Category: World
All word Telugu news updates
-

Boeing 737-800: నల్ల సముద్రంపై అదృశ్యమైన రష్యా విమానం.. ఆ వెంటనే.. | | ACTPnews
Last Updated:Jun 18, 2026 9:26 AM IST నల్లసముద్రం (Black Sea) మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమాన పైలట్లు వెంటనే అత్యవసర లేదా ప్రమాదకర పరిస్థితిని సూచించే ‘7700’ ఎమర్జెన్సీ కోడ్ ద్వారా సిగ్నల్ పంపారు. ప్రతీకాత్మక చిత్రం Boeing 737-800: రష్యాకు చెందిన ఒక ప్యాసింజర్ విమానం గాల్లో ఉండగా ఆపద సంకేతాలు (Distress Signal) పంపిన కొద్దిసేపటికే రాడార్ స్క్రీన్ల నుండి అదృశ్యమవడంతో తీవ్ర కలకలం…
-

Heart Touching Story: ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారు కాబట్టే కలియుగం అంతమవడం లేదు.. పెద్దాయన సాయం వెలకట్టలేనిది | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 18, 2026 10:29 AM IST Humanity Story: 70 ఏళ్ల వృద్ధుడు వయసుపైబడినప్పటికి ఎండలో దాహంతో ఆరిపోయే గొంతులను తడపాలని శక్తినంతా కూడగట్టుకొని మండుటెండల్లో నిస్వార్ధ సేవ చేస్తున్నాడు. ఇది అతను నిన్న, మొన్న మొదలుపెట్టిన సేవ కార్యక్రమం కాదు. ఎవరో చూస్తారు.. ఏదో గుర్తింపు వస్తుందని ఆశించి చేస్తున్న ఉపకారం అంతకంటే కాదు. రెండు దశాబ్దాలు అంటే 20 ఏళ్లుగా వేసవికాలం వస్తే చాలు బాటసారులకు దాహార్తిని తీరుస్తున్నాడు. Real Indian…
-

ఏకఛత్రాధిపత్యం నుండి డిజిటల్ యుగం వరకు.. నెహ్రూ రికార్డును దాటేసిన మోదీ ప్రస్థానం | | ACTPnews
Last Updated:Jun 10, 2026 12:32 PM IST భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. 4,399 రోజులు పూర్తి చేసుకుని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. News18 భారతదేశ రాజకీయ ప్రస్థానంలో జూన్ 10న ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అధికారంలో 4,399…
-

PM Modi: బీఎన్ఎస్ నుంచి ట్రిపుల్ తలాక్ వరకు.. మోదీ హయాంలో న్యాయ రంగంలో చారిత్రాత్మక సంస్కరణలు! | | ACTPnews
Last Updated:Jun 10, 2026 12:47 PM IST ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ సుదీర్ఘ కాలంలో దేశంలో కాలం చెల్లిన చట్టాల రద్దు, న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్ వంటి అనేక చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చారు. News18 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. జవహర్లాల్ నెహ్రూ పేరిట…
-

Telegram: ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం | | ACTPnews
Last Updated:Jun 17, 2026 7:52 PM IST Telegram: జూన్ 21న జరగనున్న నీట్-యూజీ 2026 పునఃపరీక్షకు ముందు, మెసేజింగ్ ప్లాట్ఫామ్కు కేంద్రం తాత్కాలికంగా బ్యాన్ విధించడంతో టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్లగా.. అక్కడ కూడా రిలీఫ్ లభించలేదు. ఏమైందో తెలుసుకుందాం. ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్కి షాక్.. ఆశ్చర్యకర విషయాలు చెప్పిన కేంద్రం ఆ మధ్య వివాదాస్పదమైన నీట్-యూజీ 2026 పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈ పరిస్థితుల్లో టెలిగ్రామ్…
-

Cognizant Job: ఆ రాత్రంతా ఏడ్చాను.. తన డ్రీమ్ జాబ్ పొందిన తర్వాత కాగ్నిజెంట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్ట్ వైరల్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 17, 2026 10:22 PM IST Cognizant Job: నాలుగేళ్లలో రెండుసార్లు తిరస్కరణకు గురైన తర్వాత, ఒక మహిళ చివరకు తాను ఒకప్పుడు కలలు కన్న సంస్థలో చేరి, సంవత్సరాల తరబడి ఉన్న మెసేజ్ని తను ఎన్నటికీ మరచిపోలేని క్షణంగా మార్చుకుంది. News18 Cognizant Job: కొందరికి కెరియర్పై స్పష్టత ఉంటుంది. కచ్చితంగా నేను ఈ ఉద్యోగమే చేయాలి.. ఫలానా కంపెనీలోనే ప్లేస్మెంట్ వస్తే బాగుంటుందని కలలు కంటారు. అయితే కలను నిజం చేసుకోవడం…
-

Top10 News: టెలిగ్రామ్పై నిషేధం.. అభిమానికి పవన్ భరోసా.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సరికొత్త విద్యా విధానం ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన తొలి పాఠశాల భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. నిరుపేద విద్యార్థులకు ఈ స్కూల్ ఎంతగానో ఉపయోగపడనుంది. 2. నేనున్నా.. అభిమానికి పవన్ భరోసా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న 17…
-

Modi Trump meeting: త్వరలో భారత్లో పర్యటిస్తా.. ప్రధాని మోదీతో భేటీలో ట్రంప్ కీలక ప్రకటనలు! | | ACTPnews
Last Updated:Jun 17, 2026 8:08 PM IST Modi Trump meeting: ఫ్రాన్స్లో G7 సమ్మిట్లో ప్రధాని మోదీ-ట్రంప్ భేటీ జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందం, హార్ముజ్ భద్రతపై కీలక చర్చ జరిగింది. ఐతే.. రెండు దేశాల మధ్యా వివాదాలు అలాగే ఉన్నాయి. త్వరలో భారత్లో పర్యటిస్తా.. ప్రధాని మోదీతో భేటీలో ట్రంప్ కీలక ప్రకటనలు! ఫ్రాన్స్లోని ఈవియన్లో జరుగుతున్న G7 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్…
-

PM Modi: మోదీ అధ్యక్షతన కీలక భేటీ..వికసిత్ భారత్ లక్ష్యాలపై ఎన్డీఏ చర్చలు | | ACTPnews
Last Updated:Jun 10, 2026 12:48 PM IST ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నారు. వరుసగా 4,399 రోజులు పదవిలో కొనసాగుతూ జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీఏ కీలక సమావేశం నిర్వహించగా, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలపై చర్చలు జరగనున్నాయి. NDA To Hold Meeting To Mark Milestone భారత ప్రధానమంత్రి నరేంద్ర…
-

Evian-les-Bains: 2026 G7 సదస్సుకు ఆతిథ్య నగరంగా ఎవియాన్-లెస్-బైన్స్.. దీని ప్రత్యేకతలే వేరు! | | ACTPnews
1789లో ఒక ఫ్రెంచ్ ప్రభువు.. ఎవియాన్లోని ఖనిజ జల ఊటల వైద్య గుణాలను కనుగొనడంతో దాని కీర్తి ప్రారంభమైంది. ఆల్పైన్ రాళ్ళు, హిమానీనద శిథిలాల ద్వారా సహజంగా వడపోసిన ఈ నీరు, త్వరగానే.. యూరోపియన్ రాజకుటుంబీకులు, కులీనులు, కింగ్ ఎడ్వర్డ్ VII, మార్సెల్ ప్రౌస్ట్, అగా ఖాన్ వంటి ప్రముఖులను ఆకర్షించింది. నేటికీ, ఈ పట్టణం.. ప్రీమియం మినరల్ వాటర్కు పర్యాయపదంగా నిలిచింది. ప్రఖ్యాత ఎవియాన్ బ్రాండ్ ప్రతిరోజూ లక్షల నీటిని సరిగ్గా ఈ వనరుల నుంచే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












