Category: World
All word Telugu news updates
-

Skyroot Vikram-1 Successful Launch: ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ | | ACTPnews
Last Updated:Jul 18, 2026 12:45 PM IST Skyroot Vikram-1 Successful Launch: ఇది భారతదేశంలో ప్రైవేట్ సంస్థ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం కావడంతో కొత్త చరిత్ర లిఖించింది. అమెరికా, చైనా తర్వాత మూడో దేశంగా భారత్ ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం సాధించింది. ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ (Image – x – ISROSpaceflight) హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ…
-

Trump Media Truth API: డొనాల్డ్ ట్రంప్పై ఆరోపణలు.. ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడుతున్నారా? ఏం జరుగుతోంది? | | ACTPnews
Last Updated:Jul 18, 2026 10:56 AM IST Trump Media Truth API: ట్రంప్ ఏం చేసినా ఏదో ఒక కలకలం తప్పదు. ఇప్పుడు మరో పెద్ద దుమారం రేగుతోంది. అది ఏకంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. అది నిజమైతే పెను కల్లోలం తప్పదు. డొనాల్డ్ ట్రంప్ (Image credit – reuters) ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) జూలై 16న ట్రూత్ API అనే కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ…
-

E20 పెట్రోల్తో వాహనం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారు? పరిహారం పొందే అవకాశం ఉందా? కేంద్రం ఏమంటోంది? | | ACTPnews
ఇటీవల కొందరు ప్రముఖ యూట్యూబర్లు తమ వాహనాల పనితీరు E20 పెట్రోల్ కారణంగా దెబ్బతిందని ఆరోపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, కేవలం మైలేజ్ తగ్గడం, ఇంజిన్ వార్నింగ్ లైట్లు వెలగడం లేదా పనితీరు తగ్గడం వంటి లక్షణాల ఆధారంగా E20 పెట్రోల్నే కారణంగా భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా అసలు సమస్యకు కారణం ఏమిటో అధికారికంగా నిర్ధారించుకోవడం అవసరమని చెబుతున్నారు. ముందుగా చేయాల్సింది ఇదే వాహనంలో సమస్య కనిపిస్తే మొదట అధికారిక (ఆథరైజ్డ్)…
-

Earthquake: మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ | | ACTPnews
Last Updated:Jul 17, 2026 10:04 PM IST మెక్సికోలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రాణనష్టం వివరాలు వెలువడలేదు. News18 మెక్సికోలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. అమెరికా భూభౌతిక సర్వే (USGS) వెల్లడించిన వివరాల ప్రకారం, రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం మెక్సికోలోని ప్యూర్టో మడెరో సమీప ప్రాంతాలను బలంగా…
-

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు | | ACTPnews
Last Updated:Jul 17, 2026 4:22 AM IST Puri Jagannath Rath Yatra: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. PC: PTI స్వామివారి రథాలు ప్రయాణించి ‘బడదండ’పై రథాలను లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఫలితంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిని కటక్కు చెందిన అనిల్ దాస్గా గుర్తించారు. అంబులెన్స్కు…
-

Murder: ఉత్తరప్రదేశ్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం కన్నతండ్రిపై కొడుకు ఘాతుకం | | ACTPnews
Last Updated:Jul 17, 2026 7:57 AM IST Murder: ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో ఆస్తి వ్యామోహం ఓ కుమారుడిని కిరాతకుడిగా మార్చింది. రూ.150 కోట్ల విలువైన ఆస్తిని తన పేరిట రాయడం లేదనే కోపంతో, మద్యమత్తులో కన్నతండ్రిని పిస్టల్తో కాల్చి చంపిన ఘోర సంఘటన మోదీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం పోలీస్ ఎస్పీ భాస్కర్వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మోదీనగర్ పరిధిలోని బుధానా గ్రామానికి చెందిన హరి ఓం చౌదరి…
-

Karoline Leavitt: వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ ఎవరు? ఇరాన్ విషయంలో తాజా కామెంట్స్తో ట్రెండింగ్ | | ACTPnews
జులై 16న వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్లో లీవిట్.. ఇరాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇరాన్ స్థావరాలపై అమెరికా వరుస పెట్టి దాడులు చేస్తున్నా.. ఇరాన్ మాత్రం.. తమతో డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. “అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన 14 పాయింట్ల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ కాలరాసింది. అందుకే ఇరాన్ స్థావరాలపై అమెరికా వారం నుంచి దాడులు చేస్తోంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. అందుకే…
-

Solar Panel Maintenance in Monsoon: మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా.. వర్షాకాలంలో ఇలా చేయకపోతే మొత్తం మటాష్ | | ACTPnews
వర్షాకాలంలో సోలార్ ప్యానెళ్లను శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం. వర్షం ప్యానెళ్లను పూర్తిగా శుభ్రం చేస్తుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి ఎప్పుడూ అలా జరగదు. వర్షంతో పాటు దుమ్ము, ఆకులు, పక్షుల రెట్టలు లేదా ఇతర వ్యర్థాలు ప్యానెళ్లపై పేరుకుపోవచ్చు. దీనివల్ల వాటిపై పడే సూర్యరశ్మి తగ్గి, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. వాతావరణం చక్కబడినప్పుడు, ప్యానెళ్లను మృదువైన గుడ్డ, స్పాంజ్ లేదా శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలి. శుభ్రపరిచేటప్పుడు గరుకైన బ్రష్లు, బలమైన…
-

Jaish-e-Mohammed Terrorist Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. గుజరాత్లో భారీ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదుల అరెస్ట్ | | ACTPnews
Last Updated:Jul 17, 2026 11:33 AM IST Jaish-e-Mohammed Terrorist Arrested: దేశంలో భారీ వినాశనానికి వ్యూహం రచించిన ఉగ్రవాదుల కుట్రను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దస్తా (ATS) భగ్నం చేసింది. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహ్మద్’ (JeM) కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ బృందం విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. జైష్ ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు మెరుపు దాడి…
-

Hydrogen Train: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ! | | ACTPnews
Last Updated:Jul 17, 2026 12:04 PM IST భారత రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. News18 భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం మొదలైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయంతో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












