Tag: జలల
-

TS SSC Results 2026 | టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా ‘టాప్’.. 99.30 శాతంతో రికార్డు! | | ACTPnews
Last Updated: Apr 29, 2026, 18:27 IST తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన విజయాలపై విద్యాశాఖ మంత్రి కె. కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించడం గర్వకారణమని మంత్రి అన్నారు. “ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు…
-

Hyderabad: కంచే చేను మేస్తే.. కుమార్తెపై తండ్రి పైశాచికం.. ఐదేళ్ల జైలు శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 12, 2026 4:53 AM IST ఆ తండ్రికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. సమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: కన్నబిడ్డకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కామాంధుడిలా మారి, పదేళ్ల కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కన్నకూతురి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఆ తండ్రికి ఐదేళ్ల…
-

RDT Funds Restart: రాయలసీమలోని ఆ జిల్లా ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తృతం | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 24, 2026 1:39 PM IST RDT Funds Restart: సంవత్సరం తర్వాత ఎఫ్ సి ఆర్ ఏ నిధులను తిరిగి మళ్ళీ అమలు చేస్తూ కేంద్రం ప్రకటించిన వార్త తెలియగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. + Rural Development Trust services RDT Funds Restart: కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT) చేస్తున్న సేవలు వర్ణనాతీతం. అయితే గత…
-

Pawan Kalyan : ఒకరిని జైల్లో వేస్తే జనసేన ఎదుగుతుందా? | ACTPnews
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. “ఒకరిని జైల్లో వేస్తే జనసేన పార్టీ ఎదుగుతుందా?” అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎవరిని జైల్లో వేయాలో చెప్పాల్సిన అవసరం తనకు లేదని, తప్పు చేసిన వారిని శిక్షించడానికి దేశంలో జడ్జిలు, న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. తాను ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే…
-

Pay ₹500 to Live Like a Prisoner for a Day! | రూ.500 చెల్లిస్తే జైలులో ఒకరోజు! | ACTPnews
జైలు జీవితం అంటే ఎలా ఉంటుందో సామాన్యులకు తెలిపేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చంచల్గూడ సెంట్రల్ జైలు వేదికగా ‘ఫీల్ ది జైల్’ (Jail Anubhavam) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కేవలం రూ. 500 చెల్లిస్తే చాలు, 24 గంటల పాటు ఖైదీగా గడపవచ్చు. ఖైదీ దుస్తులు, జైలు ఆహారం, కఠిన నిబంధనలు అన్నీ అచ్చం ఖైదీల మాదిరిగానే ఉంటాయి. అయితే, మధ్యలోనే భయం వేసి…
-

Warangal Politics: కలిసిపోయిన ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు.. విభేదాలు మర్చిపోయి ఒకేచోట విందు, వాహ్ క్యా సీన్ హై | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews
Last Updated:May 20, 2026 2:55 PM IST Warangal Politics: ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉప్పు నిప్పుగా ఉండే సీనియర్ నేతలు ఆత్మీయంగా ఒకచోట చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్ లో స్పెషల్ గా కొంతమంది నేతలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. దీనికి మంత్రి కొండా సురేఖ కూడా అటెండ్ అయ్యారు. + News18 Warangal Politics: ఉమ్మడి వరంగల్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











