Category: World
All word Telugu news updates
-

Amrit Bharat Stations: 75 అమృత భారత్ స్టేషన్లు జాతికి అంకితం.. ఏపీ, తెలంగాణలో 4.. ఏవో తెలుసా? | | ACTPnews
అత్యాధునిక ప్రయాణికుల వసతులు, మౌలిక సదుపాయాలు: పునరాభివృద్ధి చేసిన ఈ రైల్వేస్టేషన్లను కేవలం రైళ్లు ఎక్కే, దిగే ప్రదేశాలుగా కాకుండా, అత్యుత్తమ ప్రయాణికుల-కేంద్రకృత రవాణా కేంద్రాలుగా (Transit Hubs) మార్చారు. ఈ స్టేషన్లలో విశాలమైన వెయిటింగ్ హాళ్లు, విశాలమైన ఫుట్-ఓవర్-బ్రిడ్జిలు (FOB), ఎయిర్ కాన్కోర్స్లు, మెరుగైన పార్కింగ్ సౌకర్యాలు, అద్భుతమైన సర్క్యులేటింగ్ ఏరియాలను అభివృద్ధి చేశారు. ఇవి కూడా చదవండి: Winchester Mystery House: అద్భుతమైన రాజభవనం.. దెయ్యాల కోసం కట్టారంటే నమ్మగలరా? దివ్యాంగులకు (Divyangjan) ఎలాంటి…
-

US Iran War: భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. USA సైనికుల మృతితో ట్రంప్ ప్రతీకార దాడులు | | ACTPnews
మరోవైపు ఇరాన్ అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడి ఇంధన మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆకస్మిక పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠతో, ఆందోళనతో ఎదురుచూస్తోంది. A video showing the moment two American ATACMS short-range ballistic missiles were fired at Iran from Kuwait by M-142…
-

Deve Gowda: మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి చెన్నమ్మ కన్నుమూత! | | ACTPnews
Last Updated:Jul 18, 2026 10:28 PM IST Deve Gowda: భారత మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి. దేవెగౌడ గారి ధర్మపత్ని చెన్నమ్మ (89) శనివారం (జూలై 18, 2026) కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో (Cardiac Arrest) మరణించారు. చెన్నమ్మ శ్వాసకోశ ఇబ్బందులు, ఛాతిలో జలబు మరియు వయోవృద్ధాప్య సమస్యల కారణంగా ఆమె బుధవారం రాత్రి (జూలై 15, 2026) బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. “శనివారం…
-

CBSE 10th Second Board Result 2026: విడుదలైన సీబీఎస్ఈ 10వ తరగతి రెండో విడత ఫలితాలు.. 96.78 శాతం ఉత్తీర్ణత! | | ACTPnews
ఇంప్రూవ్మెంట్లో మెరుగైన స్కోరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో తమ మార్కులను మెరుగుపరుచుకునేందుకు వీలుగా ఈ రెండో విడత పరీక్షలను నిర్వహించారు. ఫిబ్రవరిలో తొలి విడత పరీక్షలు జరిపి, ఏప్రిల్లో ఫలితాలు విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత మే మూడో వారంలో ఈ రెండో దశ పరీక్షలను పూర్తి చేశారు. ఈ రెండో విడత పరీక్షల కోసం మొత్తంగా 6,64,027 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. వారిలో 6,63,777 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,13,955 మంది…
-

Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు మరో భారీ షాక్.. ఏక్నాథ్ షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీల విలీనానికి లోక్సభ స్పీకర్ ఆమోదం! | | ACTPnews
Last Updated:Jul 18, 2026 8:25 PM IST Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉద్దవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ వర్గం నుంచి విడిపోయిన ఆరుగురు ఎంపీలు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనమైనట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా గుర్తించారు. ఈ నిర్ణయంతో సదరు ఆరుగురు పార్లమెంటేరియన్లు ఇకపై లోక్సభలో షిండే వర్గం సభ్యులుగా కొనసాగుతారు.…
-

Top 10 News: కేదార్నాథ్ యాత్ర.. లిఫ్ట్ లో ఇరుక్కున్న ఎంపీ శశిథరూర్.. విక్రమ్ రాకెట్ లాంచ్ సక్సెస్.. నేటి టాప్ 10 న్యూస్ ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా, స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్కైరూట్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగ్ భరత్ ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఈ విజయాన్ని మోదీ ప్రశంసిస్తూ, దేశ యువత సామర్థ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. 2.మహిళపై దాడి..టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేసిన చంద్రబాబు సీఎం చంద్రబాబు గుంటూరు మహిళపై దాడి చేసిన…
-

Sonam Wangchuk: జంతర్మంతర్ దగ్గర వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు | | ACTPnews
Last Updated:Jul 18, 2026 9:10 AM IST Sonam Wangchuk: ఇప్పుడు జంతర్మంతర్ దగ్గర వాంగ్చుక్ మద్దతుదారులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఈ దీక్షకు కారణం నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండే. సోనమ్ వాంగ్ చుక్ (File Image – PTI) ఢిల్లీలోని జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ని పోలీసులు..…
-

Balochistan: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. అటు పాక్.. ఇటు చైనాలకు భారీ షాక్ ఇచ్చిన బలూచిస్థాన్! రూ.6.2 లక్షల కోట్లు గోవిందా.. గోవిందా! | | ACTPnews
గ్వాదర్ పోర్ట్ నియంత్రణ ఎవరిది? ప్రస్తుత చర్చలన్నీ ఈ కారిడార్లోనే అత్యంత కీలకమైన ఆస్తిగా భావించే ‘గ్వాదర్ పోర్ట్’ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవేళ బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరిస్తే, గతంలో పాకిస్థాన్-చైనాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఆ కొత్త దేశం గౌరవిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం యాజమాన్య హక్కులకు, నిర్వహణ హక్కులకు మధ్య తేడా ఉంటుంది. భౌగోళికంగా గ్వాదర్ పోర్ట్ బలూచిస్థాన్లోనే ఉంది. ఒకవేళ బలూచిస్థాన్ను సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం…
-

PM Modi: దేశ అంతరిక్ష రంగంలో ఇదొక చారిత్రక ఘట్టం.. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సక్సెస్పై ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jul 18, 2026 2:18 PM IST భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక మైలురాయి అని అభివర్ణించారు. ప్రయోగం తర్వాత స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. News18 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం కావడం దేశ అంతరిక్ష రంగంలో ఒక చారిత్రక ఘట్టమని…
-

Indian Railway: ఆవిరి ఇంజిన్ టు హైడ్రోజన్ ట్రైన్.. మోదీ ప్రభుత్వంలో ఊహకందని రేంజ్లో మారిన భారతీయ రైల్వే! | | ACTPnews
జూలై 17, 2026న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును జెండా ఊపి ప్రారంభించారు, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నడిచే ఈ 10-కోచ్ల రైలు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. డీజిల్కు బదులుగా, ఇది విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ను ఉపయోగిస్తుంది, దీని ద్వారా కేవలం నీటి ఆవిరి మాత్రమే ఉద్గారంగా వెలువడుతుంది. ఈ ప్రారంభం…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












