Category: World

All word Telugu news updates

  • Model Harsha Sunny Arrested: రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డ మోడల్.. కస్టమ్స్ వాళ్లకి కట్టుకథ చెప్పిన హర్ష సన్నీ | | ACTPnews

    Model Harsha Sunny Arrested: రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడ్డ మోడల్.. కస్టమ్స్ వాళ్లకి కట్టుకథ చెప్పిన హర్ష సన్నీ | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 1:00 PM IST Model Harsha Sunny Arrested: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో చేపట్టిన ఒక కీలక ఆపరేషన్‌లో, కస్టమ్స్ శాఖ మోడల్ హర్ష సన్నీని అరెస్టు చేసింది. థాయిలాండ్ నుండి ముంబైకి వచ్చిన మోడల్ దగ్గర సుమారు రూ.12 కోట్ల విలువైన నిషేధిత మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. Model Harsha Sunny Arrested Model Harsha Sani Drugs: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన ఒక…

    Continue Reading

  • Mohan Bhagwat: RSS చీఫ్ మోహన్ భగవత్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం..! | | ACTPnews

    Mohan Bhagwat: RSS చీఫ్ మోహన్ భగవత్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం..! | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 9:53 AM IST ఈ దాడి జరిగిన సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)చీఫ్ మోహన్ భాగవత్ అదే రైల్లో ప్రయాణిస్తున్నారు. మోహన్ భగవత్ RSS Mohan Bhagwat : కాన్పూర్ నుండి దిల్లీ వెళ్తున్న హైస్పీడ్ ‘స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్’ (Swarna Shatabdi Express) రైలుపై గురువారం గుర్తుతెలియని దుండగులు దారుణంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ దాడి జరిగిన సమయంలో రాష్ట్రీయ స్వయంసేవక్…

    Continue Reading

  • PM Modi: ప్రధాని మోదీకి ప్రపంచ నేతల అభినందనలు.. భారత రాజకీయాల్లో అరుదైన ఘనత.. | | ACTPnews

    PM Modi: ప్రధాని మోదీకి ప్రపంచ నేతల అభినందనలు.. భారత రాజకీయాల్లో అరుదైన ఘనత.. | | ACTPnews

    Last Updated:Jun 11, 2026 7:09 PM IST భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగుతూ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా సేవలందించిన ప్రధానిగా నిలిచిన మోదీకి ప్రపంచ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజల విశ్వాసమే తన బలమని, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నానని మోదీ తెలిపారు. News18 భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి…

    Continue Reading

  • Trump: వస్తున్నాం.. కాస్కో ఇరాన్‌ ఈ రాత్రే భారీ దాడులు.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. | | ACTPnews

    Trump: వస్తున్నాం.. కాస్కో ఇరాన్‌ ఈ రాత్రే భారీ దాడులు.. ట్రంప్ సంచలన హెచ్చరిక.. | | ACTPnews

    Last Updated:Jun 11, 2026 9:11 PM IST ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఖార్గ్ ద్వీపం సహా కీలక చమురు మౌలిక వసతులను స్వాధీనం చేసుకుంటామని, ఇరాన్‌పై భారీ దాడులు జరగవచ్చని ప్రకటించారు. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగగా, చమురు ధరలు ఎగిశాయి. హోర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…

    Continue Reading

  • Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది | | ACTPnews

    Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది | | ACTPnews

    నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి సమావేశంలో ముందుగా అభినందనలు తెలిపాడు   సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…• పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది.• మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్…

    Continue Reading

  • SpaceX IPO: స్పేస్‌ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 70 బిలియన్ ఆర్డర్లు | | ACTPnews

    SpaceX IPO: స్పేస్‌ఎక్స్ ఐపీఓకు రికార్డు స్పందన.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 70 బిలియన్ ఆర్డర్లు | | ACTPnews

    మనీ కంట్రోల్ ప్రకారం.. అందుబాటులో ఉన్న షేర్లలో కనీసం 20% రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారని, ఈ సమాచారం బహిరంగం కానందున తమ గుర్తింపును వెల్లడించవద్దని కోరిన వ్యక్తులు తెలిపారు. రికార్డు స్థాయిలో అతిపెద్దదైన 75 బిలియన్ డాలర్ల ఐపీఓ పరిమాణం వద్ద, ఈ కేటాయింపు వ్యక్తిగత ఇన్వెస్టర్ల నుండి ఉన్న అధిక డిమాండ్‌ను తీర్చకుండా వదిలేస్తుందని బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఐపీఓలో ఎలాన్ మస్క్ అభిమానులలో అధిక సంఖ్యలో నిరాశకు గురవడం, షేర్ల ట్రేడింగ్ ప్రారంభమైన…

    Continue Reading

  • Annamalai: బీజేపీకి భారీ షాక్.. పార్టీకి అన్నామలై గుడ్‌బై | | ACTPnews

    Annamalai: బీజేపీకి భారీ షాక్.. పార్టీకి అన్నామలై గుడ్‌బై | | ACTPnews

    పార్టీ విడుదల చేసిన ప్రకటనలో, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమర్పించిన రాజీనామాను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించినట్లు తెలిపింది. దీంతో బీజేపీతో ఆయన అనుబంధానికి ముగింపు పలికినట్లైంది. జూన్ 2న అన్నామలై న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి Amit Shahను కలిశారు. అప్పటికే ఆయన బీజేపీని వీడే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పార్టీని విడిచిపెట్టాలన్న తన నిర్ణయాన్ని ఆయన అధిష్టానానికి తెలియజేసినట్లు సమాచారం. అనంతరం జరిగిన సమావేశాల్లో ఈ…

    Continue Reading

  • Artificial Intelligence: ఏఐకి దాహం ఎక్కువ.. 2030 నాటికి 130 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం! | | ACTPnews

    Artificial Intelligence: ఏఐకి దాహం ఎక్కువ.. 2030 నాటికి 130 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం! | | ACTPnews

    Last Updated:Jun 06, 2026 5:30 PM IST ఏఐ మౌలిక సదుపాయాల (AI Infrastructure) విస్తరణ వల్ల భూమిపై ఉన్న వనరుల పైన ప్రతికూల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ప్రతీకాత్మక చిత్రం Artificial Intelligence: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అన్ని రంగాలను శరవేగంగా మార్చేస్తోంది. అయితే, ఈ అద్భుత సాంకేతికత వెనుక మానవాళి ఊహించని పర్యావరణ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (United Nations University) తన తాజా నివేదికలో సంచలన…

    Continue Reading

  • Divorce: విడాకులు తీసుకోవాలనుకునే భర్తలకు భారీ షాక్.. ఉద్యోగం లేకపోయినా భార్యలకు అది ఇవ్వాల్సిందేన్న ఢిల్లీ కోర్టు | | ACTPnews

    Divorce: విడాకులు తీసుకోవాలనుకునే భర్తలకు భారీ షాక్.. ఉద్యోగం లేకపోయినా భార్యలకు అది ఇవ్వాల్సిందేన్న ఢిల్లీ కోర్టు | | ACTPnews

    Last Updated:Jun 06, 2026 7:46 PM IST ఒక గృహ హింస కేసును (Domestic Violence Case) విచారించిన కోర్టు.. సదరు వ్యక్తి తన మైనర్ కుమారుడి కోసం ప్రతి నెలా రూ. 6,000 చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.  ప్రతీకాత్మక చిత్రం Divorce: కేవలం తనకు ఉద్యోగం లేదనే నెపంతో ఒక భర్త.. తన భార్య, మైనర్ బిడ్డను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత నుండి తప్పించుకోలేడని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఒక…

    Continue Reading

  • Top10 News: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇజ్రాయెల్ బీభత్సం.. పండ్ల మార్కెట్‌కు రేవంత్ శంకుస్థాపన.. ఈ రోజు టాప్10 న్యూస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Top10 News: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇజ్రాయెల్ బీభత్సం.. పండ్ల మార్కెట్‌కు రేవంత్ శంకుస్థాపన.. ఈ రోజు టాప్10 న్యూస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ పండ్లు, పూలు, డెయిరీ, డ్రైఫ్రూట్స్, చేపలు, మాంసం వంటి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. 2.…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports