RS Praveen Kumar | రూ.10వేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ | ACTPnews

RS Praveen Kumar | రూ.10వేల కోట్ల స్కాం బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్



బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన స్కాంలలో ఇదే అతిపెద్ద ‘బాహుబలి స్కాం’ అని ఆయన అభివర్ణించారు. కొత్తగా తెచ్చిన ‘భూ భారతి’ (Bhu Bharati) సాఫ్ట్వేర్ పోర్టల్ను మార్చేసి, భూ యజమానులకు కనీసం తెలియకుండానే ఏకంగా 22,000 అక్రమ భూ బదలాయింపులు (ట్రాన్సక్షన్స్) చేశారని మండిపడ్డారు. రూ.10వేల కోట్ల విలువైన ఈ భూ దందాపై మంత్రి పొంగులేటికి నిజంగానే ప్రమేయం లేకపోతే తక్షణమే ఈ వ్యవహారాన్ని సీబీఐ (CBI) విచారణకు అప్పగించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed