Tag: తరమల
-

Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 6:43 AM IST మాటలు కలిపి మాయ చేసేశారు.. కానీ గంటల వ్యవధిలోనే సీన్ సితార్ చేసిన తిరుమల పోలీసులు.. అసలేం జరిగిందంటే? Tirumala News: తిరుమల వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. లేపాక్షి సర్కిల్ దగ్గర మహిళకు జరిగిన ఈ షాకింగ్ ఘటన మీరూ తెలుసుకోండి! కలియుగ వైకుంఠమైన పవిత్ర తిరుమల కొండపైకి నిత్యం లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో వస్తుంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రంలో అక్రమాలకు పాల్పడాలని చూసే…
-

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఢీ.. భక్తులకు స్వల్ప గాయాలు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 4:17 PM IST తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు పొందిన 12వ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. + News18 తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు…
-

తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:07 AM IST తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం కావాలని అయ్యన్న, పేదల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని నారాయణస్వామి ప్రార్థించారు. + తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు నిత్యం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. సామాన్యుల నుంచి…
-

Tirumala: రాత్రి తిరుమల మాడ వీధుల్లో అద్భుతం..! ఈ దృశ్యాలు చూస్తే జన్మ తరించినట్లే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:52 AM IST పౌర్ణమి వెన్నెల్లో తిరుమల శ్రీవారి గరుడసేవ అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. News18 నింగిలో నిండు చందమామ ప్రశాంతమైన వెన్నెలను విరజిమ్ముతుంటే, ఆ శ్వేత కాంతిలో కలియుగ వైకుంఠం సప్తగిరి కమనీయంగా మెరిసిపోయింది. భక్తజనుల గోవింద నామస్మరణతో పవిత్రమైన తిరుమల గిరులు నలుదిక్కులా మారుమోగాయి. ప్రతినెలా వచ్చే పౌర్ణమి పర్వదినం కోసం ఎంతో…
-

పౌర్ణమి గరుడసేవలో కనువిందు చేసిన మలయప్పస్వామి.. గోవిందా నామస్మరణతో మార్మోగిన తిరుమల..! Tirumala Pournami Garuda Seva. | | ACTPnews
Last Updated:May 31, 2026 10:42 PM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణ గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చగా, వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో ఆదివారం రాత్రి నిర్వహించిన పౌర్ణమి గరుడసేవ తిరుమల కొండలను భక్తి పారవశ్యంతో నింపేసింది. పౌర్ణమి వెన్నెల కాంతులు తిరుమాడ వీధులపై పరుచుకున్న వేళ, సర్వాభరణ భూషితుడై దివ్య మంగళ విగ్రహ సౌందర్యంతో…
-

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం | | ACTPnews
Last Updated:Apr 13, 2026 5:25 PM IST Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తి కాసుల కోసం కక్కూర్తి పడ్డాడు. tirumala Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి అనే వ్యక్తి, సేవలు…
-

Tirumala: తిరుమల శ్రీవారికి కేజీ గోల్డ్ విరాళం.. ఆ బాహుబలి భక్తుడు ఎవరో తెలుసా..? | | ACTPnews
Last Updated:Apr 24, 2026 1:07 PM IST Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. + టీటీడీకి కేజీ బంగారం విరాళం..! Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. శ్రీవేంకటేశ్వర…
-

Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు | | ACTPnews
చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…
-

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding | | ACTPnews
Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…
-

Bellamkonda Sreenivas: సింపుల్గా టాలీవుడ్ స్టార్ హీరో పెళ్లి.. తిరుమల శ్రీవారి ఆశీస్సుల కోసమే కొండపైన బెల్లంకొండ వారి వివాహం | | ACTPnews
Last Updated:Apr 30, 2026 1:06 PM IST తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం, కుటుంబ సభ్యులు, తెలుగు రాష్ట్రాల నేతలు, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో సాదాసీదాగా జరిగింది + News18 తిరుమల పుణ్యక్షేత్రం సాక్షిగా సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వైవాహిక బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై, అత్యంత పవిత్రమైన వాతావరణంలో ఈ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











