Category: World

All word Telugu news updates

  • President Congratulates Modi: ప్రజల విశ్వాసానికి నిదర్శనం.. మోదీ రికార్డుపై రాష్ట్రపతి ప్రశంసలు | | ACTPnews

    President Congratulates Modi: ప్రజల విశ్వాసానికి నిదర్శనం.. మోదీ రికార్డుపై రాష్ట్రపతి ప్రశంసలు | | ACTPnews

    Last Updated:Jun 10, 2026 8:27 PM IST భారత ప్రధానిగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేసి జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించిన నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొంటూ, సంక్షేమ పథకాలు, గిరిజన అభివృద్ధి, ఈశాన్య ప్రాంతాల పురోగతిపై మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. President Droupadi Murmu wrote to Prime Minister Narendra Modi భారత రాజకీయ చరిత్రలో ఒక కీలక మైలురాయిని…

    Continue Reading

  • Iran News: అమెరికాకి షాక్ ఇచ్చిన ఇరాన్.. ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి.. ఏం జరుగుతోంది? | | ACTPnews

    Iran News: అమెరికాకి షాక్ ఇచ్చిన ఇరాన్.. ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి.. ఏం జరుగుతోంది? | | ACTPnews

    అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ది ఎప్పుడూ బిజినెస్ మైండ్. “నీకు ఇది, నాకు ఇది.. నీకు ఇంత, నాకు ఇంత” అనుకునే టైపు. తెల్లారితే ఆయన మాటల్లో ఎప్పుడూ బిజినెస్, ప్రాఫిట్స్, టారిఫ్స్ వంటివే వినిపిస్తూ ఉంటాయి. ఇరాన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్.. పెద్ద ప్లానే వేశారు. ఆ దేశ యురేనియంని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఐతే.. ఇరాన్ అమాయక దేశం కాదు కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ యురేనియంని అమెరికాకి దొరకకుండా పెద్ద…

    Continue Reading

  • Oman coast sinking dhow: ఒమన్ తీరంలో మునిగిపోతున్న నౌక.. 14 మంది భారతీయుల్ని రక్షిస్తున్న అమెరికా | | ACTPnews

    Oman coast sinking dhow: ఒమన్ తీరంలో మునిగిపోతున్న నౌక.. 14 మంది భారతీయుల్ని రక్షిస్తున్న అమెరికా | | ACTPnews

    Last Updated:Jun 14, 2026 3:31 PM IST Oman coast sinking dhow: మునుగుతున్న నౌకలో మొత్తం 14 మంది భారతీయులు ఉన్నట్లు భారతీయ విదేశాంగ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎందుకు మునుగుతోంది ఇంకా ప్రాథమికంగా స్పష్టంగా తెలియలేదు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ సమీపంలో హోర్ముజ్ జలసంధిలో లంగరు వేసిన నౌకలను దాటుకుంటూ ఒక చిన్న మోటారు పడవ వెళుతోంది. (Photo: AP) ఒమన్ సముద్ర తీర ప్రాంతంలో ఆదివారం నాడు ఒక భారీ…

    Continue Reading

  • PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణా కార్యక్రమం.. భారత్‌లోనే ఉందన్న ప్రధాని మోదీ | | ACTPnews

    PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణా కార్యక్రమం.. భారత్‌లోనే ఉందన్న ప్రధాని మోదీ | | ACTPnews

    “ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమమైన ఆయుష్మాన్ భారత్ ద్వారా అత్యంత బలహీన వర్గాలకు అత్యున్నత నాణ్యత గల ఆరోగ్య సంరక్షణను అందిస్తున్న దేశంగా భారతదేశానికి పేరు రావడం ప్రభుత్వానికి గర్వకారణం” అని కూడా ప్రధాని మోదీ అన్నారు. ఇవి కూడా చదవండి: Chicken legs: చికెన్ తింటూ, కోడి కాళ్లను తినకుండా వదిలేస్తున్నారా? మీరు పెద్ద పొరపాటు చేస్తున్నట్లే! “గత 12 సంవత్సరాలుగా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత సరసమైనదిగా, అందుబాటులోకి తీసుకురావడానికి భారతదేశం కృషి…

    Continue Reading

  • GK: ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశం ఏదో తెలుసా? 99% మంది అస్సలు ఊహించలేరు! | | ACTPnews

    GK: ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశం ఏదో తెలుసా? 99% మంది అస్సలు ఊహించలేరు! | | ACTPnews

    నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం డిగ్రీలు లేదా విద్యార్హతలు మాత్రమే ఉద్యోగానికి హామీ ఇవ్వలేవు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో సాంకేతిక నైపుణ్యాలు, డిజిటల్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశ్రమలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అందువల్ల విద్యతో పాటు ఉద్యోగోపయోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం యువతకు అత్యంత అవసరంగా మారింది. మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగం ఇంకా ప్రధాన సవాలుగానే కొనసాగుతున్నప్పటికీ, భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద పరీక్ష యువతకు నాణ్యమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే.…

    Continue Reading

  • PM Modi: G7లో మోదీ-ట్రంప్ భేటీ.. భారత్‌కు భారీ లాభాలు తెచ్చే ఒప్పందం రానుందా? | బిజినెస్ | ACTPnews

    PM Modi: G7లో మోదీ-ట్రంప్ భేటీ.. భారత్‌కు భారీ లాభాలు తెచ్చే ఒప్పందం రానుందా? | బిజినెస్ | ACTPnews

    ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న కీలక భేటీ.. అయితే, ఈ సమావేశం అత్యంత కీలకమైన, సున్నితమైన సమయంలో జరుగుతుండటం గమనార్హం. ఇటీవల ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’లో అమెరికా జరిపిన క్షిపణి దాడులు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలపై సన్నని నీలినీడలు కమ్మేలా చేశాయి. ముఖ్యంగా జూన్ 10న జరిగిన ఒక దాడిలో భారత్‌కు చెందిన వాణిజ్య నౌక దెబ్బతినడమే కాకుండా, అందులో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర…

    Continue Reading

  • Iran-US Deal: అమెరికా శాంతి ఒప్పందంలో సరికొత్త ట్విస్ట్.. ఇరాన్‌లో చెలరేగిన నిరసనలు.. విదేశాంగ మంత్రి రాజీనామాకు డిమాండ్! | | ACTPnews

    Iran-US Deal: అమెరికా శాంతి ఒప్పందంలో సరికొత్త ట్విస్ట్.. ఇరాన్‌లో చెలరేగిన నిరసనలు.. విదేశాంగ మంత్రి రాజీనామాకు డిమాండ్! | | ACTPnews

    Last Updated:Jun 14, 2026 11:56 AM IST ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్‌లను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇరాన్‌లో నిరసనలు Iran-US Deal: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణానికి ముగింపు పలికేందుకు సిద్ధమవుతున్న శాంతి ఒప్పందం (Peace Agreement) ఇరాన్ లోపల తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీస్తోంది. అమెరికాతో ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని…

    Continue Reading

  • Top10 News: ప్రధాని మోదీ రికార్డ్.. భారతీ రాజా కన్నుమూత.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    Top10 News: ప్రధాని మోదీ రికార్డ్.. భారతీ రాజా కన్నుమూత.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

    మంత్రి నారా లోకేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనీ, దాన్ని రెండుసార్లు కాపాడిన చరిత్ర తమదేనని తెలిపారు. వైఎస్ జగన్ ఉక్కు పరిశ్రమను నాశనం చేసి భూములు తీసుకోవాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ లేకుండా చేసే కుట్రలు చేసిన వారు.. కార్మికులకు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. 2. ఆమెపై తెలంగాణలో కేసులు లేవు: మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన కాంగ్రెస్ నేత మీనాక్షి…

    Continue Reading

  • AP and Telangana News Live: భారత్‌ ఫ్యూచర్‌ సిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    AP and Telangana News Live: భారత్‌ ఫ్యూచర్‌ సిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    భారత్‌ ఫ్యూచర్‌ సిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది ప్రారంభించారు. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాజ్యస‌భ స‌భ్యుడు వేం న‌రేంద‌ర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,…

    Continue Reading

  • PM Modi: జీ7లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ. భారత్, అమెరికా వాణిజ్యం, చమురుపై చర్చ! | | ACTPnews

    PM Modi: జీ7లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ. భారత్, అమెరికా వాణిజ్యం, చమురుపై చర్చ! | | ACTPnews

    Last Updated:Jun 13, 2026 10:50 PM IST PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే ఛాన్స్ వచ్చింది. సరిగ్గా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదురుతున్న సమయంలో ఈ భేటీ కీలకమైనది. ఐతే.. ఇందులో భారత్ తన పట్టును కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేదంటే.. ట్రంప్.. తన మాటే నెగ్గేలా చేసుకునే ప్రమాదం ఉంటుంది. జీ7లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ (Image – REUTERS)…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports