Category: World
All word Telugu news updates
-

Pakistan: విలవిల్లాడుతున్న పాకిస్తాన్.. కరాచీలో అంధకారం.. చుక్క నీటి కోసం అల్లాడుతున్న జనం! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:02 PM IST ఎండ తీవ్రతకు ఆహార పదార్థాలు కుళ్ళిపోతున్నా వాటిని భద్రపరుచుకోవడానికి విద్యుత్ లేదు. తాగడానికి, స్నానాలు చేయడానికి నీరు లేదు. చివరకు వంట వండుకోవడానికి గ్యాస్ కూడా రావడం లేదు. ప్రతీకాత్మక చిత్రం Pakistan: సింధు నదీ జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయం తెచ్చిపెట్టిన నష్టాల నుండి పాకిస్తాన్ ఇంకా కోలుకోకముందే, ఆ దేశ ఆర్థిక రాజధాని కరాచీ నగరాన్ని తీవ్రమైన మౌలిక వసతుల…
-

Karnataka Politics: నేడు కర్ణాటక సీఎల్పీ సమావేశం.. జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం! | | ACTPnews
Last Updated:May 30, 2026 6:19 AM IST శనివారం సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశం జరగనుంది. ఏఐసీసీ పరిశీలకులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకోనున్నారు. శివకుమార్, సిద్ధరామయ్య Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, కాంగ్రెస్ అధిష్ఠానం నూతన ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త సీఎం బాధ్యతలను…
-

CIA: నకిలీ సర్టిఫికెట్లతో 20 ఏళ్లు ఉద్యోగం..300కు పైగా బంగారు బిస్కెట్లు, కోట్ల నగదు.. నిఘా సంస్థ సీఐఏకే మాజీ ఉద్యోగి టోకరా! | | ACTPnews
Last Updated:May 30, 2026 9:22 AM IST తన విద్యా అర్హతలు, సైనిక అనుభవం గురించి అబద్ధాలు చెప్పి దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడనే ఆరోపణలపై ఒక మాజీ సీఐఏ అధికారిపై ఫెడరల్ కోర్టులో కేసు నమోదైంది.ఇంట్లో సోదా చేయగా అధికారులు నివ్వెరపోయే విలువైన వస్తువులు లభించాయి. డేవిడ్ రష్ CIA: అగ్రరాజ్యం అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గూఢచార సంస్థ ‘సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ’ (CIA)లో ఒక ఉన్నతాధికారి స్థాయి వ్యక్తి…
-

Madhya Pradesh: వీడెవడండీ బాబు.. బాబాగా మారాలని మధ్యప్రదేశ్ రైతు పిచ్చి పని.. ఏకంగా దాన్నే గొడ్డలితో నరుక్కున్నాడు! | | ACTPnews
Last Updated:May 31, 2026 6:30 AM IST మధ్యప్రదేశ్కు చెందిన ఒక రైతు సాధువుగా మారాలనే కోరికతో ఒక పిచ్చి పని చేశాడు. అతడు చేసిన పని ప్రస్తుతం స్థానికంగా కలకలంగా మారింది. ఏకంగా తన శరీరంలోని ఒక అవయవాన్ని కోసుకొని బావిలో విసిరేశాడు. ప్రతీకాత్మక చిత్రం Madhya Pradesh: కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన ఒక వ్యక్తిని ఎంతటి ఘోరమైన నిర్ణయానికి పురిగొల్పుతాయో నిరూపించే ఒక విస్తుపోయే ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. బాబాగా…
-

Karnataka politics: ‘గెలవొచ్చు.. ఓడొచ్చు’.. డీకే శివకుమార్కు సిద్ధరామయ్య భావోద్వేగ సందేశం | | ACTPnews
Last Updated:May 31, 2026 6:53 AM IST నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న తన సహచరుడు డి.కె. శివకుమార్కు సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పంచుకున్నారు. డీకే, సిద్ధరామయ్య Karnataka politics: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన అనంతరం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డి.కె. శివకుమార్ ఏకగ్రీవంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో, నూతన…
-

Russia anti aging project: మరణాన్ని జయించేందుకు రష్యా ప్లాన్? పుతిన్ 26 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు దేనికి? | | ACTPnews
ఈ ప్రాజెక్ట్కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?: పుతిన్ కూతురు మరియా వొరొంత్సోవా ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఆమె ఒక ఎండోక్రినాలజిస్ట్, ప్రభుత్వ జన్యుశాస్త్ర కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఆమె కుర్చటోవ్ ఇన్స్టిట్యూట్కు అధిపతి, భౌతిక శాస్త్రవేత్త కూడా. పుతిన్కు సన్నిహిత సహచరిగా ఉంటారు. త్వరలోనే సైన్స్.. మానవుల శరీర భాగాలను ఎప్పటికీ రిపేర్ చెయ్యగలదనీ, భర్తీ చేయడానికి వీలవుతుందని ఇటీవల వాదించారు. రష్యన్ మీడియాతో మాట్లాడుతూ, అమరత్వం అంతుచిక్కనిదనీ, కానీ తమను తాము బాగుచేసుకునే మానవుల సామర్థ్యం…
-

Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో నెక్ట్స్ బీజేపీ అధికారంలోకి రానుందా? కాంగ్రెస్కి షాక్ తప్పదా? | | ACTPnews
పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఈ విధంగా ఓడిపోవడం.. ఆ పార్టీలో అనేక పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. హిమాచల్ మున్సిపల్ బాడీ ఎన్నికల ఫలితాలతో.. హిమాచల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతల భవిష్యత్తు కూడా తేలిపోయినట్లు కనిపిస్తోంది. న్యూస్18 హిందీ రిపోర్టు ప్రకారం.. సోలన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. మొత్తం 17 వార్డులకు గాను, 10 వార్డులలో బీజేపీ భారీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం…
-

Car Accident: ఘోర ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి..! | | ACTPnews
Last Updated:May 31, 2026 7:44 AM IST హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో ఓ కారు అదుపుతప్పి సుమారు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి బైరాగఢ్-సాచ్ పాస్-కిల్లర్ రహదారిపై జరిగింది. News18 హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని ప్రమాదకరమైన కొండ ప్రాంతంలో ఓ కారు…
-

DK Shiva Kumar: డీకే శివకుమార్కి సిద్ధరామయ్యే పెద్ద సవాలు.. పూలగుత్తితో బయటపడిన నిజం! | ACTPnews
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన జూన్ 3న రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వయంగా సిద్దరామయ్య ఆయన పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. పరమేశ్వర దానిని బలపరిచారు. దీంతో, రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య సూత్రం ఫలించింది. ఇటీవల విడుదలైన ఈ ఇద్దరు నాయకుల ఫొటోలు.. రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ ఛాయాచిత్రాలలోని వారి హావభావాలను…
-

Abhishek Banerjee Attack Case: అభిషేక్ బెనర్జీపై దాడి కేసులో భారీ ట్విస్ట్.. దాడి చేసినవారికి మాజీ TMC ఎమ్మెల్యేతో సంబంధాలు! | | ACTPnews
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించి అరెస్టు అయిన నిందితులలో కనీసం నలుగురు ఒకప్పుడు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే అరుంధతి మైత్రా (లవ్లీ మైత్రా)కు సన్నిహితులుగా ఉండేవారని తెలిసింది. వీరిని తపన్ మైతి, నిర్మల్య సేన్గుప్తా అలియాస్ జాయ్, కాజల్ దాస్, దేబాశిష్ దత్తా గా గుర్తించారు. అభిషేక్ బెనర్జీపై దాడికి సంబంధించి పోలీసులు ఈ నలుగురినీ అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి అరెస్టు అయిన మరో నిందితుడు…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











