Tag: india news
-

Hyderabad News: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. వీడియో వైరల్.. పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:May 26, 2026 1:30 PM IST నెట్టింట ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోండి. Hyderabad News: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. వీడియో వైరల్.. పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు! సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం పిచ్చి వేషాలు వేస్తే కటకటాలు లెక్కబెట్టాల్సిందే.. ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టి రోడ్లపై స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు…
-

YS Jagan Sensational Comments on Party Workers | సీట్లు పెరుగుతాయ్.. మీకే టికెట్లు ఇస్తా..! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం…
-

YS Jagan Sensational Comments on Party Workers | కష్టపడిన ప్రతి కార్యకర్తలకు న్యాయం చేస్తా.. | ACTPnews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరగనున్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని, వారి నుంచే భవిష్యత్తు నాయకత్వం పుట్టుకొస్తుందని ఆయన శ్రేణులకు భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ హక్కుగా రాబోతుందని, కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం…
-

CM Revanth Reddy : అక్రమ మైనింగ్పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..కంపెనీలపై సిబిసిఐడి పంజా | ACTPnews
తెలంగాణ శాసనసభలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ అక్రమాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, పలువురు బీఆర్ఎస్ నేతల కంపెనీలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు నేతృత్వంలో సిరిసిల్ల, నేరెళ్ల ప్రాంతాల్లో ఇసుక మాఫియా సాగిందని ఆరోపించారు. వీటితో పాటు గంగుల కమలాకర్ గ్రానైట్ మైనింగ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కంపెనీల…
-

MLA Bendalam Ashok : బ్లడీ బాస్టర్డ్.. నువ్వెవడ్రాగిరిజనులపై ఎమ్మెల్యే బూతుల పురాణం! | ACTPnews
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పట్ల అత్యంత గర్వంగా, అసభ్యకరంగా ప్రవర్తించారు. అసెంబ్లీలో తమ సమస్యల గురించి మాట్లాడాలని కోరినందుకు గిరిజన సంఘం నేతలను ఉద్దేశించి “బ్లడీ బాస్టర్డ్.. నువ్వు ఎవర్రా నన్ను అడగడానికి?” అంటూ బూతులు అందుకున్నారు. “బుర్ర ఉండే మాట్లాడుతున్నారా.. బుర్ర దె*గి మాట్లాడుతున్నారా?” అని అవమానిస్తూ, తన నియోజకవర్గంలో ఏం చేయాలో తనకు తెలుసని, ‘హాఫ్ నాలెడ్జ్’ వ్యక్తులు తన దగ్గరకు రావద్దని ఆయన రెచ్చిపోయి మాట్లాడారు. ప్రజా…
-

Nandamuri Family at NTR Ghat: ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన నందమూరి ఫ్యామిలీ | ACTPnews
తెలుగుజాతి గర్వించదగ్గ మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్కు చేరుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. తాతగారి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఎన్టీఆర్ కుమార్తెలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, అలాగే బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఘాట్ను సందర్శించి తమ పితృదేవుడికి ఘన నివాళులు…
-

హైదరాబాద్ టు నేపాల్ టూర్… ఉచితంగా వీసా… పశుపతినాథ్ ఆలయ దర్శనం | IRCTC Tourism announced Nepal tour from Hyderabad covers Pashupathinath Temple | | ACTPnews
నేపాల్కు వెళ్లే భారతీయ పౌరులకు, అక్కడికి చేరుకునే తేదీ నుండి 6 నెలల కంటే ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ పాస్పోర్ట్ లేదా ఒరిజినల్ ఓటర్ ID తప్పనిసరి. భారతీయ పాస్పోర్ట్ కలిగిన వారికి ప్రస్తుతం ‘వీసా ఆన్ అరైవల్’ ఉచితంగా లభిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి ట్రిపుల్ షేరింగ్కు రూ.58,300, డబుల్ షేరింగ్కు రూ.62,900, సింగిల్ షేరింగ్కు రూ.75,600 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో వసతి,…
-

CM Chandrababu : సమాజానికి ఆ 'గొడ్డలి పార్టీ' చాలా హానికరం! | ACTPnews
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమాజానికి ఆ “గొడ్డలి పార్టీ” (వైసీపీ) అత్యంత హానికరమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, గొడ్డలి పోటు రాజకీయాలు, వినాశకర పాలనపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రజలకు రక్షణ కల్పించడానికే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.…
-

CM Chandrababu Naidu : రికార్డ్స్ బద్దలకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం! | ACTPnews
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్లో సరికొత్త జోష్ నింపేలా ప్రసంగించారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బద్దలకొట్టాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీకి మరియు దాని అండగా ఉన్న కార్యకర్తలకే సాధ్యమని ఆయన ఘనంగా ప్రకటించారు. కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జరిగిన ఈ సభలో.. రాష్ట్రాన్ని మళ్లీ నెంబర్ వన్గా నిలిపేందుకు, సంక్షేమం మరియు అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు తమ ప్రభుత్వం…
-

Heated War of Words Over Pawan Kalyan | మా పవన్నే తిడతావా?సామెల్…నీకు కొవ్వెక్కిందా? | ACTPnews
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ వర్సెస్ జనసేన ఫైర్బ్రాండ్ లీడర్ రాయపాటి అరుణ మధ్య పొలిటికల్ వార్ పీక్స్కు చేరింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అరెస్ట్ వివాదం నేపథ్యంలో.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సిగ్గు ఉంటే హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి” అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలపై రాయపాటి అరుణ అత్యంత తీవ్రంగా స్పందించారు. “మా పవన్నే తిడతావా? సామెల్ నీకు కొవ్వెక్కిందా?” అంటూ నిప్పులు చెరిగారు. అబద్ధపు మాటలను, తప్పుడు ప్రచారాలను…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











