Category: World
All word Telugu news updates
-

Sonam Wangchuk: జంతర్మంతర్ దగ్గర వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు | | ACTPnews
Last Updated:Jul 18, 2026 9:10 AM IST Sonam Wangchuk: ఇప్పుడు జంతర్మంతర్ దగ్గర వాంగ్చుక్ మద్దతుదారులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఈ దీక్షకు కారణం నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండే. సోనమ్ వాంగ్ చుక్ (File Image – PTI) ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ని పోలీసులు..…
-

Balochistan: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అటు పాక్.. ఇటు చైనాలకు భారీ షాక్ ఇచ్చిన బలూచిస్థాన్! రూ.6.2 లక్షల కోట్లు గోవిందా.. గోవిందా! | | ACTPnews
గ్వాదర్ పోర్ట్ నియంత్రణ ఎవరిది? ప్రస్తుత చర్చలన్నీ ఈ కారిడార్లోనే అత్యంత కీలకమైన ఆస్తిగా భావించే ‘గ్వాదర్ పోర్ట్’ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవేళ బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరిస్తే, గతంలో పాకిస్థాన్-చైనాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఆ కొత్త దేశం గౌరవిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం యాజమాన్య హక్కులకు, నిర్వహణ హక్కులకు మధ్య తేడా ఉంటుంది. భౌగోళికంగా గ్వాదర్ పోర్ట్ బలూచిస్థాన్లోనే ఉంది. ఒకవేళ బలూచిస్థాన్ను సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం…
-

PM Modi: దేశ అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రక ఘట్టం.. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్పై ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jul 18, 2026 2:18 PM IST భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ప్రయోగం తర్వాత స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. News18 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం దేశ అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టమని…
-

Indian Railway: ఆవిరి ఇంజిన్ టు హైడ్రోజన్ ట్రైన్.. మోదీ ప్రభుత్వంలో ఊహకందని రేంజ్లో మారిన భారతీయ రైల్వే! | | ACTPnews
జూలై 17, 2026న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నడిచే ఈ 10-కోచ్ల రైలు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. డీజిల్కు బదులుగా, ఇది విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ను ఉపయోగిస్తుంది, దీని ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే ఉద్గారంగా వెలువడుతుంది. ఈ ప్రారంభం…
-

Iran US War: భారీ యుద్ధం జరగబోతోందా? ఇరాన్ నుంచి ‘జీరో అవర్’ వార్నింగ్.. ఇజ్రాయెల్కి అమెరికా విమానాలు! | | ACTPnews
Last Updated:Jul 18, 2026 12:21 PM IST Iran US War: ఇరాన్, అమెరికా గొడవ తీరిపోయి.. ప్రశాంతంత రావాలి అని ప్రపంచం కోరుకుంటోంటే.. ఈ దేశాలు మాత్రం భారీ యుద్ధానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలేం జరుగుతోందో తెలుసుకుందాం. ట్రంప్ (File Image – Reuters) మిడిల్ ఈస్ట్ మళ్లీ మండుతోంది. ఇరాన్ తన సైనిక దళాల ద్వారా ‘జీరో అవర్’ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా నౌకాదళ యూనిట్లపై…
-

Skyroot Vikram-1 Successful Launch: ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ | | ACTPnews
Last Updated:Jul 18, 2026 12:45 PM IST Skyroot Vikram-1 Successful Launch: ఇది భారతదేశంలో ప్రైవేట్ సంస్థ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం కావడంతో కొత్త చరిత్ర లిఖించింది. అమెరికా, చైనా తర్వాత మూడో దేశంగా భారత్ ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం సాధించింది. ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ (Image – x – ISROSpaceflight) హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ…
-

Trump Media Truth API: డొనాల్డ్ ట్రంప్పై ఆరోపణలు.. ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడుతున్నారా? ఏం జరుగుతోంది? | | ACTPnews
Last Updated:Jul 18, 2026 10:56 AM IST Trump Media Truth API: ట్రంప్ ఏం చేసినా ఏదో ఒక కలకలం తప్పదు. ఇప్పుడు మరో పెద్ద దుమారం రేగుతోంది. అది ఏకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. అది నిజమైతే పెను కల్లోలం తప్పదు. డొనాల్డ్ ట్రంప్ (Image credit – reuters) ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) జూలై 16న ట్రూత్ API అనే కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ…
-

E20 పెట్రోల్తో వాహనం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారు? పరిహారం పొందే అవకాశం ఉందా? కేంద్రం ఏమంటోంది? | | ACTPnews
ఇటీవల కొందరు ప్రముఖ యూట్యూబర్లు తమ వాహనాల పనితీరు E20 పెట్రోల్ కారణంగా దెబ్బతిందని ఆరోపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కేవలం మైలేజ్ తగ్గడం, ఇంజిన్ వార్నింగ్ లైట్లు వెలగడం లేదా పనితీరు తగ్గడం వంటి లక్షణాల ఆధారంగా E20 పెట్రోల్నే కారణంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా అసలు సమస్యకు కారణం ఏమిటో అధికారికంగా నిర్ధారించుకోవడం అవసరమని చెబుతున్నారు. ముందుగా చేయాల్సింది ఇదే వాహనంలో సమస్య కనిపిస్తే మొదట అధికారిక (ఆథరైజ్డ్)…
-

Earthquake: మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ | | ACTPnews
Last Updated:Jul 17, 2026 10:04 PM IST మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం వివరాలు వెలువడలేదు. News18 మెక్సికోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూభౌతిక సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మెక్సికోలోని ప్యూర్టో మడెరో సమీప ప్రాంతాలను బలంగా…
-

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు | | ACTPnews
Last Updated:Jul 17, 2026 4:22 AM IST Puri Jagannath Rath Yatra: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. PC: PTI స్వామివారి రథాలు ప్రయాణించి ‘బడదండ’పై రథాలను లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఫలితంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిని కటక్కు చెందిన అనిల్ దాస్గా గుర్తించారు. అంబులెన్స్కు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












