Tag: మద.
-

Artificial Intelligence: ఏఐకి దాహం ఎక్కువ.. 2030 నాటికి 130 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 5:30 PM IST ఏఐ మౌలిక సదుపాయాల (AI Infrastructure) విస్తరణ వల్ల భూమిపై ఉన్న వనరుల పైన ప్రతికూల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ప్రతీకాత్మక చిత్రం Artificial Intelligence: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత అన్ని రంగాలను శరవేగంగా మార్చేస్తోంది. అయితే, ఈ అద్భుత సాంకేతికత వెనుక మానవాళి ఊహించని పర్యావరణ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (United Nations University) తన తాజా నివేదికలో సంచలన…
-

Economic Advisory Council: ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక చర్చ! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:19 PM IST అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, దేశ ఆర్థిక రథాన్ని సురక్షితంగా నడిపించడానికి మరియు స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి తీసుకోవాల్సిన పలు నివారణ చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ ఆర్థిక సమీక్ష Economic Advisory Council: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరత, గందరగోళం నెలకొన్న తరుణంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా…
-

చదరంగంలో సరికొత్త చరిత్ర.. నార్వే చెస్ చాంపియన్గా ప్రజ్ఞానంద.. అభినందించిన ప్రధాని మోదీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:06 PM IST నార్వే చెస్ టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టైటిల్ గెలుచుకున్న 20 ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం భారత చెస్ రికార్డుల్లో ఒక మైలురాయి అని కొనియాడారు. News18 భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అంతర్జాతీయ చదరంగ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తొలి భారతీయ ఆటగాడిగా ఆయన…
-

Jr NTR: అన్నా నువ్వు మా వోనివే.. ‘అడ్రస్ పెట్టు ముందు అడ్రస్ పెట్టు’ అంటూ ఎన్టీఆర్ మాస్ రిప్లై.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 12:55 PM IST ఇన్స్టాగ్రామ్లో ఓ అభిమానికి Jr. NTR ఇచ్చిన సింపుల్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిజీ షెడ్యూల్ మధ్య కూడా అభిమానులపై తారక్ చూపిన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటోంది. News18 యంగ్ టైగర్ ఎన్టీర్ సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటించడం చాలా అరుదు. కానీ తాజాగా ట్విటర్లో జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. సాధారణంగా తన సినిమాలు, ఫిట్నెస్,…
-

PM Modi: నెహ్రూ నవభారత ఆలోచన నుంచి మోదీ సాంస్కృతిక వైభవం వైపు.. దేశ రాజకీయాల్లో వచ్చిన చారిత్రక మార్పు ఇదే! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 11:35 AM IST భారత రాజకీయాల్లో జూన్ 10న చారిత్రక మార్పు జరగనుంది. నిరంతరాయంగా ఎక్కువ కాలం సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును నరేంద్ర మోదీ అధిగమించి, సరికొత్త నాగరికత ప్రస్థానానికి నాంది పలుకుతున్నారు. News18 భారత రాజకీయ చరిత్రలో 2026 జూన్ 10 ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై, ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా ప్రధాని…
-

పాములాడించే దేశం నుంచి డిజిటల్ పవర్హౌస్ దాకా.. మోదీ హయాంలో మారిన భారత్ గుర్తింపు | | ACTPnews
Last Updated:Jun 05, 2026 5:47 PM IST భారత రాజకీయ చరిత్రలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈ జూన్ 10న సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డును ఆయన అధిగమించబోతున్నారు. ఈ మైలురాయి దేశ పరిపాలనా వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. News18 స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిరంతర పాలన రికార్డును…
-

PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 6:44 PM IST కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. News18 కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన…
-

PM Modi: డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్.. మోదీ హయాంలో అత్యంత పటిష్టంగా రక్షణ రంగం | | ACTPnews
ఒకప్పటి అసౌకర్య పరిస్థితి పదేళ్ల క్రితం భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా అగ్రస్థానంలో ఉండేది. మన దేశానికి అవసరమైన రక్షణ పరికరాలలో 60 నుండి 70 శాతం వరకు రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల నుండే వచ్చేవి. నాడు రక్షణ ఎగుమతులు ఏడాదికి కనీసం 1,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేవి. ‘అర్జున్’ ట్యాంకు అభివృద్ధి దశాబ్దాల తరబడి సాగింది, ‘తేజస్’ యుద్ధ విమానం ప్రయోగాలు 2001 నుండి జరుగుతున్నా…
-

PM Modi: నెహ్రూ ‘ఇండియా’ టు మోదీ ‘భారత్’! దశాబ్దాల ప్రయాణంలో మారిన సామాన్యుడి జీవనచిత్రం | | ACTPnews
నాడు: వేచి చూడటమే జీవితం స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో భారతదేశంలో ప్రతి చిన్న వస్తువుకు తీవ్రమైన కొరత ఉండేది. ఆ రోజుల్లో సామాన్య పౌరుల దైనందిన జీవితం నిరంతర నిరీక్షణతోనే సాగింది. ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా, ఒక స్కూటర్ సొంతం చేసుకోవాలన్నా ఏళ్ల తరబడి వేచి చూసే వారి జాబితాలో (వెయిటింగ్ లిస్ట్) ఉండాల్సి వచ్చేది. విదేశీ ప్రయాణాలు చాలా అరుదుగా జరిగేవి. విదేశీ వస్తువుల లభ్యత పరిమితంగా ఉండేది. విమాన ప్రయాణం కేవలం…
-

చారిత్రాత్మక మైలురాయి..! జూన్ 10న నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews
1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సుమారు 34 కోట్ల జనాభాతో పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ దేశ నిర్మాణంలో అడుగులు వేస్తున్న ఒక చిన్న దేశం. కానీ నేటి భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా, అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలక పాత్రధారిగా అవతరించింది. ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఒక్కటే అయినప్పటికీ, నాడు నెహ్రూ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











