Tag: పరధన
-

Economic Advisory Council: ఆర్థిక సలహా మండలితో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక చర్చ! | | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:19 PM IST అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, దేశ ఆర్థిక రథాన్ని సురక్షితంగా నడిపించడానికి మరియు స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి తీసుకోవాల్సిన పలు నివారణ చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ ఆర్థిక సమీక్ష Economic Advisory Council: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక అస్థిరత, గందరగోళం నెలకొన్న తరుణంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా…
-

చదరంగంలో సరికొత్త చరిత్ర.. నార్వే చెస్ చాంపియన్గా ప్రజ్ఞానంద.. అభినందించిన ప్రధాని మోదీ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Jun 06, 2026 3:06 PM IST నార్వే చెస్ టోర్నమెంట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ టైటిల్ గెలుచుకున్న 20 ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం భారత చెస్ రికార్డుల్లో ఒక మైలురాయి అని కొనియాడారు. News18 భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అంతర్జాతీయ చదరంగ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తొలి భారతీయ ఆటగాడిగా ఆయన…
-

PM Modi: ‘కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. అందుకే సీఎం మార్పు’: ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:Jun 05, 2026 6:44 PM IST కర్ణాటకలో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి మార్పుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లే అక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. News18 కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అందుకే ముఖ్యమంత్రి మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ విమర్శించారు. శుక్రవారం గుజరాత్లోని సూరత్ నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించిన…
-

చారిత్రాత్మక మైలురాయి..! జూన్ 10న నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews
1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సుమారు 34 కోట్ల జనాభాతో పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ దేశ నిర్మాణంలో అడుగులు వేస్తున్న ఒక చిన్న దేశం. కానీ నేటి భారతదేశం 140 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా, అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కీలక పాత్రధారిగా అవతరించింది. ప్రధానమంత్రి పదవి బాధ్యతలు ఒక్కటే అయినప్పటికీ, నాడు నెహ్రూ…
-

PM Modi: త్వరలోనే ఒలింపిక్స్ వేదికపై యోగాసన క్రీడ.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా! | | ACTPnews
Last Updated:Jun 05, 2026 10:59 AM IST గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలి ప్రపంచ యోగాసన పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ క్రీడ ఒలింపిక్స్లో చోటు దక్కించుకుంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. News18 సాంప్రదాయక యోగా ప్రక్రియ ఇప్పుడు పోటీ క్రీడగా రూపాంతరం చెందడం ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో యోగాసన క్రీడ ఒలింపిక్స్ వంటి…
-

Delhi Malviya Nagar Restaurant Fire: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 21 మంది మృతి, ఎక్కువ మంది విదేశీయులు. ప్రధాని మోదీ పరిహారం ప్రకటన | | ACTPnews
Last Updated:Jun 03, 2026 1:38 PM IST Delhi Malviya Nagar Restaurant Fire: ఉదయం సుమారు 9 గంటలకు రెస్టారెంట్ బేస్మెంట్లో మంటలు చెలరేగాయనీ, త్వరగా ఎగువ అంతస్తులకు వ్యాపించాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. ప్రతీకాత్మక చిత్రం ఢిల్లీలోని మాల్వీయా నగర్లోని హౌజ్ రాని ప్రాంతంలో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ బేస్మెంట్లో దరిగిన భారీ అగ్ని ప్రమాద దుర్ఘటనలో 21 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ…
-

PM Modi: ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి తెలంగాణ ప్రతీక : ప్రధాని మోదీ | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 02, 2026 11:06 AM IST తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రధాని మోదీ PM Modi: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని సాకారం చేయడంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి…
-

PM Modi: ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత భేటీ.. చైనాకు అడ్డుకట్టే వేయడమే లక్ష్యంగా భారత్ వ్యూహాత్మక అడుగులు! | | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:38 PM IST ఆగ్నేయాసియాలో చైనా యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని అడ్డుకుంటూ, భారత్-మయన్మార్ మధ్య దౌత్య సంబంధాలను పునర్నిర్మించడంలో ఈ భేటీ అత్యంత కీలకమైనదిగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. భారత ప్రధాని మోదీతో మయన్మార్ దేశాధినేత PM Modi: భారత పర్యటనలో ఉన్న మయన్మార్ సైనిక పాలనా విభాగం (జుంటా) అధినేత, ఆ దేశ అధ్యక్షుడు ‘మిన్ ఆంగ్ హ్లైంగ్’ సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
-

PM Modi: నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ.. మంత్రులందరూ ఢిల్లీలోనే ఉండాలని ప్రధాని మోదీ ఆదేశం ! | | ACTPnews
Last Updated:May 21, 2026 6:44 AM IST ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి అత్యవసరంగా భేటీ కానుంది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలు, పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చించే అవకాశం ఉండటంతో మంత్రులందరూ ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. News18 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రిమండలి నేడు అత్యవసర సమావేశం కానుంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని ఈ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’…
-

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews
Last Updated:May 21, 2026 7:04 AM IST ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాయ్బరేలీలో ఆయన మాట్లాడిన మాటలు అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. News18 ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘గద్దార్’ (ద్రోహి) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. రాయ్బరేలీలో నిర్వహించిన ఓ సభలో రాహుల్…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











