Tag: భరత
-

Mumbai Indians: కుటుంబం, ఉద్యోగం, క్రికెట్.. మూడు రంగాల్లో సత్తా చాటుతున్న ‘జై భారత్’ మహిళలు | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 11, 2026 4:26 PM IST మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ముంబై ఇండియన్స్ పరిచయం చేసిన ‘జై భారత్’ మహిళల క్రికెట్ జట్టు కథ అందరినీ ఆకట్టుకుంటోంది. గృహిణులు, తల్లులు, ఐటీ ఉద్యోగులు సహా వివిధ రంగాలకు చెందిన మహిళలు కుటుంబ, ఉద్యోగ బాధ్యతల మధ్య క్రికెట్పై ఉన్న అభిరుచిని కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సమాజం, కుటుంబం నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి క్రికెట్ ద్వారా ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతతను పొందుతున్న వారి…
-

PM Modi: బ్లూ స్టార్ వైఫల్యాల నుంచి ఆపరేషన్ సిందూర్ విజయం వరకు.. భారత రక్షణ రంగంలో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
ఉద్యమాన్ని అంచనా వేయడంలో నాటి ప్రభుత్వ వైఫల్యం జర్నైల్ సింగ్ భింద్రన్వాలే ఉద్యమం భారత నిఘా వర్గాల కళ్ల ముందే బలపడింది. అప్పట్లో అకాలీదళ్ పార్టీని దెబ్బతీయడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన్ను ఒక సాధనంగా వాడుకున్నారు. 1982 జూలై నాటికి ఆయన స్వర్ణ దేవాలయ కాంప్లెక్స్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది సెప్టెంబర్లో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేసినా, బలమైన సాక్ష్యాలు, నెట్వర్క్ లేకపోవడంతో రెండు రోజులకే విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆలయం లోపల…
-

PM Modi: నాడు అమెరికా నుంచి గింజలు.. నేడు 80 కోట్ల మందికి ఉచిత రేషన్.. ఆహార భద్రతలో భారత్ చారిత్రక ప్రస్థానం | | ACTPnews
Last Updated:Jun 06, 2026 4:03 PM IST పరాయి దేశాల సాయం పైంచి సొంతంగా ఎదిగిన భారత్, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆహార భద్రతా పథకాన్ని నడుపుతోంది. నెహ్రూ నాటి కొరత నుంచి మోదీ కాలపు రికార్డు పంపిణీ వరకు దేశం సాధించిన చారిత్రక విజయమిది. News18 ఒకప్పుడు సొంత ప్రజల ఆకలి తీర్చడం కోసం విదేశీ నౌకల వైపు చూసిన భారతదేశం, స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార…
-

పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:47 PM IST భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ జూన్ 10న సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి దేశ పరిపాలనా వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. News18 స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిరంతర పాలన రికార్డును…
-

PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews
ఒకప్పటి అసౌకర్య పరిస్థితి పదేళ్ల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా అగ్రస్థానంలో ఉండేది. మన దేశానికి అవసరమైన రక్షణ పరికరాలలో 60 నుండి 70 శాతం వరకు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుండే వచ్చేవి. నాడు రక్షణ ఎగుమతులు ఏడాదికి కనీసం 1,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేవి. ‘అర్జున్’ ట్యాంకు అభివృద్ధి దశాబ్దాల తరబడి సాగింది, ‘తేజస్’ యుద్ధ విమానం ప్రయోగాలు 2001 నుండి జరుగుతున్నా…
-

PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews
నాడు: వేచి చూడటమే జీవితం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతదేశంలో ప్రతి చిన్న వస్తువుకు తీవ్రమైన కొరత ఉండేది. ఆ రోజుల్లో సామాన్య పౌరుల దైనందిన జీవితం నిరంతర నిరీక్షణతోనే సాగింది. ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఒక స్కూటర్ సొంతం చేసుకోవాలన్నా ఏళ్ల తరబడి వేచి చూసే వారి జాబితాలో (వెయిటింగ్ లిస్ట్) ఉండాల్సి వచ్చేది. విదేశీ ప్రయాణాలు చాలా అరుదుగా జరిగేవి. విదేశీ వస్తువుల లభ్యత పరిమితంగా ఉండేది. విమాన ప్రయాణం కేవలం…
-

భారత్ ఈ మిసైల్ బటన్ నొక్కితే చాలు, సగం పాకిస్తాన్ ప్రపంచ పటంలో కనిపించదు.. | | ACTPnews
Last Updated:Jun 04, 2026 10:55 AM IST ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ నివేదిక ప్రకారం, గంటకు 5,500 కిలోమీటర్లకు పైగా (మ్యాక్ 4.5) వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి 160 కిలోమీటర్ల దూరాన్ని రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకోగలదు. News18 భారత్ తన క్షిపణి వ్యవస్థలను నిరంతరం మరింత శక్తివంతంగా, ఆధునికంగా మార్చుకుంటోంది. అగ్ని, బ్రహ్మోస్, ప్రళయ్ వంటి క్షిపణులు దీనికి ఉదాహరణలు. ఇప్పుడు భారత రక్షణ శాస్త్రవేత్తలు స్వదేశీ అస్త్ర…
-

Narendra Modi: భారత రాజకీయాల్లో నవ శకం.. నెహ్రూను దాటనున్న మోదీ.. చరిత్రలోనే అత్యధిక కాలం పీఎంగా సరికొత్త రికార్డు! | | ACTPnews
Last Updated:Jun 04, 2026 5:48 PM IST ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యంత విజయవంతమైన ఎన్నికల నాయకుడిగా పీఎం మోదీ స్థానాన్ని ఈ పరిణామం మరింత సుస్థిరం చేయనుంది. మోదీ Narendra Modi: భారత ఆధునిక రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే ఒక చారిత్రాత్మక ఘట్టానికి దేశం వేదిక కాబోతోంది. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజలచేత ‘ఎన్నికైన’ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించనున్నారు. 2014…
-

Floating Musical Fountain: హుస్సేన్ సాగర్లో దేశంలోనే అతిపెద్ద తేలియాడే మ్యూజిక్ ఫౌంటెన్.. దుబాయ్కి పోటీ ఇస్తున్న భారత్..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Apr 29, 2026 12:39 PM IST Hussain Sagar Floating Musical Fountain:హైదరాబాద్లోని ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సు, భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే మ్యూజికల్ ఫౌంటెన్తో ఇప్పుడు ఒక కొత్త ఆకర్షణగా మారింది. ఈ అద్భుతమైన ఫౌంటెన్ ప్రదర్శన దుబాయ్ వంటి అంతర్జాతీయ వాటర్ షోలకు పోటీ ఇస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ఫౌంటెన్లో లేజర్ లైట్లు ఉన్నాయి. Hyderabad: ఒకప్పుడు కేవలం జలాశయంగా ఉన్న హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సు…
-

Extramarital Affair: భర్త కళ్లుగప్పి ముగ్గురితో రిలేషన్షిప్.. బాయ్ఫ్రెండ్స్తో భార్య ప్రైవేట్ వీడియోలు చూసి భర్త షాకింగ్ డెసిషన్ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 30, 2026 3:34 PM IST Extramarital Affair: అతనికి భార్య అంటే ఇష్టం. ఆమె చేసిన ఘోరమైన తప్పును క్షమించాడు. కాని తనను కాదని మరో ముగ్గురు మగవాళ్లతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడ్ని తీవ్రంగా కలచి వేసింది. భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేక చివరకు ఆ పని చేశాడు. Extramarital Affair Extramarital Affair: భార్యలను మురిపించే వివాహేతర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న కాపురాల్లో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











