Category: World

All word Telugu news updates

  • PM Modi: అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇక పాజిటివ్ సంకేతాలు! | | ACTPnews

    PM Modi: అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇక పాజిటివ్ సంకేతాలు! | | ACTPnews

    ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న, అనేక దేశాలలో ప్రాణాలు పోవడానికి దారితీసిన యుద్ధం తర్వాత.. ఈ ఒప్పందం ఒక అనుకూల చర్య అని ప్రధాని మోదీ ఒక పోస్ట్‌లో తెలిపారు. “ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై, అనేక దేశాలలో ప్రాణనష్టానికి దారితీసిన పశ్చిమ ఆసియాలోని సంఘర్షణను ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను” అని ప్రధాని రాశారు. “ఈ డీల్ అమలు గల్ఫ్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికీ, నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను…

    Continue Reading

  • భారత్, ఫ్రాన్స్ చారిత్రాత్మక ఒప్పందం.. ఐదేళ్లలో రూ.3,00,000 కోట్లకు ద్వైపాక్షిక వాణిజ్యం! | | ACTPnews

    భారత్, ఫ్రాన్స్ చారిత్రాత్మక ఒప్పందం.. ఐదేళ్లలో రూ.3,00,000 కోట్లకు ద్వైపాక్షిక వాణిజ్యం! | | ACTPnews

    Last Updated:Jun 15, 2026 12:59 PM IST భారత ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మధ్య జరిగిన చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 32 బిలియన్ డాలర్లకు పెంచడంతో పాటు సాంకేతిక, రక్షణ రంగాల్లో 13 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. News18 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫ్రాన్స్ లోని నైస్ నగరంలో సమావేశమయ్యారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య…

    Continue Reading

  • Nipah Virus: కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్.. మరోసారి విజృంభించిన వైరస్ | | ACTPnews

    Nipah Virus: కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో హైఅలర్ట్.. మరోసారి విజృంభించిన వైరస్ | | ACTPnews

    Last Updated:Jun 15, 2026 11:35 AM IST కేరళలో నిఫా కేసు నమోదు కావడంతో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. కేరళతో సరిహద్దులు పంచుకునే పొరుగు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూరు, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల అధికారులు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. నిఫా వైరస్ Nipah Virus: కేరళలో మరోసారి ప్రమాదకరమైన ‘నిఫా’ (Nipah Virus) వైరస్ కలకలం రేపింది. కోజికోడ్ జిల్లా రమణట్టుకర మున్సిపాలిటీ పరిధికి చెందిన 43 ఏళ్ల…

    Continue Reading

  • Deer: లేడి పిల్లకు కన్నీటి వీడ్కోలు.. కన్న కూతురును సాగనంపుతున్నట్లుగా భావోద్వేగం..! | | ACTPnews

    Deer: లేడి పిల్లకు కన్నీటి వీడ్కోలు.. కన్న కూతురును సాగనంపుతున్నట్లుగా భావోద్వేగం..! | | ACTPnews

    Last Updated:Jun 10, 2026 3:21 PM IST కొన్నిసార్లు మనుషులు, జంతువుల మధ్య ఏర్పడే బంధం రక్తసంబంధాలను కూడా మించిపోతుంది. ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ అనే భావాలు జాతులు, భాషలు, సరిహద్దులు దాటి హృదయాలను కలుపుతాయి. అలాంటి హృద్యమైన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కొన్నిసార్లు మనుషులు, జంతువుల మధ్య ఏర్పడే బంధం రక్తసంబంధాలను కూడా మించిపోతుంది. ప్రేమ, ఆప్యాయత, సంరక్షణ అనే భావాలు జాతులు, భాషలు, సరిహద్దులు దాటి హృదయాలను కలుపుతాయి. అలాంటి…

    Continue Reading

  • 23 ఏళ్ల యువతి సంచలనం.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో విజయం | | ACTPnews

    23 ఏళ్ల యువతి సంచలనం.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో విజయం | | ACTPnews

    Last Updated:Jun 10, 2026 4:20 PM IST 23 ఏళ్ల చారు అనే యువతి SSC, బ్యాంకింగ్, రైల్వే, పోలీస్ నియామకాలు సహా మొత్తం 19 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆమె అసాధారణ విజయాలను గుర్తించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్డ్ మెడల్‌తో సత్కరించనున్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే చారు విజయగాథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. News18 ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం లక్షలాది…

    Continue Reading

  • Top10 News: స్కూళ్లు ప్రారంభం.. సీఎం రేవంత్ పాలనపై సెటైర్లు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: స్కూళ్లు ప్రారంభం.. సీఎం రేవంత్ పాలనపై సెటైర్లు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    సీఎం రేవంత్ రెడ్డి పాలన ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అనీ, కాంగ్రెస్ సర్కారు వేలాది మంది ఇళ్లను కూల్చడమే కాకుండా ఎన్నికల హామీలను కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచింది రేవంత్ రెడ్డేనని ఆరోపిస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2. రేపే స్కూళ్లు ప్రారంభం. రాష్ట్రంలో రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం…

    Continue Reading

  • Bengal Politics: బెంగాల్ రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు.. మమత ఊహించని పాలిటిక్స్! | | ACTPnews

    Bengal Politics: బెంగాల్ రాజకీయ సంక్షోభంలో వరుస ట్విస్టులు.. మమత ఊహించని పాలిటిక్స్! | | ACTPnews

    కీ ఫాక్ట్స్: రెబల్ TMC ఎంపీలు సుమారు 19-20 మంది ఉన్నారు. TMC మొత్తం లోక్ సభ ఎంపీలు సుమారు 28-29 మంది ఉన్నారు. రెబెల్ ఎంపీలు జూన్ 14న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. కకోలీ ఘోష్ దాస్తిదార్, సుదీప్ బంద్యోపాధ్యాయ, సాయని ఘోష్, యూసుఫ్ పఠాన్ వంటి నాయకులు.. తాము త్రిపుర ఆధారిత నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాతో విలీనం అవుతున్నట్లు ప్రకటించారు. ఈ గ్రూపు NDAకు మద్దతు ఇస్తామనీ, ప్రధాని…

    Continue Reading

  • PM Modi: భారత రాజకీయాల్లో మోదీ సరికొత్త చరిత్ర.. ప్రపంచ దేశాల అధినేతల అభినందనలు | | ACTPnews

    PM Modi: భారత రాజకీయాల్లో మోదీ సరికొత్త చరిత్ర.. ప్రపంచ దేశాల అధినేతల అభినందనలు | | ACTPnews

    Last Updated:Jun 10, 2026 5:12 PM IST భారతదేశంలో అత్యధిక రోజులు నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన ప్రజాస్వామ్య నేతగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీకి ప్రపంచ దేశాల అగ్రనేతలు ఘనంగా అభినందనలు తెలిపారు. News18 భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4,399 రోజులు పూర్తి చేసుకుని, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రజాస్వామ్య పాలకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ…

    Continue Reading

  • భారతీయ చేనేతకు ప్రపంచ బ్రాండింగ్.. విదేశీ వేదికలపై ప్రధాని మోదీ ప్రత్యేక వస్త్రాలంకరణ | | ACTPnews

    భారతీయ చేనేతకు ప్రపంచ బ్రాండింగ్.. విదేశీ వేదికలపై ప్రధాని మోదీ ప్రత్యేక వస్త్రాలంకరణ | | ACTPnews

    Last Updated:Jun 10, 2026 6:12 PM IST ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి విదేశీ పర్యటనను ఒక సరికొత్త వస్త్రాలంకరణ వేదికగా మార్చారు. స్వదేశీ ఖాదీ కుర్తాల నుండి పర్యావరణ హిత జాకెట్ల వరకు భారతీయ సాంప్రదాయ చేనేత కళను ఆధునిక వస్త్ర శైలితో మిళితం చేస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. News18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి అంతర్జాతీయ పర్యటనను ఒక సరికొత్త వస్త్రాలంకరణ వేదికగా మార్చారు. భారతీయ సాంప్రదాయ…

    Continue Reading

  • PM Modi: ఈ రికార్డు ఎన్టీయే కార్యకర్తలకు అంకితం.. ప్రజలే తనకు దేవుళ్లన్న ప్రధాని మోదీ! | | ACTPnews

    PM Modi: ఈ రికార్డు ఎన్టీయే కార్యకర్తలకు అంకితం.. ప్రజలే తనకు దేవుళ్లన్న ప్రధాని మోదీ! | | ACTPnews

    “నాకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో ఇది అద్భుత క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. మన ఎన్డీయేలోని ప్రతీ కార్యకర్తకూ నా రికార్డును అంకితం చేస్తున్నా. భారత ప్రజల నిరంతర వివేకం అద్భుతం. వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు” అని మోదీ అన్నారు. “2014కి ముందు కొన్ని దశాబ్దాలపాటూ చాలా అస్థిరత ఉంది. అది దేశానికి అనేక కష్టాలు తెచ్చింది. ఇప్పుడు దేశ ప్రజలు ఒక స్థిరమైన ప్రభుత్వ కాంబినేషన్ చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపట్ల ప్రశంసిస్తున్నారు.…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports