Tag: ఈ
-

Top10 News: ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు.. ఇజ్రాయెల్ బీభత్సం.. పండ్ల మార్కెట్కు రేవంత్ శంకుస్థాపన.. ఈ రోజు టాప్10 న్యూస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
హైదరాబాద్ శివార్లలోని కోహెడ వద్ద దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సమీకృత మార్కెట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యంగా పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.3,387.35 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక హంగులతో నిర్మించే ఈ మార్కెట్ మూడేళ్ల కాల వ్యవధిలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ పండ్లు, పూలు, డెయిరీ, డ్రైఫ్రూట్స్, చేపలు, మాంసం వంటి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. 2.…
-

Star Heroine: 4 గురు పిల్లలున్న హీరోతో ఎఫైర్, పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లి.. ఈ హీరోయిన్ లైఫ్ అంత మిస్టరీనే.. | | ACTPnews
సినీ యాక్టర్ల పర్సనల్ లైఫ్లో తెర వెనుక ఎంత డ్రామా, కష్టాలు ఉంటాయో చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది స్టార్ హీరోయిన్లు పర్సనల్ లైఫ్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టార్డమ్ వచ్చినా, వ్యక్తిగత జీవితాలు మాత్రం విమర్శల పాలయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, లవ్ ఫెయిల్యూర్స్ వల్ల పిల్లల భవిష్యత్తు కోసం వారిని చిన్న వయసులోనే సినీ రంగంలోకి పంపాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. బాలీవుడ్ క్వీన్ రేఖ (Rekha) కెరీర్, జీవితం అలాంటిదే. తన తల్లి…
-

ఏకశిలపై సీతారామలక్ష్మణులు.. 16 ఎకరాల పుష్కరిణి.. ఈ క్షేత్ర మహిమ తెలిస్తే షాక్ అవుతారు..! Karvetinagaram Sri Venugopala Swamy Brahmotsavam. | | ACTPnews
ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ వేణుగోపాలస్వామివారి దివ్య మూర్తి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. చేతిలో వేణువును ధరించి, పాదాల వద్ద వెన్నకుండతో, వెనుక గోవు రక్షణగా నిలవగా, ఇరువైపులా రుక్మిణి, సత్యభామ అమ్మవార్లతో కలిసి స్వామివారు ఇచ్చే దర్శనం జన్మధన్యమనే అనుభూతిని కలిగిస్తుంది. అంతేకాకుండా, ఆలయ ప్రాంగణంలోని శ్రీకోదండరామస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు, ఏకశిలపై అత్యంత రమణీయంగా చెక్కిన సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఈ ఆలయ శిల్పకళా వైభవానికి అద్దం పడుతున్నాయి. Source link
-

భారత్ ఈ మిసైల్ బటన్ నొక్కితే చాలు, సగం పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు.. | | ACTPnews
Last Updated:Jun 04, 2026 10:55 AM IST ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక ప్రకారం, గంటకు 5,500 కిలోమీటర్లకు పైగా (మ్యాక్ 4.5) వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి 160 కిలోమీటర్ల దూరాన్ని రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోగలదు. News18 భారత్ తన క్షిపణి వ్యవస్థలను నిరంతరం మరింత శక్తివంతంగా, ఆధునికంగా మార్చుకుంటోంది. అగ్ని, బ్రహ్మోస్, ప్రళయ్ వంటి క్షిపణులు దీనికి ఉదాహరణలు. ఇప్పుడు భారత రక్షణ శాస్త్రవేత్తలు స్వదేశీ అస్త్ర…
-

Free Bus Passes Students: మహిళలతో పాటు అక్కడి విద్యార్ధులకు ఉచిత ఆర్టీసీ బస్ పాస్లు.. రాబోయే రోజుల్లో అన్నీ రాష్ట్రాలకు ఈ పథకం వ్యాప్తి..? | | ACTPnews
దక్షిణాది రాష్ట్రాల్లో రెండు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్న కర్నాటక, తెలంగాణలో ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అయితే దేశ వ్యాప్తంగా చాలా చోట్ల అధికారాన్ని కోల్పోయిన హస్తం గుర్తు పార్టీ .. గెలిచిన రాష్ట్రాల్లో అయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కర్నాటకలో ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేస్తోంది. మొదటి మూడేళ్ల సమయంలో సిద్దరామయ్య సీఎంగా ఉండటంతో ఈ సమయంలో ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో టికెట్ ఫ్రీ…
-

Telugu Actor: గలగల నవ్వే ఈ ఐస్ క్రీం బ్యూటీ వెనుక ఇంత స్యాడ్ స్టోరీ ఉందా…? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 03, 2026 9:18 PM IST నటి తేజస్వి మడివాడ కష్టసమయాల ప్రయాణం పంచుకుంది, చిన్న వయస్సులో తల్లి మరణం, తండ్రి మద్యం వ్యసనం, అనాథ శరణాలయం సహాయం, సినిమాలు, Bigg Boss ద్వారా ఎదిగిన కథ తెలిపింది News18 తెలుగు సినీ పరిశ్రమలో తన అందం, నటన, చలాకీతనంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో తేజస్వి మడివాడ ఒకరు. 1991 జూలై 3న హైదరాబాద్లో జన్మించిన తేజస్వి, సినిమాల్లోకి రాకముందు డ్యాన్సర్గా తన…
-

Mango: 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మామిడి పండును ఎప్పుడైనా తిన్నారా?.. దీని రుచి ముందు ఏ పండైనా జుజుబీనే..! | | ACTPnews
Last Updated:Jun 03, 2026 3:47 PM IST వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నప్పటికీ, ప్రత్యేక రుచి, సువాసనతో గుర్తింపు పొందిన వాటిలో లంగ్రా మామిడి ఒకటి. News18 వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నప్పటికీ, ప్రత్యేక రుచి, సువాసనతో గుర్తింపు పొందిన వాటిలో లంగ్రా మామిడి ఒకటి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి ప్రాంతానికి…
-

Water Supply Disruption: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నేటి నుంచి నుంచి 24 గంటల పాటు మంచినీటి సరఫరా బంద్! | తెలంగాణ వార్తలు | ACTPnews
ఈ క్లీనింగ్ ప్రక్రియ మే 2వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై, మే 3వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. సుమారు 24 గంటల పాటు ఈ పనులు జరుగుతుండటంతో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సాధారణంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు, అలాగే సరఫరా వ్యవస్థలో తలెత్తే సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు జలమండలి ఇటువంటి చర్యలు చేపడుతుంటుంది. అయితే, ఏకకాలంలో 24 గంటల పాటు…
-

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 6:43 AM IST మాటలు కలిపి మాయ చేసేశారు.. కానీ గంటల వ్యవధిలోనే సీన్ సితార్ చేసిన తిరుమల పోలీసులు.. అసలేం జరిగిందంటే? Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేపాక్షి సర్కిల్ దగ్గర మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! కలియుగ వైకుంఠమైన పవిత్ర తిరుమల కొండపైకి నిత్యం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో అక్రమాలకు పాల్పడాలని చూసే…
-

Telugu Serials: ఒక్క క్లిక్తో 7 సీరియళ్లు చదివేయండి.. ఆమ్మో ఈ రోహిణీ మామూల్ది కాదు! మలేషియా తండ్రిని చంపేసింది బాబోయ్! | | ACTPnews
Podarillu Serial June 2nd Episode: ‘పొదరిల్లు’ జూన్ 2 ఎపిసోడ్లో, ప్రతాప్ కుటుంబం చక్రిని దొంగగా చిత్రకరించి మహాలక్ష్మికి దూరం చేయాలని చూసినా, మహా మాత్రం చక్రిని పూర్తిగా నమ్ముతూ వాళ్ల మాటలను తిప్పికొడుతుంది. మరోవైపు కిడ్నాప్ అయిన చక్రి తనను ఎవరు బంధించారో తెలియక రౌడీలను నిలదీస్తుండగా, ప్రతాప్, ఆదిలు ఆ కిడ్నాపర్స్ పంపిన వీడియోను చూసి చక్రిని బాగా కొట్టమని సంతోషపడతారు. ఇక చక్రి ఫోన్ కలవకపోవడంతో కేశవ, మాధవ్ కంగారుపడి మహాలక్ష్మికి…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











