Category: World
All word Telugu news updates
-

Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది, ఎనీటైమ్ మిల్క్! | | ACTPnews
Last Updated:May 28, 2026 11:36 AM IST ఐటీ ఉద్యోగాన్ని వదులుకున్న ఒక యువకుడు 24 గంటల ‘మిల్క్ ఏటీఎం’ను ప్రారంభించాడు. స్వచ్ఛమైన పాలను క్యూఆర్ కోడ్, స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలు నేరుగా కొనుగోలు చేసే అద్భుతమైన సదుపాయం ఇది. Milk ATM: కేవలం రూ.10కే పాలు.. మిల్క్ ఏటీఎం అదిరిపోయింది, ఎనీటైమ్ మిల్క్! మంచి జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.. తన సొంత ఊరి ప్రజలకు స్వచ్ఛమైన ఆవు పాలు అందించడమే…
-

Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్బాగ్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…
-

Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews
జపాన్ ఈ నిషేధాన్ని ఎందుకు విధించింది? ప్రతి సంవత్సరం భారతదేశంలో మామిడి సీజన్ ప్రారంభం కావడానికి ముందు జపాన్ తన క్వారంటైన్ బృందాన్ని భారతదేశానికి పంపుతుంది. జపాన్కు రవాణా చేయడానికి మామిడి పండ్లను సిద్ధం చేసే వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) ప్రక్రియను ఈ అధికారులు తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో పండ్ల ఈగలు, ఇతర కీటకాలను తొలగించడానికి మామిడి పండ్లను వేడి, తేమతో కూడిన గాలికి గురిచేస్తారు. జపాన్కు మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ఈ…
-

PM Modi: ‘కారును షేర్ చేసుకోండి.. కొత్త వాహనాలపై ఖర్చులు వద్దు’ కేబినెట్ మీటింగ్లో మంత్రులకు పీఎం మోదీ కీలక సూచన! | | ACTPnews
Last Updated:May 28, 2026 2:46 PM IST ప్రధాని మోదీ మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మంత్రులంతా ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతూ, ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు. ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో) PM Modi: కేంద్ర ప్రభుత్వ పాలనలో పారదర్శకతతో పాటు పర్యావరణ స్పృహ, వ్యక్తిగత బాధ్యతను పెంపొందించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక అడుగులు వేస్తున్నారు.…
-

Ken-Betwa project: రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచన.. మోదీ చెప్పిన కెన్-బెట్వా ప్రాజెక్టు ప్రత్యేకతేంటి? | | ACTPnews
కెన్-బెట్వా ప్రాజెక్టు: ప్రధాని మోదీ.. కెన్-బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టును.. రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి ఆదర్శ మోడల్గా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా.. సహకారంతోపాటూ.. మిషన్ మోడ్లో అమలు చెయ్యడం ద్వారా వివాదాల్ని ఎదుర్కోవచ్చని సూచించారు. రాష్ట్రాలు.. నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భజలాల పునరుద్ధరణ, సమర్థమైన నీటిపారుదల వంటి అంశాల్ని గుర్తించి దీర్ఘకాలం నీరు లభించేలా చెయ్యాలని మోదీ సూచించారని డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశాలు ఇవే: *…
-

PNG Connection Rules 2026: PNG కనెక్షన్లు ఉన్నవారు LPG గ్యాస్ సిలిండర్ను ఉంచుకోవచ్చు.. కొత్త రూల్స్ ఇవే | | ACTPnews
అంతర్జాతీయ హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత దృష్ట్యా, భారత ప్రభుత్వం తన దేశీయ వనరులను సమర్థవంతంగా, ప్రభావవంతంగా వినియోగించుకోవడం అత్యంత ముఖ్యం. అందువల్ల, పెట్రోలియం , సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ కొత్త సవరణ బదిలీ అయ్యే ఉద్యోగాలు ఉన్నవారికి లేదా తరచుగా నివాసాలు మార్చేవారికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. బదిలీ అయ్యే ఉద్యోగులు, ప్రవాస కుటుంబాలు, అద్దెదారులు, చదువుల నిమిత్తం విదేశాలలో నివసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు…
-

Siddaramaiah Resigns: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కర్ణాటకలో కాంగ్రెస్కి పెద్ద సవాలే! | | ACTPnews
Last Updated:May 28, 2026 3:14 PM IST Siddaramaiah Resigns: సిద్ధరామయ్య రాజీనామా జస్ట్ రాజీనామా కాదు.. అది కర్ణాటక రాజకీయాలపై అనుకూల, వ్యతిరేక ప్రభావాల్ని చూపించగలదు. ఓటర్లు ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కీలక అంశం. సిద్ధరామయ్య రాజీనామా (Image credit – PTI) కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రెటరీకి సమర్పించారు.…
-

Karnataka Power Shift: కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కాసేపట్లో.! | | ACTPnews
Last Updated:May 28, 2026 1:41 PM IST Karnataka Power Shift: కర్ణాటకలో మార్పు మొదలవుతోంది. ఇక డీకే శివకుమార్ పాలన మొదలవ్వబోతోంది. రాజీనామా చేసేందుకు సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. కాసేపట్లో ఇది జరగబోతోంది. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కాసేపట్లో.! బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు వచ్చేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇవాళ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఉదయం తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన బ్రేక్ఫాస్ట్…
-

CBSE Issue: సీబీఎస్ఈ ఓఎస్ఎం లోపాలు నిజమే.. బాధ్యత తీసుకున్న ధర్మేంద్ర ప్రధాన్ | | ACTPnews
Last Updated:May 28, 2026 1:13 PM IST Breaking news కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఆన్స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థ వల్ల వచ్చిన సమస్యలపై పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రవేశపెట్టిన డిజిటల్ మూల్యాంకన విధానం కారణంగా విద్యార్థుల సమాధాన పత్రాలు తారుమారు అయ్యాయని, మార్కులు తగ్గాయని, స్కాన్ చేసిన కాపీలు బ్లర్గా ఉన్నాయని లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం…
-

Lakshadweep: లక్షద్వీప్లో సీప్లేన్ సేవలు.. పర్యాటక రంగంలో భారీ మార్పులకు శ్రీకారం | | ACTPnews
Last Updated:May 28, 2026 11:46 AM IST ఇప్పటివరకు లక్షద్వీప్కు వెళ్లాలంటే అగత్తి వరకు మాత్రమే పరిమిత విమాన సౌకర్యం ఉండేది. అక్కడి నుంచి నౌకల ద్వారానే ఇతర ద్వీపాలకు చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం లభించనుంది. Representational image లక్షద్వీప్లోని నీలిరంగు సముద్ర ద్వీపాల మధ్య సీప్లేన్లో ప్రయాణించే కల త్వరలో నిజం కానుంది. పర్యాటకం, రవాణా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












