Tag: భరత

  • PM Modi: జీ7లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ. భారత్, అమెరికా వాణిజ్యం, చమురుపై చర్చ! | | ACTPnews

    PM Modi: జీ7లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ. భారత్, అమెరికా వాణిజ్యం, చమురుపై చర్చ! | | ACTPnews

    Last Updated:Jun 13, 2026 10:50 PM IST PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యే ఛాన్స్ వచ్చింది. సరిగ్గా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదురుతున్న సమయంలో ఈ భేటీ కీలకమైనది. ఐతే.. ఇందులో భారత్ తన పట్టును కోల్పోకుండా జాగ్రత్తపడాలి. లేదంటే.. ట్రంప్.. తన మాటే నెగ్గేలా చేసుకునే ప్రమాదం ఉంటుంది. జీ7లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ల భేటీ (Image – REUTERS)…

    Continue Reading

  • Lt Gen Dhiraj Seth: భారత నెక్ట్స్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్.. పాక్ ఉగ్రమూకలకు చుక్కలు చూపిస్తారా? | | ACTPnews

    Lt Gen Dhiraj Seth: భారత నెక్ట్స్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్.. పాక్ ఉగ్రమూకలకు చుక్కలు చూపిస్తారా? | | ACTPnews

    Last Updated:Jun 13, 2026 8:24 PM IST Lt Gen Dhiraj Seth: జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేసిన తర్వాత, లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ జూన్ 30న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మార్పు.. భారత్‌తోపాటూ.. చుట్టుపక్కల దేశాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది. భారత నెక్ట్స్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ (Image: X/@SpokespersonMoD) భారత నెక్ట్స్ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్‌ను నియమిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ…

    Continue Reading

  • Bharat Innovates 2026: ఫ్రాన్స్‌లో భారత్ ఇన్నోవేట్స్ 2026ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఇదేంటి? | | ACTPnews

    Bharat Innovates 2026: ఫ్రాన్స్‌లో భారత్ ఇన్నోవేట్స్ 2026ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఇదేంటి? | | ACTPnews

    స్టార్టప్‌లు, పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ ప్రముఖులను ఒకచోట చేర్చే ‘భారత్ ఇన్నోవేట్స్’,.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, సుస్థిరత వంటి రంగాలలో భారత్, ఫ్రాన్స్ మధ్య కొత్త భాగస్వామ్యాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశానికి, తన డీప్-టెక్ సామర్థ్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి, పెట్టుబడులనూ, సహకారాన్నీ ఆకర్షించడానికి ఇది ఒక అవకాశం కూడా. భారత్ ఇన్నోవేట్స్ 2026 అనేది ఫ్రాన్స్‌లోని నైస్‌లో జూన్ 14 నుంచి జూన్ 16 వరకు 3 రోజుల…

    Continue Reading

  • గల్ఫ్‌లో మరోసారి భారత నౌకపై దాడి..హోర్ముజ్ సమీపంలో ఉద్రిక్తతలు.. | | ACTPnews

    గల్ఫ్‌లో మరోసారి భారత నౌకపై దాడి..హోర్ముజ్ సమీపంలో ఉద్రిక్తతలు.. | | ACTPnews

    Last Updated:Jun 11, 2026 2:26 PM IST ఒమన్‌లోని షినాస్ పోర్ట్ సమీపంలో భారతీయ సిబ్బందితో సంబంధం ఉన్న MT Jalveer నౌక ఘటనకు గురికావడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో వరుసగా నౌకలు దాడులు, ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో భారత ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఇటీవల జరిగిన సెట్టెబెల్లో, మారివెక్స్ ట్యాంకర్ ఘటనల తర్వాత సముద్ర భద్రతపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. Indian merchant vessel MT Jalveer was struck near…

    Continue Reading

  • Trump: భారత నౌకలపై దాడి చేస్తే సహించేది లేదు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు | | ACTPnews

    Trump: భారత నౌకలపై దాడి చేస్తే సహించేది లేదు.. ఇరాన్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు | | ACTPnews

    Last Updated:Jun 12, 2026 8:24 PM IST హోర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లు దాడికి ప్రయత్నించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు, భారతీయ నావికుల మృతి నేపథ్యంలో భారత్ అమెరికాకు ఘాటైన నిరసన తెలిపింది. హోర్ముజ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యం, సముద్ర భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ సముద్ర జలాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య…

    Continue Reading

  • Real Story: పక్కింటి అందమైన ఆంటీతో భర్త ఎఫైర్.. బెడ్ రూంలోనే యవ్వారం, భార్య ఏం చేసిందో తెలిస్తే బిత్తరపోతారు | | ACTPnews

    Real Story: పక్కింటి అందమైన ఆంటీతో భర్త ఎఫైర్.. బెడ్ రూంలోనే యవ్వారం, భార్య ఏం చేసిందో తెలిస్తే బిత్తరపోతారు | | ACTPnews

    నిజ జీవితంలో కొన్ని రిలేషన్స్ ఊహకు కూడా అందవు. నమ్మకాలతో ముడిపడిన మోసాలు, ముఖ్యంగా పరిచయాల పేరిట జరిగే నేరాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. ఆకర్షణీయమైన మాటలు, అందమైన ప్రవర్తనతో నమ్మించి, చివరికి నట్టేట ముంచే ఇలాంటి ఘటనా వృత్తాంతాలు వింటుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. సాధారణంగా ఇరుగుపొరుగు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండటం మన సంస్కృతిలో భాగం. కానీ, కొందరు దీన్నే అదనుగా చేసుకుని మోసాలకు తెరతీస్తున్నారు. ఒక సాధారణ వ్యక్తి పక్కింటి మహిళతో స్నేహం పెంచుకోవడం,…

    Continue Reading

  • IND vs AFG Test: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన భారత్.. కష్టాల్లో అఫ్గానిస్తాన్ | క్రీడా వార్తలు | ACTPnews

    IND vs AFG Test: ముగిసిన రెండో రోజు ఆట.. పట్టు బిగించిన భారత్.. కష్టాల్లో అఫ్గానిస్తాన్ | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 07, 2026 5:37 PM IST రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మానవ్ సుథార్ 3 వికెట్లతో మెరిశాడు. ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లతో రాణించాడు. PC : X.com IND vs AFG Test: మొహాలీ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి…

    Continue Reading

  • India vs Afghanistan Test 2026: ఏకైక టెస్ట్‌లో ఆప్ఘనిస్థాన్‌పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews

    India vs Afghanistan Test 2026: ఏకైక టెస్ట్‌లో ఆప్ఘనిస్థాన్‌పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం | క్రీడా వార్తలు | ACTPnews

    Last Updated:Jun 08, 2026 3:43 PM IST India vs Afghanistan Test 2026: ఇటీవలే ఐపీఎల్ ముగిసింది. ఐతే.. అందులో జోరుగా రన్స్ తీసిన భారత ఆటగాళ్లకు.. వెంటనే టెస్ట్ మ్యాచ్ తగలడంతో.. అదే జోరుతో ఇరక్కొట్టేశారు. దాంతో ఆప్ఘనిస్థాన్ ప్లేయర్లు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. భారత్ ఖాతాలో మరో టెస్ట్ విన్ చేరింది. ఏకైక టెస్ట్‌లో ఆప్ఘనిస్థాన్‌పై భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం (Image – x – ICC)…

    Continue Reading

  • PM Modi: ప్రధాని మోదీకి ప్రపంచ నేతల అభినందనలు.. భారత రాజకీయాల్లో అరుదైన ఘనత.. | | ACTPnews

    PM Modi: ప్రధాని మోదీకి ప్రపంచ నేతల అభినందనలు.. భారత రాజకీయాల్లో అరుదైన ఘనత.. | | ACTPnews

    Last Updated:Jun 11, 2026 7:09 PM IST భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా 4,399 రోజుల పాటు పదవిలో కొనసాగుతూ జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా సేవలందించిన ప్రధానిగా నిలిచిన మోదీకి ప్రపంచ నాయకుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజల విశ్వాసమే తన బలమని, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కట్టుబడి ఉన్నానని మోదీ తెలిపారు. News18 భారత రాజకీయ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధానమంత్రి…

    Continue Reading

  • Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది | | ACTPnews

    Breaking News Updates: నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. భారత్ స్థిరంగా ముందుకు సాగుతోంది | | ACTPnews

    నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి సమావేశంలో ముందుగా అభినందనలు తెలిపాడు   సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…• పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది.• మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports