Last Updated:
Nepal Floods: నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి.
ఈ జల విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 586కు చేరింది. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన మరో 2,400 మందికి పైగా ఆచూకీ ఇంకా లభించలేదు. శిథిలాలు అడ్డుపడి ఏర్పడిన సరస్సులు (బ్యారియర్ లేక్స్) ఎప్పుడు తెగిపడతాయోనన్న భయాందోళనల మధ్యే సహాయక బృందాలు క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.














