Tag: india news

  • Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    Harish Rao : నేను తప్పు చెబితే ఉరి తీయండి! రాఘవ కన్స్ట్రక్షన్స్పై హరీష్ రావు ఫైర్! | ACTPnews

    తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ చర్చ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. రాజేంద్రనగర్ పరిధిలోని మానస హిల్స్ వద్ద రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమంగా మైనింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. “నేను చెప్పే విషయాల్లో ఒక్కటి అబద్ధమని తేలినా నన్ను ఉరి తీయండి.. ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయండి. కానీ నేను చెప్పేవి నిజాలైతే ఆ సంస్థపై, ఆ మంత్రిపై ఏం చర్యలు తీసుకుంటారు?” అని ప్రశ్నించారు.…

    Continue Reading

  • Telangana Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Telangana Assembly: అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ సస్పెన్షన్.. కౌశిక్ రెడ్డికి భారీ షాక్ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:Mar 29, 2026 3:28 PM IST Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. స్పీకర్ బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. brs Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్…

    Continue Reading

  • మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు | ACTPnews

    మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 28, 2026 5:27 AM IST హైదరాబాద్‌లో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. పలు రూట్లను మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త! పండుగ పూట ట్రాఫిక్ కష్టాలు వద్దు.. ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు సాగించండి. బక్రీద్ ప్రార్థనల వేళ భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. వాహనదారులు…

    Continue Reading

  • హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 28, 2026 5:55 AM IST తాగునీటితో దుకాణాన్ని కడుగుతున్న వ్యక్తిని అడ్డంగా పట్టుకున్న వాటర్ బోర్డు అధికారి. ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ప్రజలను హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! నీరు అమృతం.. దాన్ని వృథా చేస్తే భవిష్యత్తు అంధకారం. గుక్కెడు నీటి కోసం ఒకవైపు జనం అల్లాడుతుంటే.. మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే భారీ…

    Continue Reading

  • TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews

    TalasaniSrinivasYadav | ముఖ్యమంత్రి వ్యాఖ్యలనూ ఎథిక్స్ కమిటీకి పంపండి! | ACTPnews

    అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మమ్మల్ని తొక్కుతామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఎందుకు ఎథిక్స్ కమిటీకి పంపరు?” అని ఆయన ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి పంపిన ప్రభుత్వం, అదే నిబంధనను ముఖ్యమంత్రికి ఎందుకు వర్తింపజేయదని నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై హౌస్ కమిటీ వేయాలని తాము డిమాండ్ చేస్తే, దాన్ని…

    Continue Reading

  • Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews

    Feroz Khan and Osman Al Hajri : మేం ఒక్కటే….మళ్లీ కలిసిపోయాం..! | ACTPnews

    హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన గాంధీభవన్ ఘర్షణపై నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. గాంధీభవన్లో జరిగిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీతో జరిగిన తోపులాట, కుర్చీల గొడవపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆ గొడవను చాలా చిన్న విషయంగా కొట్టిపారేసిన ఫిరోజ్ ఖాన్.. “ఉస్మాన్ నాకు అన్న లాంటివాడు, మా మధ్య ఉన్నది ఫ్యామిలీ బంధం” అని వ్యాఖ్యానించారు. కేవలం కూర్చునే కుర్చీ…

    Continue Reading

  • Electric Buses: ఏపీకి కేంద్రం భారీ కానుక.. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News) | ACTPnews

    Electric Buses: ఏపీకి కేంద్రం భారీ కానుక.. రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News) | ACTPnews

    Last Updated:Apr 27, 2026 8:58 AM IST కేంద్రం పర్యావరణహిత రవాణా కోసం ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది, CESL ప్రకారం తిరుపతికి 300, విశాఖకు 150, మిగతావి ఇతర నగరాలకు, కాలుష్యం తగ్గించడమే లక్ష్యం News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రానికి భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. దేశవ్యాప్తంగా…

    Continue Reading

  • NTR Statue: దివంగత మాజీ సీఎం NTR విషయంలో కేసీఆర్ చేసిన తప్పేంటి..? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒప్పు ఏంటీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    NTR Statue: దివంగత మాజీ సీఎం NTR విషయంలో కేసీఆర్ చేసిన తప్పేంటి..? రేవంత్ రెడ్డి చేస్తున్న ఒప్పు ఏంటీ | తెలంగాణ వార్తలు | ACTPnews

    Last Updated:May 28, 2026 4:11 PM IST NTR Statue: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్ వ్యవహార తీరు సరైనది కాదని మేధావులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకే కాదు తెలుగుజాతికి, యావత్ తెలుగువాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. NTR Statue Telangana Politics: దివంగత మాజీ సీఎం, మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా…

    Continue Reading

  • Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

    Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.…

    Continue Reading

  • MLA Mandula Samuel | హైదరాబాద్ మీ అయ్య జాగీరా? బాబు, పవన్లకు ఎమ్మెల్యే సామెల్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    MLA Mandula Samuel | హైదరాబాద్ మీ అయ్య జాగీరా? బాబు, పవన్లకు ఎమ్మెల్యే సామెల్ స్ట్రాంగ్ వార్నింగ్ | ACTPnews

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కూటమి నాయకులపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ అత్యంత సంచలన, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ రావడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. “హైదరాబాద్ మీ అయ్య జాగీరా?” అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే హైదరాబాద్ వదిలి అమరావతికో, కుప్పానికో వెళ్లి మీ రాజకీయాలు చూసుకోవాలని.. తెలంగాణను ఆగం…

    Continue Reading

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports