Tag: మళల
-

OTT Thriller: దడ పుట్టించిన తెలుగు క్రైమ్ సినిమా.. ఒక్కో సీన్ రక్తి కట్టించింది.. ఈ రేంజ్ సినిమా మళ్లీ రాదు! | | ACTPnews
థియేటర్లు ఉలిక్కిపడ్డ రవిబాబు ల్యాబ్ సీన్స్! సినిమాకు అసలైన అల్టిమేట్ హైలైట్, బ్యాండ్ బాజా రేంజ్ విలనిజం ఏంటంటే.. రవిబాబు పోషించిన సైకో కిల్లర్ ‘గులాబీ ఫూల్’ క్యారెక్టర్. ఆయన ఆ కటౌట్తో స్క్రీన్ మీదకు వస్తుంటేనే ధడ పుడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ ఆయన తన పర్సనల్ ల్యాబ్లో చేసే ప్రయోగాలు, ఆ వికృతమైన నవ్వు, భూమికను ట్రాప్ చేసే సీన్స్ థియేటర్లలో జనాలతో కేకలు పెట్టించాయి. ఒక పాత ఫ్లాష్బ్యాక్ రివెంజ్…
-

Telugu Serials: ఒక్క క్లిక్తో 6 సీరియల్స్.. భాగ్యంకు మొగుడుతో తన్నులు… పొదరిల్లులో చక్రికి స్పాట్, మళ్లీ అవనికి కష్టాలు! | | ACTPnews
intinti ramayanam Serial: ‘ఇంటింటి రామాయణం’ మే 30 ఎపిసోడ్లో, కమల్, శ్రీకర్ కొబ్బరి బొండంలో వోడ్కా కలుపుకోగా, అది తెలియక భానుమతి, పల్లవి తాగేసి ఇల్లంతా డాన్స్లతో రచ్చ రచ్చ చేస్తారు. మరోవైపు, శ్రియను ఆస్తి ఆశతో, రాజేశ్వరిని భరత్-పల్లవిల పుట్టుక రహస్యం బయటపెడతాననే భయంతో లొంగదీసుకుని ఇంటికి రప్పించానని అవని చెప్పడంతో అక్షయ్ షాక్ అవుతాడు. చివరగా, ఆరాధ్య బర్త్డే డ్రస్సును పాడుచేసింది పల్లవేనని కనిపెట్టిన అవని, ఆ నిజం బయటపెడితే కమల్ తరిమికొడతాడని…
-

Top10 News: సిద్ధరామయ్య రాజీనామా.. మళ్లీ ఇరాన్ వార్.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ సెక్రెటరీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు సిద్ధరామయ్యే ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు. 2. ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణ ముగిసింది. బషీర్బాగ్ కార్యాలయంలో అధికారులు ఆయన్ను ఏడున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి…
-

Japan Bans Indian Mangoes: భారతీయ మామిడి పండ్లపై జపాన్ నిషేధం.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఎందుకిలా..? | బిజినెస్ | ACTPnews
జపాన్ ఈ నిషేధాన్ని ఎందుకు విధించింది? ప్రతి సంవత్సరం భారతదేశంలో మామిడి సీజన్ ప్రారంభం కావడానికి ముందు జపాన్ తన క్వారంటైన్ బృందాన్ని భారతదేశానికి పంపుతుంది. జపాన్కు రవాణా చేయడానికి మామిడి పండ్లను సిద్ధం చేసే వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) ప్రక్రియను ఈ అధికారులు తనిఖీ చేస్తారు. ఈ ప్రక్రియలో పండ్ల ఈగలు, ఇతర కీటకాలను తొలగించడానికి మామిడి పండ్లను వేడి, తేమతో కూడిన గాలికి గురిచేస్తారు. జపాన్కు మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ఈ…
-

Pinarayi Vijayan: కేరళం మాజీ సీఎం విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. సీఎంఆర్ఎల్ కేసు మళ్లీ హాట్ టాపిక్ | | ACTPnews
న్యూస్ 18 ఇంగ్లీష్ కథనం ప్రకారం… విజయన్ ఇటీవల నివాసం మార్చిన తిరువనంతపురంలోని అతని అద్దె నివాసంలో కూడా కేంద్ర ఏజెన్సీ తనిఖీలు నిర్వహించింది. వీణా తైక్కండియిల్ కూడా అక్కడే నివాసముంటున్నట్లు అర్థమవుతుంది. వీణా యాజమాన్యంలోని ఐటీ సంస్థ అయిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కు సంబంధించిన దర్యాప్తుతో ఈ సోదాలకు సంబంధం ఉంది. సీఎంఆర్ఎల్పై ఈడీ దర్యాప్తును రద్దు చేయడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరగడం, ఆ కంపెనీకి, దాని అధికారులకు…
-

US Iran Conflict: పశ్చిమ ఆసియాలో మళ్లీ హై టెన్షన్.. హోర్ముజ్ జలసంధిలో అమెరికా బాంబుల వర్షం.. | | ACTPnews
Last Updated:May 26, 2026 6:39 AM IST అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం, ఈ చర్యలు పూర్తిగా “ఆత్మరక్షణ” కోసమే చేపట్టినవని అధికారులు చెబుతున్నారు. హోర్ముజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు, సైనిక బలగాలకు ముప్పు ఏర్పడిందని భావించిన నేపథ్యంలో కొన్ని ఇరానీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించారు. Smoke rises following an Israeli airstrike on the southern Lebanese village of Sultaniyeh on May…
-

Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ ‘సీఎం మార్పు’ సెగ.. సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు! | | ACTPnews
Last Updated:May 25, 2026 2:51 PM IST కాంగ్రెస్ అధిష్టానం నుంచి కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పిలుపు వచ్చింది. ఉటాహుటిన ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఈ విషయాన్ని సిద్దరామయ్య స్వయంగా తెలిపారు. ఈ పిలుపు వెనుక సీఎం మార్పు కారణమా అంటూ కర్ణాటక రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. పూర్తి వివరాలు కథనంలో. శివకుమార్, సిద్దరామయ్య Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మరోసారి సీఎం మార్పు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్…
-

PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:May 23, 2026 2:51 PM IST ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్గార్ మేళా వేదికగా కొనియాడారు. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు యువతకు మరిన్ని అవకాశాలు ఇస్తాయన్నారు. News18 భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధిపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన వర్చువల్గా…
-

Pakistan Cricket: బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి.. పాక్ జట్టు ప్రక్షాళన మొదలు.. మళ్లీ అతడికే జట్టు పగ్గాలు! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:May 14, 2026 12:47 PM IST ఒక పాకిస్థాన్ కెప్టెన్కు ఇది అత్యంత చెత్త రికార్డుగా నిలిచింది. బ్యాటర్గా కూడా మసూద్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ విఫలమవడంతో (మొదటి ఇన్నింగ్స్లో 9, రెండో ఇన్నింగ్స్లో 2 పరుగులు), అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. PC : X.com Pakistan Cricket: పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టులో పెను మార్పులు చోటుచేసుకోనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో, ప్రస్తుత కెప్టెన్…
-

Ebola Virus: ప్రాణాంతక ఎబోలా మళ్లీ విజృంభణ.. దేశవ్యాప్తంగా హై అలర్ట్ | | ACTPnews
Last Updated:May 21, 2026 3:04 PM IST ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. News18 ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక ఎబోలా (Ebola) వైరస్ కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంతర్జాతీయ సమాజాన్ని అప్రమత్తం చేసింది.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











