Tag: సవల
-

N Ramchander Rao : రేవంత్కు ఎన్. రాంచందర్ రావు సవాల్! | ACTPnews
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఏమిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి తేదీ, సమయం ఖరారు చేస్తే సచివాలయం గేటు వద్దకైనా వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేంద్ర మంత్రులను “సరిహద్దులు దాటనివ్వను”…
-

తిరుమల శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 12, 2026 8:28 AM IST శ్రీవారి పాదాల చెంత అంబానీ ఫ్యామిలీ.. వెంకన్నను దర్శించుకున్న అనంత్, రాధిక, ముఖేష్ అంబానీ. + శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం.. తిరుమలలో సందడి! దేశంలోనే అగ్రగామి పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. శుక్రవారం ఉదయం ఆయన తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధిక మర్చంట్తో కలిసి తిరుమలగిరులపై కొలువైన శ్రీవేంకటేశ్వర…
-

KVP vs Pawan Kalyan: ‘లై డిటెక్టర్’ పరీక్షకు సిద్ధమా? పవన్ కళ్యాణ్కు కేవీపీ బహిరంగ సవాల్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 04, 2026 5:24 PM IST దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసినవి పూర్తిగా “సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణలు” అని కేవీపీ కొట్టిపారేశారు. దివంగత సీఎం వైఎస్సార్తో కేవీపీ, పవన్ కళ్యాణ్ KVP vs Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు.…
-

తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:07 AM IST తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం కావాలని అయ్యన్న, పేదల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని నారాయణస్వామి ప్రార్థించారు. + తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు నిత్యం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. సామాన్యుల నుంచి…
-

Tirumala Tirupati: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు.. | | ACTPnews
Last Updated:Apr 12, 2026 11:56 AM IST తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది, విఐపీలు దర్శనం, బీజేపీ నేత మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, దేవాలయాల రక్షణకు కఠిన చర్యలు కోరారు, హుండీ ఆదాయం 3.43 కోట్లు + శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..! తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కలియుగ వైకుంఠంగా భాసించే వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఆదివారం…
-

TTD Services: శ్రీవారి భక్తులకు వడదెబ్బ తగలకుండా టీటీడీ కవచం.. మొబైల్ వాటర్ డ్రమ్స్తో టీటీడీ సేవలు! | | ACTPnews
Last Updated:Apr 12, 2026 1:50 PM IST తిరుమలలో ఎండ తీవ్రత మధ్య టీటీడీ మొబైల్ వాటర్ సర్వీస్ తో భక్తులకు తాగునీరు, కూల్ పెయింటింగ్, ఫ్యాన్లు, ఫాగర్స్, NABL ల్యాబ్ ద్వారా నీరు ఆహార నాణ్యత భద్రత. + ఎండలోనూ భక్తులకు చల్లని సేవ మొబైల్ వాటర్ డ్రమ్స్ ద్వారా తాగునీరు..! తిరుమల పుణ్యక్షేత్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపట్టిన చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయి. వేసవి…
-

DK Shiva Kumar: డీకే శివకుమార్కి సిద్ధరామయ్యే పెద్ద సవాలు.. పూలగుత్తితో బయటపడిన నిజం! | ACTPnews
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది. డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన జూన్ 3న రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వయంగా సిద్దరామయ్య ఆయన పేరును ప్రతిపాదించగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి. పరమేశ్వర దానిని బలపరిచారు. దీంతో, రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య సూత్రం ఫలించింది. ఇటీవల విడుదలైన ఈ ఇద్దరు నాయకుల ఫొటోలు.. రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈ ఛాయాచిత్రాలలోని వారి హావభావాలను…
-

Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. | | ACTPnews
Last Updated:Apr 17, 2026 8:14 AM IST ఏప్రిల్ 25 నుంచి 27 వరకు తిరుమల నారాయణగిరిలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, ఈ రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవలు రద్దు, భక్తులు ప్రణాళికలు సర్దుబాటు చేయాలి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు..! తిరుమలలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని రెట్టింపు చేసే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వైభవంగా…
-

RDT Funds Restart: రాయలసీమలోని ఆ జిల్లా ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తృతం | అనంతపురం వార్తలు (Anantapuram News) | ACTPnews
Last Updated:Mar 24, 2026 1:39 PM IST RDT Funds Restart: సంవత్సరం తర్వాత ఎఫ్ సి ఆర్ ఏ నిధులను తిరిగి మళ్ళీ అమలు చేస్తూ కేంద్రం ప్రకటించిన వార్త తెలియగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. + Rural Development Trust services RDT Funds Restart: కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT) చేస్తున్న సేవలు వర్ణనాతీతం. అయితే గత…
-

Siddaramaiah Resigns: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా.. కర్ణాటకలో కాంగ్రెస్కి పెద్ద సవాలే! | | ACTPnews
Last Updated:May 28, 2026 3:14 PM IST Siddaramaiah Resigns: సిద్ధరామయ్య రాజీనామా జస్ట్ రాజీనామా కాదు.. అది కర్ణాటక రాజకీయాలపై అనుకూల, వ్యతిరేక ప్రభావాల్ని చూపించగలదు. ఓటర్లు ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కీలక అంశం. సిద్ధరామయ్య రాజీనామా (Image credit – PTI) కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రెటరీకి సమర్పించారు.…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











