Category: World
All word Telugu news updates
-

The Emergency: ఇందిర ఏకపక్ష నిర్ణయం.. 21 నెలల నియంతృత్వ ప్రస్థానం.. ‘ఎమర్జెన్సీ’కి 51 ఏళ్లు! | | ACTPnews
1. ఎన్నికల వివాదం.. అలహాబాద్ హైకోర్టు చారిత్రక తీర్పు ఈ రాజకీయ సంక్షోభానికి బీజం 1971 లోక్సభ ఎన్నికల్లో పడింది. రాయ్బరేలీ నియోజకవర్గం నుండి ఇందిరా గాంధీ సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ ఆమె ప్రత్యర్థి, సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ కోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ లాల్…
-

PM Modi: ఎమర్జెన్సీపై మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత ప్రజాస్వామ్యానికి అది చీకటి అధ్యాయం! | | ACTPnews
1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన ప్రధాని, అది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. ఆ సమయంలో పౌరుల ప్రాథమిక స్వేచ్ఛలు నిలిపివేశారని, భావప్రకటన స్వేచ్ఛపై కఠినమైన ఆంక్షలు విధించారని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అరెస్టులకు గురయ్యారని, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా ఉన్న అనేక సంస్థలపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. అయితే అదే సమయంలో…
-

Indian Citizenship: పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ.. ఇవి పౌరసత్వానికి పూర్తి రుజువు కావా? అసలు నిజం ఇదే! | | ACTPnews
వాస్తవానికి, పాస్పోర్ట్ ప్రధానంగా ఒక అంతర్జాతీయ ప్రయాణ పత్రం. ఇది ఒక వ్యక్తి భారతీయుడనే విషయాన్ని బలంగా సూచించినప్పటికీ, భారత పౌరసత్వాన్ని తుది స్థాయిలో నిరూపించే చట్టబద్ధ పత్రంగా మాత్రం పరిగణించరు. అందుకే పాస్పోర్ట్, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక చట్టపరమైన సందర్భాల్లో పౌరసత్వానికి సంబంధించిన అదనపు ఆధారాలు అవసరమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతోంది. పాస్పోర్ట్, ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కూడా…
-

NEET UG 2026: విద్యార్థుల్లో భయాందోళనలు సృష్టించొద్దు.. రాహుల్ గాంధీకి ధర్మేంద్ర ప్రధాన్ వార్నింగ్ | | ACTPnews
Last Updated:Jun 25, 2026 12:05 PM IST యువ విద్యార్థులలో లేనిపోని భయాందోళనలు, గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాలపై రాజకీయం చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్, రాహుల్ గాంధీ NEET UG 2026: నీట్-యూజీ (NEET-UG) పరీక్ష 2026 వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల…
-

Venuzuela Earthquakes: వెనెజులా భూకంపాలపై మోదీ దిగ్భ్రాంతి.. సాయం చేయడానికి సిద్ధమంటూ ప్రకటన | | ACTPnews
Last Updated:Jun 25, 2026 12:10 PM IST ఈ క్లిష్ట సమయంలో భారతదేశం వెనిజులాకు అండగా ఉంటుందని, దేశ పునర్నిర్మాణానికి, బాధితుల రక్షణకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ Venuzuela Earthquakes: దక్షిణ అమెరికా దేశమైన వెనెజులాలో సంభవించిన భారీ భూకంపాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి…
-

Under-Construction Warehouse Roof Collapses : కోల్కతాలో ఘోర ప్రమాదం..! | ACTPnews
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తారతలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ డిపో రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఒక గోడౌన్ (గిడ్డంగి) పైకప్పు అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 50 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ…
-

Harassment: ఎయిర్ హోస్టెస్తో అసభ్య ప్రవర్తన.. భారతీయుడికి 6 నెలల జైలు శిక్ష | | ACTPnews
Last Updated:Jun 24, 2026 7:45 PM IST సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో మహిళా ఫ్లైట్ అటెండెంట్ను వేధించిన భారతీయుడు ఆకాశ్ తివారీకి సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు, పరిహారంగా 1270 డాలర్లు విధించింది News18 సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో ఓ మహిళా క్యాబిన్ సిబ్బందిని వేధించి, అసభ్యంగా ప్రవర్తించిన కేసులో 35 ఏళ్ల భారతీయుడు ఆకాశ్ తివారీకి సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అదనంగా బాధితురాలికి పరిహారంగా 1,270 సింగపూర్…
-

Today Top News: తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్.. టాప్ 10 న్యూస్ మీకోసం… | | ACTPnews
జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చేద్దాం.. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ చరిత్రలో సరికొత్త సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితం అశోక చక్రవర్తి రాజధానుల్లో ఒకటిగా, ‘సువర్ణగిరి’గా వెలుగొందిన ఈ ప్రాంత వైభవాన్ని పునరుద్ధరించేందుకు జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చాలని ఆయన ప్రతిపాదించారు. సాయికృష్ణది లాకప్డెత్.. ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణది…
-

PM Modi: ‘వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు’.. ప్రధాని మోదీ ఒక్క మాటతో సోషల్ మీడియా షేక్ | | ACTPnews
Last Updated:Jun 24, 2026 5:21 PM IST ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. Gen Z యువత గురించి మాట్లాడిన సందర్భంగా వైభవ్ను ఉదాహరణగా ప్రస్తావించిన మోదీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐర్లాండ్ టూర్లో అతని అంతర్జాతీయ అరంగేట్రంపై కూడా ఆసక్తి నెలకొంది. PM Modi Praises Vaibhav Sooryavanshi PM Modi on Vaibhav Sooryavanshi:…
-

Ketan Agarwal Murder: కేతన్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. పెళ్లి ఇష్టం లేకపోతే చేసుకోను అని చెప్పాలి కానీ మర్డర్ చేయాలా? | | ACTPnews
Last Updated:Jun 24, 2026 6:38 AM IST Ketan Agarwal Murder: ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కేతన్ అగర్వాల్ (26) అనే యువకుడు పూణేలోని లోహగఢ్ కోటపై నుండి ప్రమాదవశాత్తు లోయలో పడి మరణించాడని మొదట అందరూ భావించారు. కానీ, ఆ ప్రమాదం వెనుక ఉంది మరెవరో కాదు.. కొద్ది రోజుల్లో అతడిని పెళ్లాడబోయే కాబోయే భార్య సియా గోయల్ (26) అని తెలిసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. మృతుడు కేతన్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












