Category: World

All word Telugu news updates

  • రక్షణ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు.. ఏడాదిలో రూ.1.78 లక్షల కోట్లు! | | ACTPnews

    రక్షణ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు.. ఏడాదిలో రూ.1.78 లక్షల కోట్లు! | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 3:28 PM IST భారత రక్షణ రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రక్షణ ఉత్పత్తి ఏకంగా రూ.1.78 లక్షల కోట్లకు చేరి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా మన దేశం సాధించిన గొప్ప విజయం ఇది. News18 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంలో భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలకు చేరుకుంటోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశ వార్షిక…

    Continue Reading

  • Temple: విగ్రహం లేని వింత ఆలయం.. అయినా వేలాది మంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా? | | ACTPnews

    Temple: విగ్రహం లేని వింత ఆలయం.. అయినా వేలాది మంది భక్తులు ఎందుకు వస్తారో తెలుసా? | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 3:54 PM IST ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరం వారణాసి (కాశీ) అనేక చారిత్రక దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడి సిగ్రా ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం మాత్రం మిగతా దేవాలయాలన్నింటికీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. News18 ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత ప్రాచీన పవిత్ర నగరం వారణాసి (కాశీ) అనేక చారిత్రక దేవాలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడి సిగ్రా ప్రాంతంలో ఉన్న ఒక ఆలయం మాత్రం…

    Continue Reading

  • Rachna Gurjar: యూట్యూబర్‌కి ఊహించని షాక్ ఇచ్చిన ఫాలోవర్స్.. రాత్రి నగలు చూపిస్తే తెల్లవారేలోగా మాయం, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews

    Rachna Gurjar: యూట్యూబర్‌కి ఊహించని షాక్ ఇచ్చిన ఫాలోవర్స్.. రాత్రి నగలు చూపిస్తే తెల్లవారేలోగా మాయం, వీడియో ఇదిగో | ట్రెండింగ్ | ACTPnews

    Last Updated:Jun 10, 2026 1:19 PM IST Rachna Gurjar Viral Video: వ్యూస్ కోసం ఓ యూట్యూబర్ చేసిన రీల్ వీడియో ఆమె తలరాతను మార్చేసింది. రాత్రికి రాత్రే లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తెల్లవారేలోగా మాయం అయ్యాయి. పర్సనల్ విషయాలు, తన లగ్జరీ జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో చివరకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. News18 Viral Video: మనలో చాలా మందికి తమకున్న సంపదను, విలాసవంతమైన జీవనశైలిని…

    Continue Reading

  • PM Modi: జీ-7 వేదికపై మోదీ గట్టి సందేశం.. భారతీయుల మరణాలపై అమెరికాకు హెచ్చరిక! | | ACTPnews

    PM Modi: జీ-7 వేదికపై మోదీ గట్టి సందేశం.. భారతీయుల మరణాలపై అమెరికాకు హెచ్చరిక! | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 4:28 AM IST జీ-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయుల మరణం అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికాకు గట్టి సందేశం ఇచ్చారు. దేశాల మధ్య నమ్మకం, సముద్ర భద్రత, భారతీయుల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ, భవిష్యత్తు భాగస్వామ్యాలు పరస్పర విశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. (PM Modi and Donald Trump) జీ-7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగ్గురు భారతీయుల మరణం అంశాన్ని ప్రస్తావిస్తూ…

    Continue Reading

  • India US Relations: అమెరికా కీలక నిర్ణయం.. ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు తొలగింపు.. భారత్‌కు ప్రాధాన్యం తగ్గిందా? | | ACTPnews

    India US Relations: అమెరికా కీలక నిర్ణయం.. ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు తొలగింపు.. భారత్‌కు ప్రాధాన్యం తగ్గిందా? | | ACTPnews

    Last Updated:Jun 17, 2026 12:52 PM IST ఎనిమిదేళ్ల తర్వాత అమెరికా కీలక నిర్ణయం తీసుకుని US Indo-Pacific Command పేరును మళ్లీ US Pacific Commandగా మార్చింది. ఇది కేవలం చారిత్రక వారసత్వాన్ని గౌరవించేందుకు తీసుకున్న నిర్ణయమేనని, భారత్ లేదా ఇండో-పసిఫిక్ వ్యూహంపై ఎలాంటి ప్రభావం ఉండదని పెంటగాన్ స్పష్టం చేసింది. News18 అమెరికా సైనిక వ్యూహంలో కీలకమైన మార్పుగా భావిస్తున్న ఒక నిర్ణయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం మార్చిన “యూఎస్…

    Continue Reading

  • Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్..శివసేనలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు.. | | ACTPnews

    Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్..శివసేనలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు.. | | ACTPnews

    పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు త్వరలోనే వర్గం మారే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా బుధవారం న్యూఢిల్లీలో పలువురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండేను కలిసే అవకాశం ఉందన్న వార్తలు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. న్యూస్ 18 ఇంగ్లీష్ రాసిన సమాచారం ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున గెలిచిన తొమ్మిది మంది ఎంపీల్లో ఆరుగురు వరకు…

    Continue Reading

  • Social Media Ban: బ్రిటన్‌లో సంచలన నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! | | ACTPnews

    Social Media Ban: బ్రిటన్‌లో సంచలన నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం! | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 6:16 AM IST బ్రిటన్ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక, కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రకటించారు. బ్రిటన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ Social Media Ban: చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకు, వారిని ఆన్‌లైన్ వ్యసనాల నుండి దూరం చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఒక చరిత్రాత్మక,…

    Continue Reading

  • Belagavi: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్య ఖతర్నాక్ ప్లాన్.. ప్రియుడితో కలిసి భర్తను.. | | ACTPnews

    Belagavi: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భార్య ఖతర్నాక్ ప్లాన్.. ప్రియుడితో కలిసి భర్తను.. | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 6:35 AM IST భర్త సందీప్ పేరు మీద రూ. 2 కోట్ల భారీ బీమా (ఇన్సూరెన్స్) పాలసీ ఉన్నట్లు సుమకు, ఆమె ప్రియుడికి తెలిసింది. ఎలాగైనా సందీప్‌ను అడ్డుతొలగించుకుంటే.. ఒకరికొకరం తోడుగా ఉండటమే కాకుండా, రూ. 2 కోట్ల భారీ సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చని వీరిద్దరూ పథకం వేశారు. సుమ Belagavi: సమాజంలో డబ్బుపై వ్యామోహం, అక్రమ సంబంధాలు ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఏడడుగుల బంధాన్ని మరిచి, కోట్లాది…

    Continue Reading

  • PM Modi: ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం.. నరేంద్రుడికి దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews

    PM Modi: ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత జాతీయ పురస్కారం.. నరేంద్రుడికి దక్కిన 33వ అంతర్జాతీయ గౌరవం! | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 7:28 AM IST స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ఈ పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేశారు. ప్రధాని మోదీకి ఒక విదేశీ ప్రభుత్వం నుండి ఇటువంటి అత్యున్నత పురస్కారం దక్కడం ఇది 33వ సారి కావడం విశేషం. ప్రధాని మోదీ PM Modi: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం…

    Continue Reading

  • B2 Bomber: అమెరికాలో ఘోర ప్రమాదం.. కూలిపోయిన బి-52 బాంబర్.. 8 మంది దుర్మరణం! | | ACTPnews

    B2 Bomber: అమెరికాలో ఘోర ప్రమాదం.. కూలిపోయిన బి-52 బాంబర్.. 8 మంది దుర్మరణం! | | ACTPnews

    Last Updated:Jun 16, 2026 7:51 AM IST B2 Bomber: అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్’ (B-52 Stratofortress) బాంబర్ విమానం సోమవారం ఘోర ప్రమాదానికి గురైంది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ భారీ విమానం కుప్పకూలిపోయింది. PC: X.com ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ అధికారికంగా ప్రకటించింది.…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports