తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం (మార్చి 30, 2026) ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నడిపిస్తోందని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నారని ఒకరోజు, కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మరోరోజు.. ఇలా టీ బ్రేక్ పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం కోసం సభను 4 గంటల పాటు ఆపడం ఏంటని ప్రశ్నించారు. “సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా?” అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు చర్చించకుండా సభను నిరవధిక వాయిదా వేయడం పిరికిపంద చర్య అని హరీష్ రావు విమర్శించారు.
Source link
Harish Rao |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

ఆ ప్రైవేట్ పార్ట్ ఇస్తే రూ.1.2 కోట్లు.. ఇన్స్టాగ్రామ్ రీల్ నమ్మి షాకింగ్ పని.. పోలీసులకే మైండ్ బ్లాక్! | | ACTPnews
-

Tirumala: తిరుమల కొండపై కొత్త సమస్య.. కారులో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి! | | ACTPnews
-

Bigg Boss 10: కష్టాల కడలి దాటి ఇప్పుడు బిగ్ బాస్-10లోకి.. జడ్జిలనే ఏడిపించిన రాజకుమారి కథ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Pawan Kalyan: ‘ఆయ్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్తో అరగంట మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







