Tag: ఈ
-

Child Artist: దేవి పుత్రుడు సినిమాలోని ఈ చిన్న పాప గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో చూస్తే షాకవుతారు | | ACTPnews
టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన భామలు ఎందరో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, కేవలం చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నటన, క్యూట్నెస్ ఆధారంగా ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడి.. పెద్దయ్యాక హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్న వారు చాలా మంది కనిపిస్తారు. అలాంటి వారిలో ఒకరే.. విక్టరీ వెంకటేష్ నటించిన ఒకప్పటి బ్లాక్బస్టర్ భక్తిరస, గ్రాఫిక్స్ చిత్రం ‘దేవి పుత్రుడు’లో నటించిన ఆ బుజ్జొలికల పాప. Source…
-

Sandigdham Review: సందిగ్ధం మూవీ రివ్యూ.. క్రైమ్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
కథ విషయానికి వస్తే.. దేవ్ (నిహాల్) ఒక సిన్సియర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. అతను మేఘన (ప్రియా దేశ్ పాగ్) అనే స్థానిక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెపై ఉన్న ప్రేమతో, ఆ ఊరి ప్రజల అవసరాల కోసం ఒక అత్యాధునిక హాస్పిటల్ను కూడా నిర్మిస్తాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో, దేవ్ జీవితంలోకి సత్య (అర్జున్), కళ్యాణి (కాజల్ తివారి) అనే ఇద్దరు వ్యక్తులు ప్రవేశిస్తారు. మానవతా దృక్పథంతో దేవ్ వారికి ఆశ్రయం ఇస్తాడు. అయితే…
-

Top10 News: ఇరాన్కి ట్రంప్ వార్నింగ్.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో తొలివిడత రూ.2,000 కోట్లు విడుదల చేశారు. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల GPF బకాయిలు 100 శాతం క్లియర్ చేశారు. మే 2025 వరకు కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లింపులు చేశారు. మిగిలిన రూ.4,000 కోట్లు కూడా త్వరలోనే ప్రభుత్వం జమ చేయనుంది. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: ధాన్యం కొనుగోళ్ల…
-

మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 5:27 AM IST హైదరాబాద్లో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. పలు రూట్లను మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! పండుగ పూట ట్రాఫిక్ కష్టాలు వద్దు.. ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు సాగించండి. బక్రీద్ ప్రార్థనల వేళ భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. వాహనదారులు…
-

Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్బాగ్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…
-

ఒక్కరోజే 1,000కి పైగా కేసులు.. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, అలా అస్సలు చేయొద్దు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 6:06 AM IST ట్రాఫిక్ పోలీసులు షాకిస్తున్నారు. ఒక్క రోజే ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారు. అందువల్ల మీరు ఈ తప్పు చేయొద్దు. ఈ ఏరియాల్లో కాపు కాస్తున్న పోలీసులు, ఈ పొరపాటు చేయొద్దు! బండి మీద ముగ్గురా? అయితే మీ జేబుకు చిల్లు పడ్డట్టే! ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ నిర్లక్ష్యపు ప్రయాణాలకు ఇకపై బ్రేక్ పడాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేసి, ద్విచక్ర వాహనాలపై ఇష్టానుసారంగా…
-

Railway Station: హైదరాబాద్లో ఈ రైల్వే స్టేషన్… ఎయిర్పోర్టులా ఉందిగా | Hyderabad’s Hafizpet Railway Station gets a stunning modern makeover | | ACTPnews
“నయా భారత్ నయా స్టేషన్” కార్యక్రమం భాగంగా హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు పూర్తిస్థాయి కొత్త రూపు ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునికంగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఇప్పటికే ర్యాంప్లతో కలిపిన 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆధునిక ప్లాట్ఫామ్ రూఫింగ్, కొత్త స్టేషన్ భవనం, మెరుగుపరిచిన సర్క్యులేటింగ్ ఏరియా, తిరిగి నిర్మించిన ప్లాట్ఫామ్లు, ప్రయాణికులకు ఉపయోగపడే సైన్బోర్డులు, రెండు…
-

Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు | | ACTPnews
చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…
-

పెళ్లి పేరుతో లక్షల్లో మోసం?.. ఈ 42 మంది పెళ్లి కొడుకుల కథ వెంటే షాక్ అవుతారు..! | | ACTPnews
Last Updated:May 27, 2026 6:27 PM IST మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్ గ్రౌండ్ లో ఒకేసారి నలభై రెండు మంది కంటే ఎక్కువ మంది పెళ్లికొడుకులు పెళ్లి ఊరేగింపుతో వచ్చి తమ వధువుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. News18 మధ్యప్రదేశ్ లోని దేవాస్ నగరంలో పెళ్లి పేరుతో జరిగిన ఒక వింత మోసం వెలుగు చూసింది. ఇక్కడి క్లబ్…
-

Costly Mango: కిలో కాదు.. ఒక్క పండుకే రూ.500.. ఈ మామిడి పండు హిస్టరీ తెలిస్తే షాక్ అవుతారు..! | | ACTPnews
హింసాగర్, చంపా, బైశాఖి గుటి, గోపాల్భోగ్, లంగ్డా, ఆమ్రపాలి వంటి రకాలు కూడా ఇక్కడ పండుతాయి. తెలుగు రాష్ట్రాల బంగినపల్లి కూడా అక్కడ మంచి ధర పలుకుతోంది. జపాన్కు చెందిన మియాజాకి రకం పండు అద్భుతమైన ఎరుపు రంగులో ఎంతో తియ్యగా ఉంటుంది కానీ దీని ధర విపరీతంగా ఉండటం వల్ల जనాలు కొనలేరు. ఇక్కడి మామిడి రకాల పేర్ల వెనుక విచిత్రమైన జానపద కథలు ఉన్నాయి. చంపా మామిడి పండు తింటుంటే సంపంగి పువ్వు వాసన…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











