కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం (ఏప్రిల్ 6, 2026) తిరువనంతపురంలో నిర్వహించిన రోడ్షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై ఆయన నిప్పులు చెరిగారు. “పినరయి విజయన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. ఇక ఆయనకు బై బై చెప్పే సమయం వచ్చింది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. విజయన్ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. విజయన్ మరియు కేసీఆర్ మంచి మిత్రులని, ఇద్దరూ తమ రాష్ట్రాల్లో యువతను మోసం చేశారని విమర్శించారు. కేరళ అభివృద్ధిపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని విజయన్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
Source link
Revanth Reddy vs Pinarayi Vijayan | పినరయికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది- రేవంత్ రెడ్డి | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Maa inti Bangaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

MRP: నీకెంత నాకెంత మూవీ రివ్యూ.. శవం చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీ కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

E20 పెట్రోల్తో వాహనం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారు? పరిహారం పొందే అవకాశం ఉందా? కేంద్రం ఏమంటోంది? | | ACTPnews
-

RFDL Japan Tour 2026: జపాన్లో భారత యువ ఫుట్బాల్ జట్ల జోరు.. పంజాబ్, బెంగళూరు ఘన విజయాలు | క్రీడా వార్తలు | ACTPnews
-

వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ రివ్యూ.. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






