Category: World

All word Telugu news updates

  • Tragedy: అమెరికాలో విషాదం.. ముగ్గురు స్నేహితులను కాపాడి మరణించిన తెలుగు విద్యార్థి | | ACTPnews

    Tragedy: అమెరికాలో విషాదం.. ముగ్గురు స్నేహితులను కాపాడి మరణించిన తెలుగు విద్యార్థి | | ACTPnews

    Last Updated:May 31, 2026 9:03 AM IST ప్రమాదంలో చిక్కుకున్న తన ముగ్గురు స్నేహితులను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువకుడు, చివరకు విధి ఆడిన వింత నాటకంలో నీట మునిగి ప్రాణాలు వదిలాడు. ప్రతీకాత్మక చిత్రం Tragedy: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి, కొద్దిరోజుల క్రితమే పట్టభద్రుడైన ఒక భారతీయ తెలుగు విద్యార్థి ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంలో చిక్కుకున్న తన ముగ్గురు స్నేహితులను ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ యువకుడు,…

    Continue Reading

  • Ananya Goli: తెలుగు అమ్మాయికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అనన్య గోలి సరికొత్త రికార్డు! | | ACTPnews

    Ananya Goli: తెలుగు అమ్మాయికి అమెరికాలో ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అనన్య గోలి సరికొత్త రికార్డు! | | ACTPnews

    Last Updated:May 31, 2026 9:30 AM IST అమెరికాలో అందించే ప్రతిష్ఠాత్మక ‘మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్ కంప్యూటింగ్’ అవార్డులలో భాగంగా అనన్య ‘స్టేట్ హానరబుల్ మెన్షన్’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. అనన్య గోలి Ananya Goli: అమెరికాలో చదువుకుంటున్న తెలుగు అమ్మాయి అనన్య గోలి సరికొత్త రికార్డు సృష్టించి, తెలుగు జాతి గర్వపడేలా చేసింది. కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ రంగాలలో అత్యంత ప్రతిభ కనబర్చే వారికి ఏటా అమెరికాలో అందించే ప్రతిష్ఠాత్మక ‘మిన్నెసోటా ఆస్పిరేషన్స్ ఇన్…

    Continue Reading

  • PM Modi: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మోదీ.. కేంద్ర మంత్రి షెఖావత్ ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews

    PM Modi: భారత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మోదీ.. కేంద్ర మంత్రి షెఖావత్ ఆసక్తికర వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:May 31, 2026 1:00 PM IST Narendra Modi: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, విదేశాల్లో భారత ప్రతిష్ట పెరిగిందని, నరేంద్ర మోదీ దేశానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని, ఇది పర్యాటక రంగానికి ఊతమని అన్నారు. News18 ఒకప్పుడు విదేశాలలో భారతదేశ గుర్తింపు కేవలం మహాత్మా గాంధీతో మాత్రమే ముడిపడి ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు.…

    Continue Reading

  • Donald Trump: ఆ హామీ ఇస్తేనే ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్! మరి ఇరాన్ ఒప్పుకుంటుందా? | | ACTPnews

    Donald Trump: ఆ హామీ ఇస్తేనే ఒప్పందం.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్! మరి ఇరాన్ ఒప్పుకుంటుందా? | | ACTPnews

    Last Updated:May 31, 2026 10:02 AM IST టెహ్రాన్ (ఇరాన్) ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదనే ప్రధాన హామీ లభిస్తేనే ఈ ఒప్పందం కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ Donald Trump: ఇరాన్‌తో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందం వైపు సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే టెహ్రాన్ (ఇరాన్) ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను సమకూర్చుకోకూడదనే ప్రధాన హామీ లభిస్తేనే ఈ ఒప్పందం కుదురుతుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం…

    Continue Reading

  • DK Shivakumar: ‘డీకే శివకుమార్ సీఎం అవుతారని 40 ఏళ్ల క్రితమే చెప్పా’.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు | | ACTPnews

    DK Shivakumar: ‘డీకే శివకుమార్ సీఎం అవుతారని 40 ఏళ్ల క్రితమే చెప్పా’.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు | | ACTPnews

    నలభై ఏళ్ల నాటి జ్యోతిష్య అంచనా న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. డీకే శివకుమార్ సుమారు 40 సంవత్సరాల క్రితం మొదటిసారి తన వద్దకు వచ్చారని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలోనే ఆయన జాతకాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఒకరోజు ఆయన కచ్చితంగా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తారని తాను జోస్యం చెప్పానన్నారు. “చాలా సంవత్సరాల క్రితం డీకే శివకుమార్ నా వద్దకు వచ్చినప్పుడు, ఆయన జాతకంలో గ్రహాల స్థితి చాలా…

    Continue Reading

  • CBSE: సీబీఎస్‌ఈ డిజిటల్ మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం.. బయటపడ్డ స్కానింగ్‌ లోపాలు.. విద్యార్థుల ఆందోళన | | ACTPnews

    CBSE: సీబీఎస్‌ఈ డిజిటల్ మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం.. బయటపడ్డ స్కానింగ్‌ లోపాలు.. విద్యార్థుల ఆందోళన | | ACTPnews

    Last Updated:May 30, 2026 9:31 AM IST ఇటీవల 12వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత జవాబు పత్రాలు అదలాబదలి కావడం, స్కానింగ్ సమస్యలు తలెత్తడం, సాంకేతిక లోపాలు బయటపడటంతో ఈ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీకాత్మక చిత్రం CBSE: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి భారీ డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఇటీవల 12వ తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత జవాబు పత్రాలు…

    Continue Reading

  • Vande Mataram: తమిళనాడులో అలా.. కేరళలో ఇలా.. ‘వందేమాతరం’పై ఇరు రాష్ట్రాల్లో భిన్న పరిణామాలు | | ACTPnews

    Vande Mataram: తమిళనాడులో అలా.. కేరళలో ఇలా.. ‘వందేమాతరం’పై ఇరు రాష్ట్రాల్లో భిన్న పరిణామాలు | | ACTPnews

    Last Updated:May 30, 2026 10:06 AM IST ఒకవైపు తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో వందేమాతరం గేయానికి సముచిత గౌరవం దక్కగా, మరోవైపు కేరళ అసెంబ్లీలో మాత్రం ఈ గేయాన్ని కుదించి కేవలం కొన్ని లైన్లు మాత్రమే ప్లే చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. విజయ్, కేరళ అసెంబ్లీ Vande Mataram: దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలలో జాతీయ గేయమైన ‘వందేమాతరం’ (Vande Mataram) ఆలపించే విషయంలో ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు, రాజకీయ చర్చలు…

    Continue Reading

  • CBSE Portal Hack: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. అందుకే ఫీజుల్లో గందరగోళం.. విద్యాశాఖ అధికారి వెల్లడి | | ACTPnews

    CBSE Portal Hack: సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. అందుకే ఫీజుల్లో గందరగోళం.. విద్యాశాఖ అధికారి వెల్లడి | | ACTPnews

    Last Updated:May 30, 2026 11:30 AM IST సీబీఎస్‌ఈ పోర్టల్‌పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. దాంతో సైట్‌లో రీ వ్యాల్యూయేషన్ కోసం ఫీజుల మధ్య భారీ వ్యత్యాసం కనిపించింది. రూ. 1 నుంచి రూ. 67 వేల మధ్య కనిపించింది. దీనిపై విద్యాశాఖా అధికారి స్పందించారు. ఫైల్ ఫోటో CBSE Portal Hack: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను పొందేందుకు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎదుర్కొన్న ప్రధాన…

    Continue Reading

  • BrahMos Deal: ఆసియాన్ దేశాల వైపు భారత్ చూపు.. వియత్నాంతో బ్రహ్మోస్ డీల్.. నెక్ట్స్ ఇండోనేషియా | | ACTPnews

    BrahMos Deal: ఆసియాన్ దేశాల వైపు భారత్ చూపు.. వియత్నాంతో బ్రహ్మోస్ డీల్.. నెక్ట్స్ ఇండోనేషియా | | ACTPnews

    “నాకు తెలిసినంత వరకు, ఇండోనేషియా, వియత్నాం రెండింటితోనూ ఒప్పందాలు తుది దశలో ఉన్నాయి. వాస్తవానికి, వియత్నాంతో ఒప్పందం ఇప్పటికే కుదిరిందని నేను భావిస్తున్నాను. బహుశా బహిరంగంగా ప్రకటించకపోయినా, ఇప్పటికే కుదిరింది,” అని షాంగ్రి-లా డైలాగ్‌లో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ విలేకరులతో అన్నారు. ఈ దేశాలు మిత్ర, విదేశీ దేశాల కోవలోకి వస్తాయనీ, ఈ రకమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి భారతదేశం సంతోషిస్తుందని సింగ్ నొక్కి చెప్పారు. “ఆసియాన్ దేశాల పట్ల…

    Continue Reading

  • ‘భారత్ చాలా శక్తివంతమైన దేశం’.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలు | | ACTPnews

    ‘భారత్ చాలా శక్తివంతమైన దేశం’.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలు | | ACTPnews

    Last Updated:May 30, 2026 12:19 PM IST భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం కురుపించారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్ ఒక “శక్తివంతమైన” శక్తిగా, వ్యూహాత్మకమైన స్తంభంగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు. News18 భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం…

    Continue Reading