Tag: వరక.
-

Tourism: మోదీ పిలుపుతో దేశీయ టూరిజం బూమ్.. కాశ్మీర్ నుంచి అండమాన్ వరకు ఫుల్ బుకింగ్స్ | | ACTPnews
దీంతో దేశవ్యాప్తంగా విలాసవంతమైన స్టేకేషన్లు, వెల్నెస్ రిట్రీట్లు, వన్యప్రాణి రిసార్ట్లు, సాంస్కృతిక అనుభవాలకు సంబంధించిన టూరిజం బుకింగ్లు గణనీయంగా పెరిగినట్లు ఆతిథ్య రంగ సంస్థలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది తాత్కాలిక మార్పు కాకుండా భారతీయుల ప్రయాణ అలవాట్లలో చోటుచేసుకుంటున్న నిర్మాణాత్మక మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది. దేశీయ ఖర్చులతో స్థానిక ఆర్థిక వ్యవస్థలకు బలం.. మే నెల ప్రారంభంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలోనే పర్యటించడం ద్వారా స్థానిక…
-

Tirumala: తిరుమలకు వస్తే తిప్పలు తప్పవు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. అప్పటి వరకు కొండపైకి రావొద్దని ప్రకటన | | ACTPnews
Last Updated:May 21, 2026 10:14 AM IST Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు పూర్తవడం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. tirumala rush today Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు,…
-

‘మెలోడి’ మ్యాజిక్ నుండి చిప్స్ తయారీ వరకు.. ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో నిలిచిన 10 హైలైట్స్ ! | | ACTPnews
తాజా చర్చల ఫలితంగా సెమీకండక్టర్లు, లాజిస్టిక్స్, ఐటీ, మౌలిక సదుపాయాల రంగాలలో అనేక కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. కేవలం యూఏఈ దేశమే ఒంటరిగా రూ. 45,000 కోట్ల అదనపు పెట్టుబడులను ప్రకటించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను ఒక నమ్మకమైన ఉత్పాదక దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలపడంలో ఈ టూర్ ఎంతగానో విజయవంతమైంది. ఈ పర్యటనకు సంబంధించిన 10 ప్రధాన ముఖ్యాంశాలు ఇవే: 1. ఇంధన భద్రతకు యూఏఈ కొండంత అండ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











