Tag: ఆ
-

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 7:18 AM IST హైదరాబాద్ వాసులకు తీపికబురు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మరో పెద్ద ఫ్లైఓవర్. దీంతో ట్రాఫిక్ కష్టాలకు పూర్తిగా చెక్ పడనుంది. ప్రారంభానికి రెడీగా భారీ ప్లైఓవర్, ఇక ఆ రూట్లో ట్రాఫిక్ జామ్కు చెక్! ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వత చెక్.. నిమిషాల్లోనే గమ్యస్థానానికి సాఫీ ప్రయాణం.. భాగ్యనగర వాసుల దశాబ్దాల కల ఇక సాకారం! నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగా పండుగ లాంటి…
-

Vaibhav Suryavanshi: వైభవ్ బ్యాటింగ్ చేసే సమయంలో ఆ విషయం అస్సలు పట్టించుకోడు.. సక్సెస్ సీక్రెట్ బయట పెట్టిన జురెల్ | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 28, 2026 1:36 PM IST ఛాంపియన్ బౌలర్లను సైతం ఈ కుర్రాడు తన అద్భుతమైన హిట్టింగ్తో వణికించాడు. ఈ జాబితాలోకి తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా చేరాడు. PC :IPL Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ (RR) యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భయం లేని బ్యాటింగ్ శైలిపై అతని జట్టు సహచరుడు, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు…
-

Jayam Movie: ‘జయం’ సినిమా హీరోయిన్ సదా కాదంట.. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్ అయి బుల్లితెరను ఏలేస్తున్న ఆ యాంకర్ ఎవరంటే.. | | ACTPnews
టాలీవుడ్లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ, కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి చిత్రాల్లో ‘జయం’ ఒకటి. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. హీరోగా నితిన్, హీరోయిన్గా సదా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు, గోపీచంద్ విలన్ పాత్ర సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే…
-

అమెరికా ముందు పాకిస్తాన్ అసలు రంగు బయటపడిందా? ద్వంద్వ వైఖరితో చిక్కుల్లో ఆ దేశ ప్రధాని.. | | ACTPnews
Last Updated:May 27, 2026 10:12 AM IST పాకిస్తాన్, తన ప్రయోజనాలు సాధించుకుని మెల్లగా దూరమవుతోందని అమెరికాకు ఇప్పుడు అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సెనేటర్లు కూడా పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం కాదని, అది తానే ఒక పెద్ద సమస్యగా మారిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. News18 బురదలో రాయి వేసినా అది తిరిగి మనకే మురికి అంటుతుందని అంటారు. కానీ అమెరికా మాత్రం నేరుగా ఆ బురదలో కాలుపెట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ విషయంలో ఇప్పటివరకు అమెరికా…
-

రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 27, 2026 6:10 AM IST హైదరాబాద్లో నివసిస్తున్న వారికి తీపికబురు. ప్రభుత్వం రూ.7,360 కోట్లు కేటాయించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి. రూ. 7,360 కోట్లతో భాగ్యనగర వాసులకు బంపర్ ఆఫర్.. ఇకపై హైదరాబాద్లో ఆ కష్టాలకు శాశ్వతంగా చెక్! హైదరాబాద్ మహానగరంలో భవిష్యత్తులో గుక్కెడు నీటికి కటకట రాకూడదు.. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను వెంటనే మెరుగుపరచాలి అనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. విశ్వనగరంగా శరవేగంగా…
-

JanaSena Party Controversy: ఆ ZPTC నన్ను వాడుకొని మోసం చేశాడు.. జనసేన మరో నేతపై లైంగిక ఆరోపణ | ట్రెండింగ్ | ACTPnews
Last Updated:Apr 09, 2026 11:04 AM IST JanaSena Party Controversy: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హర్షవీణ అనే యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడని స్వయంగా బాధితురాలే మీడియా, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసి జనసేన పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. దీనికి తోడు కొద్ది రోజుల క్రితమే జనసేన నాయకుడు, అరవ శ్రీధర్ అనుచరులు కలిసి ఓ యువతిని ఆమె తరపు లాయర్ని…
-

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News) | ACTPnews
Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి…
-

Tamil Nadu: 2 వారాల్లో 25 హత్యలు.. ఆ విషయంలో విజయ్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:May 25, 2026 3:05 PM IST తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్పై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డాడు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందంటూ ఎద్దేవా చేశాడు. విజయ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సీఎం విజయ్, ఉదయనిధి స్టాలిన్ Tamil Nadu: తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలకు రక్షణ కరువైందని రాష్ట్ర ప్రతిపక్ష నేత, డీఎంకే (DMK) నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు.…
-

Suicide Case: నాటు తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య.. ఆ తర్వాత భార్య చేసిన పనికి అంతా షాక్.. | | ACTPnews
Last Updated:May 15, 2026 5:02 AM IST Suicide Case: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామంలో తిలిపితియా ఇంద్రజిత్ సింగ్ నాటు తుపాకీతో ఆత్మహత్య, భార్య చెరువులో దూకి ప్రాణాపాయం, పోలీసులు కేసు నమోదు చేశారు News18 ప్రశాంతంగా ఉండే ఆ ఊరులో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ పేలుడు శబ్దం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతె గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే…
-

Tirumala : శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ రైళ్లు రెగ్యులర్..! Tirupati new weekly express trains | | ACTPnews
Last Updated:May 06, 2026 5:39 PM IST దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి పండరీపురం, అకోలా వరకు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రకటించింది, ఉమ్మడి మహబూబ్ నగర్ భక్తులకు తిరుమల ప్రయాణం సులభం కానుంది News18 తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను రైల్వేశాఖ ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











