Category: World
All word Telugu news updates
-

Top10 News: తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ఏపీలో మేకప్ వ్యాఖ్యల మంటలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులతో ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (టీపీఎస్) పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. సకల సౌకర్యాలతో ముస్తాబైన ఈ ప్రతిష్టాత్మక పాఠశాల భవనాన్ని రేపు (జూన్ 17న) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించనుంది ఈ మోడల్ స్కూల్. 2.…
-

G7 Summit France 2026: జీ7 సమ్మిట్లో మోదీ-ట్రంప్ భేటీ.. హ్యాండ్షేక్స్, స్మైల్స్.. కానీ హగ్స్ లేవు.. ఎందుకిలా? | | ACTPnews
Last Updated:Jun 16, 2026 7:38 PM IST G7 Summit France 2026: ప్రధాని మోదీ ఈ సమ్మిట్లో గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను వ్యక్తం చేస్తానని ముందుగానే ప్రకటించారు. “భారతదేశం గ్లోబల్ సౌత్ ఆకాంక్షలకు వాయిస్ ఇస్తుంది” అని మోదీ బయలుదేరే ముందు వెల్లడించారు. జీ7 సమ్మిట్లో మోదీ-ట్రంప్ భేటీ (Image: ANI) ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. ఫ్రాన్స్లోని ఎవియన్లో జరిగే జీ7 సదస్సులో వీరు…
-

Telegram Ban: టెలిగ్రామ్పై కేంద్రం షాకింగ్ నిర్ణయం.. జూన్ 22 వరకు బ్యాన్! | | ACTPnews
Last Updated:Jun 16, 2026 10:49 AM IST Telegram Ban India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. News18 నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం లేదా ఇతర అవకతవకలను అరికట్టే లక్ష్యంతో భారతదేశంలో టెలిగ్రామ్ ఇన్స్టంట్ మెసేజింగ్…
-

G7 Summit 2026: జీ7 సదస్సులో భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యం.. ప్రపంచ వేదికపై మోదీ కీలక చర్చలు | | ACTPnews
Last Updated:Jun 16, 2026 11:19 AM IST ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భద్రత, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి కీలక అంశాలపై ప్రపంచ నేతలతో చర్చలు జరుపుతున్నారు. జీ7 వేదికపై భారత్కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ సదస్సు మరోసారి చాటుతోంది. News18 ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక శక్తుల సమూహమైన జీ7 (G7) సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్లోని ఎవియన్ నగరానికి…
-

Success Story: నక్సల్స్ కంచుకోటను ఆదర్శ గ్రామంగా మార్చిన డాక్టర్.. 23ఏళ్ల సేవతో దేవుడిగా గుర్తింపు | ట్రెండింగ్ | ACTPnews
ఆయనే వాళ్ల దేవుడు.. కానీ నేడు అదే అంతాగఢ్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం ఛత్తీస్గఢ్కు ఆదర్శంగా నిలిచింది. ఈ మార్పు భారీ బడ్జెట్ వల్లనో కార్పొరేట్ పెట్టుబడుల వల్లనో రాలేదు. ఏదో అద్భుతం వల్లనో జరగలేదు. కేవలం ఒక వైద్యుడి 23 సంవత్సరాల పట్టుదల, సంకల్ప ఫలితమే ఈ మార్పుకు కారణమైంది. అది 2003లో అంతాగఢ్కు పోస్టింగ్ మీద వచ్చి వెనుతిరిగి చూడని డాక్టర్ భేషజ్ కుమార్ రామ్టెకే కథ. ఆయన 23 సంవత్సరాల క్రితం…
-

India Defence: డీఆర్డీవో మరో ఘన విజయం.. పాకిస్థాన్కు వణుకు పుట్టించే లాంగ్ రేంజ్ క్షిపణి వచ్చేసింది.. | | ACTPnews
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పరీక్షలో నిర్దేశించిన అన్ని లక్ష్యాలు విజయవంతంగా సాధించబడ్డాయి. క్షిపణి సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించింది. గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలను కూడా ఈ పరీక్ష ద్వారా పూర్తిగా అధిగమించినట్లు అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. డీఆర్డీవోకు చెందిన వివిధ ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో దీనిలోని అన్ని ఉపవ్యవస్థలను…
-

Inspiring Journey: ఐఐటీ కలల నుంచి ప్రపంచ యోగా ఉద్యమం వరకు.. సౌరభ్ బోత్రా స్ఫూర్తిదాయక ప్రయాణం | | ACTPnews
ఈ వాతావరణంలో పెరిగిన సౌరభ్కు విజయం అంటే కేవలం వ్యక్తిగత ఎదుగుదల కాదని, ఇతరులకు ఉపయోగపడే విధంగా జీవించడం కూడా ముఖ్యమనే భావన ఏర్పడింది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థుల మాదిరిగానే ఆయన కూడా చదువులో కష్టపడి, వారణాసిలోని ప్రతిష్టాత్మక ఐఐటీ-బీహెచ్యూలో ప్రవేశం పొందారు. సాధారణంగా ఐఐటీ డిగ్రీ అంటే ఉన్నత ఉద్యోగం, స్థిరమైన భవిష్యత్తుకు మార్గంగా భావిస్తారు. అయితే సౌరభ్ ఆలోచనలు మాత్రం మరో దిశలో సాగాయి. కాలేజీ రోజుల్లో ఆయనకు యోగా…
-

Software Engineer Death: లిక్కర్ బాటిల్స్, బెడ్పై రక్తపు మరకలు.. హోటల్ గదిలో విశాఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెడ్ బాడీ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Jun 16, 2026 11:22 AM IST Software Engineer Death: ముస్సోరిలోని ఓ హోటల్ గదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. రాధా గాయత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. విశాఖపట్నానికి చెందిన ఈ దంపతులు ఉత్తరాఖండ్ పర్యటన కోసం ఢిల్లీ నుంచి వచ్చారు. ముస్సోరీ-ధనౌల్తి రోడ్డులోని ఒక హోమ్స్టే అయ్యారు. మృతురాలు ఢిల్లీ-ఎన్సిఆర్ (NCR) ప్రాంతంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. Software Engineer Death Software Engineer Death: తెలుగు…
-

Health Ministry: దగ్గు మందు విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి | | ACTPnews
Last Updated:Jun 16, 2026 12:08 PM IST దగ్గు మందులు, ఇతర ఔషధ సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కఫ్ సిరప్ కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపించాల్సి ఉంటుంది. ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రజారోగ్య భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. News18 దేశవ్యాప్తంగా కఫ్ సిరప్లు (దగ్గు మందు) ఇతర ఔషధ సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది.…
-

ప్రధాని మోదీ చారిత్రాత్మక రికార్డు.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేక అభినందనలు | | ACTPnews
Last Updated:Jun 10, 2026 2:44 PM IST భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని అందుకోవడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఎక్స్ వేదికగా మోదీకి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. News18 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












