Category: World
All word Telugu news updates
-

Anant Ambani: కొల్లూరు మూకాంబికా దేవి ఆలయానికి అనంత్ అంబానీ.. ప్రత్యేక పూజలు! | | ACTPnews
Last Updated:Jun 15, 2026 5:28 AM IST ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అనంత్ అంబానీని శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కొల్లూరు దర్శనం అనంతరం ఆయన ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని కూడా సందర్శించి, కృష్ణ పరమాత్ముని సేవలో పాల్గొన్నారు. మూకాంబికా దేవి అనంత్ అంబానీ Anant Ambani: ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ వారసుడు అనంత్ అంబానీ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరు శ్రీ…
-

Indian Army: భార్యపై ప్రేమ, దేశంపై భక్తి.. ఆర్మీకి రూ.25.5 లక్షల లైఫ్ సేవింగ్స్ విరాళంగా ఇచ్చిన భారతీయుడు! | | ACTPnews
Last Updated:Jun 15, 2026 10:31 PM IST Indian Army: ఒక వ్యక్తి తన జీవితాంతం పొదుపు చేసిన డబ్బును.. ఒక్కసారిగా ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇచ్చేయడం చిన్న విషయం కాదు. ఆయనేమీ సంపన్నుడు కాదు. మనలా సామాన్యుడే. మరి ఎందుకు భారీ మొత్తం విరాళంగా ఇచ్చేశాడు? ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. భార్యపై ప్రేమ, దేశంపై భక్తి.. ఆర్మీకి రూ.25.5 లక్షల లైఫ్ సేవింగ్స్ విరాళంగా ఇచ్చిన భారతీయుడు! ప్రేమ, విషాదం, అపారమైన…
-

Fighter Jets: SU-57 vs F-35.. ఏది పవర్ఫుల్? ఏది వేగవంతం? ధరలెంత? ఇండియాకి ఏది బెస్ట్? | | ACTPnews
Last Updated:Jun 15, 2026 10:34 AM IST SU-57 vs F-35: చైనా, పాకిస్థాన్, టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ఇండియాపై ఎప్పుడూ కుట్రలు పన్నుతూనే ఉంటాయి. అందువల్ల భారత కేంద్ర ప్రభుత్వం.. తన త్రివిధ దళాల శక్తి, సామర్ధ్యాల్ని క్రమంగా పెంచుతోంది. ఇందులో భాగంగా.. వాయు శక్తిని పెంచేందుకు బలమైన ప్రయత్నం జరుగుతోంది. మోడ్రన్ టెక్నాలజీతో యుద్ధ విమానాల్ని దేశీయంగా తయారుచెయ్యడమే కాదు.. విదేశాల నుంచి మిస్సైళ్లు, ఇతర రక్షణ వ్యవస్థల్ని కొంటోంది. ఇందులో…
-

Top10 News: అమెరికా, ఇరాన్ డీల్.. మెట్రోపై సీఎం ఆరోపణలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అయినా ఉద్యమ అమరవీరులకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వడంలో జాప్యం ఎందుకని ఢిల్లీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వారి త్యాగాలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని ఆయన అన్నారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు గతంలో వెళ్లాలనుకున్నప్పుడు అనుమతి నిరాకరించారని అన్నారు. యువత బలిదానాలతో కొందరు నాయకులు అధికారంలోకి వచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జనసేన కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. 2. ఇక నుంచి…
-

US-Iran: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్తో నెతన్యాహు అర్జెంట్ మీటింగ్! | | ACTPnews
Last Updated:Jun 15, 2026 11:08 AM IST ప్రసిద్ధ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘సీఎన్ఎన్’ (CNN) కథనం ప్రకారం.. మారుతున్న ఈ వ్యూహాత్మక పరిణామాలు మరియు ప్రాంతీయ భద్రతపై ఇజ్రాయెల్ అభ్యంతరాలను, తమ స్పష్టమైన వైఖరిని ట్రంప్కు వివరించేందుకు నెతన్యాహు ఈ అర్జెంట్ మీటింగ్ కోరుతున్నారు. ట్రంప్, నేతన్యాహూ US-Iran: అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా…
-

చంద్రుడిపై మొబైల్ నెట్వర్క్.. అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయం | | ACTPnews
చంద్రుడిపై 4G నెట్వర్క్ ప్రయోగం గత ఏడాది మార్చిలో నోకియా మరియు ఇంట్యూయిటివ్ మెషీన్స్ సంస్థలకు చెందిన అథీనా (Athena) ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో దిగింది. ఈ ల్యాండర్తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన 4G/LTE మొబైల్ నెట్వర్క్ వ్యవస్థను కూడా తీసుకెళ్లారు. ల్యాండర్ విజయవంతంగా దిగిన తర్వాత నెట్వర్క్ యాక్టివేట్ అయి భూమిపై ఉన్న కంట్రోల్ సెంటర్తో కనెక్ట్ అయ్యింది. నోకియా ప్రకారం, నెట్వర్క్లోని ప్రధాన భాగాలు అయిన రేడియో యూనిట్, నెట్వర్క్ కోర్…
-

Weather El nino: దేశంపైకి ఎల్ నినో రాక్షసి రాక ఖాయం.. ఎప్పుడో చెప్పేసిన భారత వాతావరణ శాఖ | | ACTPnews
ప్రస్తుతానికి దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయని కేంద్ర రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ నీరు ఖరీఫ్ పంటలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఒకవేళ కరవు వచ్చినా.. ఈ నీటిని వాడి.. కరవు కష్టాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే రైతులు కూడా ముందుగానే పంటలు వేసుకునేలా రెడీ అవ్వాలని సూచించారు. ఒకవేళ వర్షాలు సరిగా పడకపోతే పంటల దిగుబడి తగ్గి, నిత్యవసర వస్తువుల ధరలు…
-

Study Abroad: విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సుకు ఏ ఎంట్రన్స్ పరీక్ష అవసరమో తెలుసా?.. | | ACTPnews
విదేశీ విద్య కోసం నిర్వహించే పరీక్షలను ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంత ఉందో తెలుసుకునే “ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్టులు”. రెండోది విద్యార్థుల ఆప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్, విశ్లేషణాత్మక సామర్థ్యాలను పరీక్షించే “అడ్మిషన్ టెస్టులు”. ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ టెస్టులు ఇంగ్లిష్ ప్రధాన భాషగా ఉపయోగించే దేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు అక్కడి విద్యా వ్యవస్థకు తాము అనుగుణంగా ఉండగలమని నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరీక్షలకు విశేష ప్రాధాన్యం ఉంది. IELTS…
-

Wi-Fi Safety Tips: హ్యాకర్స్ మీ Wi-Fiని టార్గెట్ చేస్తే.. ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి,లేదంటే మొదటికే మోసం | | ACTPnews
Wi-Fi Safety Tips: ఈ రోజుల్లో చాలా మంది వైఫై రౌటర్లను వాడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి పనీ ఇంటర్నెట్పైనే ఆధారపడి ఉంది. చాలా మంది వైఫై వినియోగదారులు, వైఫై పాస్వర్డ్ పొడవుగా, బలంగా ఉంటే తమ నెట్వర్క్ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. కానీ సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం కేవలం పాస్వర్డ్ ఆధారంగా నెట్వర్క్ను సురక్షితంగా ఉంచలేరు. అసలైన భద్రత అనేది మొత్తం నెట్వర్క్ను పర్యవేక్షించి, నియంత్రించే మీ రౌటర్ సెట్టింగ్లపై ఆధారపడి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed













