Railway Station: ప్రధాని మోదీ చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం | Hitech City Railway Station inaugurated by PM Modi on July 17 | | ACTPnews

Hitech City Railway Station, Hitech City Railway Station inauguration, PM Modi, PM Narendra Modi, Indian railways, railway news, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, పీఎం మోదీ, ప్రధాని మోదీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ రైల్వే, రైల్వే వార్తలు


Hitech City Railway Station, Hitech City Railway Station inauguration, PM Modi, PM Narendra Modi, Indian railways, railway news, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, పీఎం మోదీ, ప్రధాని మోదీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ రైల్వే, రైల్వే వార్తలు

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, 20 రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేయబడిన 75 అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం మరో ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. రూ.1,570 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ స్టేషన్లు ప్రయాణికులకు అత్యాధునిక, సౌకర్యవంతమైన, ప్రయాణికుల అవసరాలకు అనుగుణమైన సదుపాయాలను అందించేలా రూపుదిద్దుకున్నాయి. ‘వారసత్వం కూడా, వికాసం కూడా’ అనే భావనకు అనుగుణంగా పునరాభివృద్ధి చేపట్టబడిన ఈ స్టేషన్లు, ఆయా ప్రాంతాల స్థానిక సంస్కృతి, వారసత్వం, సాంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా అభివృద్ధి చేయబడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports