సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ వ్యవహారంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని, కుట్రలను త్వరలోనే బయటపెడతానని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ఏడాదిన్నరగా నిలిచిపోవడం వల్ల సింగరేణికి రూ.800 కోట్ల నష్టం వాటిల్లిందని.. రాజస్థాన్ ప్రభుత్వం కేవలం భూమి మాత్రమే ఇస్తూ పెట్టుబడి పెట్టకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Source link
Harish Rao | పాకిస్తాన్ సరిహద్దుల్లో తెలంగాణ పవర్ ప్లాంట్… మొత్తం బయటపెడతా! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










