Tag: మయచ
-

IPL 2026: ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. విరాట్ కోహ్లీ మ్యాచ్ టికెట్ రూ.80 వేలు ! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 17, 2026 10:32 PM IST ఐపీఎల్ 2026 కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న భారీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ దందా వెనుక ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. News18 ఐపీఎల్ 2026 సీజన్లో అభిమానుల ఆదరణను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు భారీ దందాకు తెరలేపారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ల…
-

Rohit Sharma ESA Initiative: వాంఖడే స్టేడియంలో ప్రత్యేక వేడుక.. వేలాది చిన్నారులతో పండగలా IPL మ్యాచ్ | క్రీడా వార్తలు | ACTPnews
ఈ వినూత్న కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశం క్రికెట్ ఆడటం మాత్రమే కాదు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వేలాది మంది పేద, వెనుకబడిన చిన్నారుల జీవితాల్లో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలను నింపడం. రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో, నీతా అంబానీ ఆలోచనల నుండి పురుడుపోసుకున్న ఈ సామాజిక కార్యక్రమం ప్రాముఖ్యత, దాని వెనుక ఉన్న ఆశయాల గురించి ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన భావోద్వేగ…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











