Tag: india news
-

తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:07 AM IST తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం కావాలని అయ్యన్న, పేదల జీవితాల్లో విద్యా వెలుగులు నింపాలని నారాయణస్వామి ప్రార్థించారు. + తిరుమల శ్రీవారి సేవలో ఇద్దరు రాజకీయ ప్రముఖులు.. కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు నిత్యం భక్తుల గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. సామాన్యుల నుంచి…
-

టీటీడీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.50 కే శ్రీవారి సన్నిధిలో అడ్మిషన్, గోల్డెన్ ఛాన్స్ వదులుకోకండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:39 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల విద్యార్థులు జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. News18 సంగీతం, నాట్యం దైవదత్తమైన కళలు. సప్తగిరీశుని సన్నిధిలో ఆ కళలను అభ్యసించడం, ప్రాచీన సంప్రదాయాలను నేర్చుకోవడం ఎంతో అదృష్టం. కళాకారులుగా ఎదగాలని, ప్రపంచ వేదికలపై తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని…
-

Talliki Vandanam Success | గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ..10,091 కోట్లు | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ‘తల్లికి వందనం’ పథకం నిధులను విడుదల చేశారు. మొత్తం 67 లక్షల మందికి పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 10,091 కోట్లు జమ అయ్యాయి. గతంలో కంటే మెరుగ్గా, ప్రతి బిడ్డకు రూ. 10,500 చొప్పున అందిస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. తల్లులు ఈ నిధులను తమ పిల్లల విద్యా అవసరాలకే వినియోగించాలని సీఎం కోరారు.…
-

Tirumala: రాత్రి తిరుమల మాడ వీధుల్లో అద్భుతం..! ఈ దృశ్యాలు చూస్తే జన్మ తరించినట్లే | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 11:52 AM IST పౌర్ణమి వెన్నెల్లో తిరుమల శ్రీవారి గరుడసేవ అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామిని గరుడ వాహనంపై దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. News18 నింగిలో నిండు చందమామ ప్రశాంతమైన వెన్నెలను విరజిమ్ముతుంటే, ఆ శ్వేత కాంతిలో కలియుగ వైకుంఠం సప్తగిరి కమనీయంగా మెరిసిపోయింది. భక్తజనుల గోవింద నామస్మరణతో పవిత్రమైన తిరుమల గిరులు నలుదిక్కులా మారుమోగాయి. ప్రతినెలా వచ్చే పౌర్ణమి పర్వదినం కోసం ఎంతో…
-

అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 12:31 PM IST శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారి కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక అద్భుతమైన స్మార్ట్ వీల్చైర్ను రూపొందించారు. కేవలం తల, కళ్ల కదలికలతోనే ఈ కుర్చీని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. అద్భుతం.. మీ కళ్లను మీరే నమ్మలేరు, కనుసైగలతోనే నడిచే మ్యాజిక్ వీల్ చైర్! చేతులు కదపాల్సిన అవసరం లేదు.. ఎవరి సహాయం అసలే అక్కర్లేదు! కేవలం కళ్ల కదలికలు, తల ఊపుతూ కనుసైగలతోనే చక్రాల కుర్చీని…
-

Hyderabad: హైదరాబాద్లో అరుదైన ఖగోళ వింత.. నేడు ‘నీడ’ మాయం! సమయం ఎప్పుడంటే? | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 09, 2026 5:51 AM IST అటువంటి ఒక అరుదైన, ఆసక్తికరమైన ఖగోళ ఘటనకు నేడు మన భాగ్యనగరం వేదిక కానుంది. సాధారణంగా ఎండలో నడుస్తున్నప్పుడు మన నీడ మనల్ని వెన్నంటే ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: వెలుతురు ఉంటే నీడ ఉంటుంది. చీకటిలోనే నీడ ఉండదు. అయితే ఈరోజు హైదరాబాద్ అరుదైన ఖగోళ వింతకు వేదిక కానుంది. నేడు (శనివారం) కాసేపు నీడ మాయం కానుంది. ప్రకృతి ప్రసాదించే అద్భుతాలలో ఖగోళ వింతలు…
-

ట్రాఫిక్ సిబ్బంది వ్యక్తిగత ఫోన్లో వాహనదారుల ఫోటోలు తీయొచ్చా? వీడియో వైరల్! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 6:04 AM IST ట్రాఫిక్ సిబ్బంది రోడ్లపై వెళ్తున్న వాహనదారుల ఫోటోలను వారి పర్సనల్ ఫోన్లలో తీయొచ్చా? వైరల్ అవుతున్న వీడియో మీరూ చేసేయండి. News18 హైదరాబాద్ మహానగర రోడ్లపై ప్రయాణించడం అంటేనే ఒక పెద్ద సాహసం. ట్రాఫిక్ రద్దీకి తోడు, అడుగడుగునా చెట్ల చాటున నిలబడి మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసే ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు నిత్యం కనిపిస్తూనే ఉంటారు. కానీ, రోజువారీ జరిగే ఈ తంతును ఓ సామాన్యుడు…
-

Tirupati Direct Train: నెరవేరిన 75 ఏళ్ల కల… ఏపీలో అక్కడి నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్… రైలు ఆగే స్టాప్స్ ఇవే | | ACTPnews
ఇక ఈ ట్రైన్ టైమింగ్స్ చూస్తే రైలు నెంబర్ 17440 శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు ఏప్రిల్ 13 నుంచి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరుతుంది. ఈ రైలు చీపురుపల్లెకు 15:25, విజయనగరానికి 15:55, కొత్తవలసకు 16:30, పెందుర్తికి 16:40, దువ్వాడకు 17:58, అనకాపల్లికి 18:18, ఎలమంచిలికి 18:33, సామర్లకోటకు 20:08, రాజమండ్రికి 21:08, ఏలూరుకు 22:18, విజయవాడకు 00:20, తెనాలికి 01:08,…
-

హైదరాబాద్లో ఉంటున్న మహిళలకు అదిరే తీపికబురు.. జూన్ 6 నుంచి ప్రారంభం.. | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 6:49 AM IST హైదారబాద్లో ఉంటున్న మహిళలకు తీపికబురు. ఈ అవకాశం వినియోగించుకోండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. హైదరాబాద్లో ఉంటున్న మహిళలకు అదిరే తీపికబురు.. జూన్ 6 నుంచి ప్రారంభం.. పవిత్ర ఖురాన్ను కేవలం పఠించడం వేరు, ఆ దివ్య గ్రంథంలోని అంతరార్థాన్ని మాతృభాషలో అర్థం చేసుకున్నంత సులభంగా నేరుగా అరబిక్లోనే గ్రహించడం వేరు. ఇస్లామిక్ పవిత్ర గ్రంథం అసలు సందేశాన్ని, దానిలోని అంతులేని మాధుర్యాన్ని ఎలాంటి అనువాదాల అవసరం లేకుండా…
-

Vellampalli : పరకామణి దొంగతనంపై వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు | ACTPnews
తిరుమల పరకామణిలో జరుగుతున్న అక్రమాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంలో శ్రీవారి ఆలయ పవిత్రత దెబ్బతింటోందని, దొంగలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రూ. 87 లక్షల దోపిడీ జరిగితే దాన్ని రూ. 6 లక్షలుగా చిత్రీకరించి నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ విషయంలో రాజకీయాలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు పరకామణిలో జరుగుతున్న వాస్తవ దొంగతనాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











