్యుడు అయిన బెళ్లూరు ద్వారకానాథ్ (రాజగురు ద్వారకానాథ్ గురూజీ) సలహా కోరారు. ఏ రోజు సీఎం పదవి చేపట్టాలి…

    Continue Reading

  • Rajasthan Sandstorm: రాజస్థాన్‌లో ఇసుక తుపాను ఎందుకొచ్చింది? ఎల్ నినో ప్రభావం చూపిస్తోందా? | | ACTPnews

    Rajasthan Sandstorm: రాజస్థాన్‌లో ఇసుక తుపాను ఎందుకొచ్చింది? ఎల్ నినో ప్రభావం చూపిస్తోందా? | | ACTPnews

    IMD ముందస్తు అలర్ట్‌లు ఇచ్చినప్పటికీ, తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్ల గాలులు, వర్షాలు వచ్చాయి. రాజస్థాన్‌లో మార్చి-జూన్ మధ్య డస్ట్ స్టార్మ్‌లు సాధారణం. ఇవి ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇలాంటి ఇసుక తుపాను ప్రమాదం తక్కువ. ఈ రాష్ట్రాలు తీర ప్రాంతాలు కావడంతో సైక్లోన్లు, హీట్ వేవ్స్ ఎక్కువ. థార్ ఎడారి దూరంగా ఉండటంతో డస్ట్ స్టార్మ్ ప్రభావం మనకు తక్కువ. అయితే ఎల్ నినో వల్ల హీట్…

    Continue Reading

  • DK Shiva Kumar: కర్ణాటక సీఎల్పీగా డీకే శివకుమార్.. ఏకగ్రీవంగా ఎన్నిక | | ACTPnews

    DK Shiva Kumar: కర్ణాటక సీఎల్పీగా డీకే శివకుమార్.. ఏకగ్రీవంగా ఎన్నిక | | ACTPnews

    Last Updated:May 30, 2026 5:15 PM IST డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. News18 కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డీకే శివకుమార్‌ను పార్టీ ఎమ్మెల్యేలు ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీకే శివకుమార్‌ని సీఎం అభ్యర్థిగా.. మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఇక జూన్ 3న డీకే శివకుమార్.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

    Continue Reading

  • అంగన్‌వాడీ సర్వేలో సంచలనం.. గర్భవతులైన 55 మైనర్ బాలికలు.. ఎక్కడంటే? | | ACTPnews

    అంగన్‌వాడీ సర్వేలో సంచలనం.. గర్భవతులైన 55 మైనర్ బాలికలు.. ఎక్కడంటే? | | ACTPnews

    Last Updated:May 30, 2026 3:37 PM IST 55 Minor Pregnant Girls:మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో జరిగిన ఒక ప్రభుత్వ సర్వేలో 55 మంది వివాహిత మైనర్ బాలికలు గర్భవతులుగా ఉన్నట్లు తేలింది. News18 మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన కలిగించే విషయం వెలుగులోకి వచ్చింది. అకోలా తాలూకాలో…

    Continue Reading

  • Terror Alert: దేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్.. 9 మంది అరెస్టుతో బయటపడిన దావూద్ లింకులు | | ACTPnews

    Terror Alert: దేశంలో భారీ పేలుళ్లకు ప్లాన్.. 9 మంది అరెస్టుతో బయటపడిన దావూద్ లింకులు | | ACTPnews

    Last Updated:May 30, 2026 3:09 PM IST Terror Alert: ఈ మాడ్యూల్ దేశంలోని కీలక స్థావరాలు, భద్రతా సిబ్బంది, ధార్మిక స్థలాలను లక్ష్యం చేసుకుని పని చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మరిన్ని రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి దేశ భద్రతకు ప్రధాన ముప్పును తొలగించింది. ‘గ్యాంగ్ బస్ట్ ఆపరేషన్ 2.0’…

    Continue Reading

  • Modi Cabinet Reshuffle 2026: త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ? మోదీ 3.0 కేబినెట్‌లో భారీ మార్పులు? | | ACTPnews

    Modi Cabinet Reshuffle 2026: త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ? మోదీ 3.0 కేబినెట్‌లో భారీ మార్పులు? | | ACTPnews

    ఈ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన లక్ష్యాలు ఏమిటి? అనేది చూస్తే.. పనితీరు సమీక్ష, యువ నేతలు-మహిళలకు ప్రాధాన్యం, మిత్రపక్షాలకు.. ముఖ్యంగా ఏపీ, బీహార్‌కి సముచిత ప్రాతినిధ్యం, దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేయడం వంటివి కనిపిస్తున్నాయి. మోదీ 3.0 ప్రభుత్వం రెండేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆర్థిక సంస్కరణలు, విదేశాంగ విధానాలు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఇలా అనేక అంశాలు ప్రభావితం చేశాయి. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో సంస్థాగత మార్పులు జరుగుతున్న…

    Continue Reading

  • Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది | | ACTPnews

    Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది | | ACTPnews

    Last Updated:May 30, 2026 12:58 PM IST ప్రస్తుతం త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పోరాట సన్నద్ధతను మెరుగుపరచడం, భవిష్యత్తు యుద్ధ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన నొక్కిచెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతానికి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం స్పష్టం చేశారు. సాయుధ…

    Continue Reading

  • Vantara: వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. చట్టబద్ధమైన, ప్రపంచ స్థాయి పరిరక్షణ చర్యలను అభినందించిన అత్యున్నత న్యాయస్థానం | | ACTPnews

    Vantara: వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. చట్టబద్ధమైన, ప్రపంచ స్థాయి పరిరక్షణ చర్యలను అభినందించిన అత్యున్నత న్యాయస్థానం | | ACTPnews

    Last Updated:May 30, 2026 12:03 PM IST వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు Vantara: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం ‘వంతారా’ (Vantara)కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ…

    Continue Reading

  • PM Modi: నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండాలని ప్రధాని మోదీ ఆదేశం ! | | ACTPnews

    PM Modi: నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండాలని ప్రధాని మోదీ ఆదేశం ! | | ACTPnews

    Last Updated:May 21, 2026 6:44 AM IST ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అత్యవసరంగా భేటీ కానుంది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించే అవకాశం ఉండటంతో మంత్రులందరూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి నేడు అత్యవసర సమావేశం కానుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’…

    Continue Reading

  • ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews

    ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews

    Last Updated:May 21, 2026 7:04 AM IST ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాయ్‌బరేలీలో ఆయన మాట్లాడిన మాటలు అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. News18 ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘గద్దార్’ (ద్రోహి) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. రాయ్‌బరేలీలో నిర్వహించిన ఓ సభలో రాహుల్…

    Continue Reading