Category: World
All word Telugu news updates
-

Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతున్నాం : ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది | | ACTPnews
Last Updated:May 30, 2026 12:58 PM IST ప్రస్తుతం త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, పోరాట సన్నద్ధతను మెరుగుపరచడం, భవిష్యత్తు యుద్ధ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన నొక్కిచెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది Operation Sindoor 2: ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) ఇంకా కొనసాగుతోందని, ప్రస్తుతానికి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఆగిపోయాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం స్పష్టం చేశారు. సాయుధ…
-

Vantara: వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. చట్టబద్ధమైన, ప్రపంచ స్థాయి పరిరక్షణ చర్యలను అభినందించిన అత్యున్నత న్యాయస్థానం | | ACTPnews
Last Updated:May 30, 2026 12:03 PM IST వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు స్పష్టమైన, సమగ్రమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు Vantara: గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్యప్రాణుల రక్షణ, పునరావాస కేంద్రం ‘వంతారా’ (Vantara)కు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. వంతారా వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ పనులపై గత కొంతకాలంగా వస్తున్న ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చుతూ…
-

PM Modi: నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండాలని ప్రధాని మోదీ ఆదేశం ! | | ACTPnews
Last Updated:May 21, 2026 6:44 AM IST ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అత్యవసరంగా భేటీ కానుంది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించే అవకాశం ఉండటంతో మంత్రులందరూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి నేడు అత్యవసర సమావేశం కానుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’…
-

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews
Last Updated:May 21, 2026 7:04 AM IST ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాయ్బరేలీలో ఆయన మాట్లాడిన మాటలు అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. News18 ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘గద్దార్’ (ద్రోహి) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. రాయ్బరేలీలో నిర్వహించిన ఓ సభలో రాహుల్…
-

Tamil Nadu Politics: తమిళనాడు క్యాబినెట్లోకి కాంగ్రెస్.. 59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం ! | | ACTPnews
Last Updated:May 21, 2026 8:44 AM IST తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కానుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని క్యాబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. News18 తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో భాగస్వామ్యం పంచుకోబోతోంది. నటుడు, రాజకీయ నాయకుడు…
-

Iran US Tensions: ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దాడి.. హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఆయిల్ దొరకడం కష్టమే.. | | ACTPnews
Last Updated:May 28, 2026 6:16 AM IST ఇరాన్ నాలుగు వన్వే అటాక్ డ్రోన్లతో అమెరికాకు చెందిన ఒక వాణిజ్య నౌకపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లు నౌకకు చేరుకునేలోపే అమెరికా బలగాలు వాటిని కూల్చివేశాయి. AI Generate Image అమెరికా తాజాగా ఇరాన్పై మరోసారి దాడులు నిర్వహించింది. బందర్ అబ్బాస్ సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు రాయిటర్స్కు ఒక అమెరికా…
-

Top10 News: ఇరాన్కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ధాన్యం కొనుగోళ్ల…
-

DK Shiva Kumar: కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! | | ACTPnews
Last Updated:May 29, 2026 6:26 PM IST DK Shiva Kumar: మొత్తానికి డీకే అనుకున్నది సాధిస్తున్నారు. కుర్చీని వదిలేందుకు ఏమాత్రం ఆసక్తి చూపని సిద్ధరామయ్యను తన వ్యూహంతో గద్దె దింపారు. ఇక ఇప్పుడు డీకే వంతు. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే పాలన.. నెక్ట్స్ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్.. జోరుగా ఏర్పాట్లు! కర్నాటక రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతోంది.…
-

Dowry Harassment: వరకట్న వేధింపులపై భగ్గుమన్న సుప్రీంకోర్టు.. సమాజంలో మార్పు వస్తుందా? | | ACTPnews
సుప్రీంకోర్టు భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న వరకట్న (Dowry) సమస్యపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మే 29, 2026న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జ్వల్ భుయాన్ ధర్మాసనం ఒక కేసును విచారిస్తూ, “అబ్బాయిలు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యలను, వారి కుటుంబాలను అవమానించడం ఎందుకు? భార్య, ఆమె కుటుంబం అవమానాలు ఎదుర్కోకూడదనే సందేశం వెళ్లాలి” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు 2010లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక వరకట్న మరణ కేసుతో ముడిపడి ఉన్నాయి. ఈ కేసులో…
-

Success Story: ఆడపిల్ల అని అవమానించారు.. ఇప్పుడు ఆమె సాధించిన ఉద్యోగం చూసి ఆ ఊరే దండాలు పెడుతోంది! | | ACTPnews
కాలేజీ చదువు పూర్తి చేశాక, 2013లో మమతకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత, కుటుంబ, ఇంటి బాధ్యతలు ఆమెపై ఎంతగానో భారం మోపాయి, దాంతో ఆమెకు చదువుతో, పుస్తకాలతో ఉన్న అనుబంధం దాదాపుగా తెగిపోయింది. అయినప్పటికీ, ఆమె భర్త ఎల్లప్పుడూ ఆమెకు అండగా నిలిచి, తిరిగి చదువు కొనసాగించమని ప్రోత్సహించారు. ఆయన నిరంతర ప్రోత్సాహంతో, ఆమె మళ్లీ ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవ్వడం ప్రారంభించింది. కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ చదువుకోవడం అంత సులభం కాదు, కానీ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












