Main Story
-

N Ramchander Rao Slams Congress : రామచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు! | ACTPnews
దేశంలో అరాచకం సృష్టించి నేపాల్ తరహా వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, భారత్ వ్యతిరేక శక్తులు మరియు అతివాద వామపక్ష బృందాలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరసనల పేరుతో అశాంతిని రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని ఆయన స్పష్టం చేశారు. భారత్కు చెందిన Gen Z (యువత) దేశం పక్షాన, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పక్షాన దృఢంగా నిలబడి ఉందని రామచందర్ రావు…
Editor’s Picks
Trending Now
Featured News
Cover Stories
-

Murder: మర్డర్స్ చేయిస్తోన్న ఏఐ.. బెంగళూరులో దారుణం.. కన్న తల్లిదండ్రులు, చెల్లిని పొట్టనబెట్టుకున్న ఐటీ ఉద్యోగిని! | | ACTPnews
Last Updated:Jul 23, 2026 5:56 AM IST Murder: సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సింది పోయి.. నేరాలకు మార్గదర్శిగా వాడుకుంటున్న దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. కన్నతల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కడతేర్చడానికి ఒక యువతి ఏకంగా కృత్రిమ మేధ (AI) చాట్బాట్ సూచనలు తీసుకోవడం స్థానికంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం ఈనాడు కథనం ప్రకారం.. బెంగళూరు నగర పరిధిలోని సీగేహళ్లి అపార్ట్మెంట్లో సోమసుందర్…
-

Jantar Mantar Dharna: ఫ్రీగా ఫుడ్, వాటర్ బాటిల్స్.. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులకు స్పెషల్ ట్రీట్! | | ACTPnews
Last Updated:Jul 23, 2026 8:04 AM IST Jantar Mantar Dharna: మీరు ఓ చోట ధర్నా చేస్తూ ఉంటారు. మీకు ఎక్కడి నుంచో ఫ్రీగా పిజ్జాలు, వాటర్ బాటిళ్లు వస్తే, వాటిని మీకు ఎవరో అజ్ఞాత వ్యక్తులు పంపితే.. ఆశ్చర్యంగానే ఉంటుంది కదా. ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర అదే జరుగుతోంది. ఆ విశేషాలు తెలుసుకుందాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న విద్యార్థులకు స్పెషల్ ట్రీట్! (Image – ANI) ఎవరు ఒప్పుకున్నా,…
Popular Now
-

Commonwealth Games 2026: సెమీఫైనల్కు బాక్సర్ లవ్లీనా.. కామన్వెల్త్ గేమ్స్లో ఇండియాకు తొలి పతకం ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 3:24 PM IST కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభోత్సవానికి ముందే భారత్ ఖాతాలో పతకం చేరింది. 75 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో కేవలం ఐదుగురు పోటీదారులు ఉండటంతో స్టార్ బాక్సర్ లవ్లీనాకు బై లభించి నేరుగా సెమీఫైనల్ చేరుకుంది. బాక్సింగ్ రూల్స్ ప్రకారం సెమీస్ చేరిన వారికి కనీసం కాంస్య పతకం వస్తుంది. దీంతో లవ్లీనా పతకం ఖాయమైంది. News18 గ్లాస్గో వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభోత్సవానికి…
-

Kuldeep Yadav: టీమిండియాలో వేటు.. ఇంగ్లండ్కు చెక్కేసిన టీమిండియా స్టార్.. ఆ జట్టు తరఫున ఆడేందుకు రెడీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 11:50 AM IST Kuldeep Yadav: టీమిండియాలో చోటు కోల్పోయిన భారత స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు కౌంటీల్లో ఆడనున్నాడు. ఇంగ్లాండ్కు చెందిన ప్రతిష్టాత్మక కౌంటీ క్రికెట్ క్లబ్ ‘యార్క్షైర్’ (Yorkshire) తరఫున ఆడేందుకు ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా మేనేజ్మెంట్ నుంచి ఆశించిన మద్దతు లభించక బెంచ్ కే పరిమితమైన కుల్దీప్, ఇప్పుడు కౌంటీల్లో తన ప్రదర్శనతో సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. యార్క్షైర్ క్లబ్…
Must Read
-

N Ramchander Rao Slams Congress : రామచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు! | ACTPnews
దేశంలో అరాచకం సృష్టించి నేపాల్ తరహా వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, భారత్ వ్యతిరేక శక్తులు మరియు అతివాద వామపక్ష బృందాలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరసనల పేరుతో అశాంతిని రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని ఆయన స్పష్టం చేశారు. భారత్కు చెందిన Gen Z (యువత) దేశం పక్షాన, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పక్షాన దృఢంగా నిలబడి ఉందని రామచందర్ రావు…
-

Tollywood: లక్కీ ఛాన్స్ కొట్టేసిన గీత గోవిందం దర్శకుడు.. ఏకంగా నందమూరి హీరోతో సినిమా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 7:36 PM IST ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత పరశురాం పెట్లకు ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను పట్టాలెక్కించలేక పోయాడంటే ఆయన కెరీర్లోనే ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. News18 ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి బ్యాక్…
-

సెలవు పెడితే జాబ్ పీకేశారు.. వాష్రూమ్కి వెళ్లాలన్నా పర్మిషన్ కావాలా? మహిళా టెక్కీ వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 1:57 PM IST ప్రముఖ ఐటీ కంపెనీ అసలు బండారం బయటపెట్టిన లేడీ టెక్కీ.. వీడియో వైరల్. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. లక్ష్యాల సాధన పేరుతో సంస్థలు, ఉద్యోగుల కష్టసుఖాలను పట్టించుకోవడం మానేశాయి. తాజాగా ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మానవత్వం మరచి ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆరోగ్యం బాగాలేదని సెలవు పెడితే, తీవ్ర…
-

Pawan Kalyan: ‘ధైర్యంగా ఉండండి.. నేనున్నాను’.. రమేష్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ భరోసా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 6:10 PM IST ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం అభిమానులను కలచివేసింది. News18 ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం అభిమానులను కలచివేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి…
-

Prakash Raj: 10 ఎకరాల రెవెన్యూ భూమి స్వాధీనం.. టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్కు భూ ఆక్రమణ నోటీసులు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 4:02 PM IST కేరళ రాష్ట్రం లోని ఇడుక్కి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వాగమన్లో ఒక ప్రైవేట్ వ్యక్తి అక్రమంగా ఆక్రమించిన 10 ఎకరాల రెవెన్యూ భూమిని జూలై 22న రెవెన్యూ బృందం స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్కు కూడా భూఆక్రమణ నోటీసులు పంపారు. News18 కేరళ లోని ఇడుక్కి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వాగమన్లో ఒక ప్రైవేట్ వ్యక్తి అక్రమంగా ఆక్రమించిన 10…
-

Murder: మర్డర్స్ చేయిస్తోన్న ఏఐ.. బెంగళూరులో దారుణం.. కన్న తల్లిదండ్రులు, చెల్లిని పొట్టనబెట్టుకున్న ఐటీ ఉద్యోగిని! | | ACTPnews
Last Updated:Jul 23, 2026 5:56 AM IST Murder: సాంకేతిక పరిజ్ఞానాన్ని మానవాళి సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి ఉపయోగించాల్సింది పోయి.. నేరాలకు మార్గదర్శిగా వాడుకుంటున్న దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. కన్నతల్లిదండ్రులతో పాటు తోబుట్టువును కడతేర్చడానికి ఒక యువతి ఏకంగా కృత్రిమ మేధ (AI) చాట్బాట్ సూచనలు తీసుకోవడం స్థానికంగానే కాక దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం ఈనాడు కథనం ప్రకారం.. బెంగళూరు నగర పరిధిలోని సీగేహళ్లి అపార్ట్మెంట్లో సోమసుందర్…
Recommended News
-

N Ramchander Rao Slams Congress : రామచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు! | ACTPnews
దేశంలో అరాచకం సృష్టించి నేపాల్ తరహా వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ, భారత్ వ్యతిరేక శక్తులు మరియు అతివాద వామపక్ష బృందాలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరసనల పేరుతో అశాంతిని రేకెత్తించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని ఆయన స్పష్టం చేశారు. భారత్కు చెందిన Gen Z (యువత) దేశం పక్షాన, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పక్షాన దృఢంగా నిలబడి ఉందని రామచందర్ రావు…
-

Tollywood: లక్కీ ఛాన్స్ కొట్టేసిన గీత గోవిందం దర్శకుడు.. ఏకంగా నందమూరి హీరోతో సినిమా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 7:36 PM IST ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల తర్వాత పరశురాం పెట్లకు ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను పట్టాలెక్కించలేక పోయాడంటే ఆయన కెరీర్లోనే ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. News18 ‘గీత గోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి బ్యాక్…
-

సెలవు పెడితే జాబ్ పీకేశారు.. వాష్రూమ్కి వెళ్లాలన్నా పర్మిషన్ కావాలా? మహిళా టెక్కీ వీడియో వైరల్ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 1:57 PM IST ప్రముఖ ఐటీ కంపెనీ అసలు బండారం బయటపెట్టిన లేడీ టెక్కీ.. వీడియో వైరల్. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. లక్ష్యాల సాధన పేరుతో సంస్థలు, ఉద్యోగుల కష్టసుఖాలను పట్టించుకోవడం మానేశాయి. తాజాగా ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మానవత్వం మరచి ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆరోగ్యం బాగాలేదని సెలవు పెడితే, తీవ్ర…
-

Pawan Kalyan: ‘ధైర్యంగా ఉండండి.. నేనున్నాను’.. రమేష్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ భరోసా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 6:10 PM IST ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం అభిమానులను కలచివేసింది. News18 ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం అభిమానులను కలచివేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి…
-

Prakash Raj: 10 ఎకరాల రెవెన్యూ భూమి స్వాధీనం.. టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్కు భూ ఆక్రమణ నోటీసులు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jul 23, 2026 4:02 PM IST కేరళ రాష్ట్రం లోని ఇడుక్కి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వాగమన్లో ఒక ప్రైవేట్ వ్యక్తి అక్రమంగా ఆక్రమించిన 10 ఎకరాల రెవెన్యూ భూమిని జూలై 22న రెవెన్యూ బృందం స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్కు కూడా భూఆక్రమణ నోటీసులు పంపారు. News18 కేరళ లోని ఇడుక్కి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వాగమన్లో ఒక ప్రైవేట్ వ్యక్తి అక్రమంగా ఆక్రమించిన 10…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports




















