Tag: సషల
-

IPL 2026: ఫేక్ వార్తలపై పంజాబ్ కింగ్స్ ఆగ్రహం.. సోషల్ మీడియాలో ప్రీతి జింటా హెచ్చరిక | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 13, 2026 12:36 PM IST వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఫామ్ లేమిని సాకుగా చూపిస్తూ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు, కల్పిత కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రీతి జింతా IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ధృవీకరించని పుకార్లపై ఆ జట్టు మేనేజ్మెంట్, సహ యజమాని ప్రీతి జింటా తీవ్రంగా…
-

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు | ACTPnews
తెలంగాణలో కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్మికులను 4 విభాగాలుగా విభజించిన ప్రభుత్వం.. అన్స్కిల్డ్ కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.16 వేలకు పెంచింది. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. స్కిల్డ్ కార్మికులకు రూ.17 వేల నుంచి రూ.18 వేలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబుకు జగన్ సూటి ప్రశ్న: తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ఎవరిది…
-

Hyderabad: సోషల్ మీడియా సెన్సేషన్ ‘కుర్చీ తాత’మృతి.. ‘గుంటూరు కారం’ పాటతో పాపులారిటీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 21, 2026 5:04 AM IST తన విలక్షణమైన మాటతీరుతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించి, ఆపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోనూ మెరిసిన ఆయన బుధవారం హైదరాబాద్లో కన్నుమూశారు. కుర్చీ తాత Hyderabad: ఒకే ఒక్క ఇంటర్వ్యూ.. యాదృచ్ఛికంగా నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క డైలాగ్.. రాత్రికి రాత్రే ఒక సామాన్యుడిని ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెలబ్రిటీని చేస్తుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచిన ‘కుర్చీ తాత’ అలియాస్ మహమ్మద్ కాలా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed












