పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 తొలి దశ పోలింగ్ వేళ నందిగ్రామ్లో రాజకీయ వేడి రాజుకుంది. నందిగ్రామ్ మరియు భవానీపూర్ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక హత్య కేసులో నిందితుడైన షేక్ షాహాబుద్దీన్ అనుచరులు హిందూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిని ఓటు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్వేచ్ఛాయుత పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Source link
Suvendu Adhikari Alleges Hindu Voters Threatened in Nandigram | హిందూ ఓటర్లను బెదిరిస్తున్నారు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










