Tag: Modi
-

PM Modi: కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు | | ACTPnews
Last Updated:May 22, 2026 8:16 AM IST ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు కేంద్ర మంత్రిమండలి సుదీర్ఘంగా సమావేశమైంది. ఫైళ్ల కదలికను వేగవంతం చేస్తూ, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు. credit: x ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన…
-

PM Modi | ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వే ప్రారంభం.. | ACTPnews
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించి, ఉత్తరాది రాష్ట్రాలకు గొప్ప కానుకను అందించారు. 210 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి రావడంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కు ప్రయాణ సమయం 6 గంటల నుండి కేవలం 2.5 గంటలకు తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రత్యేకత ఆసియాలోనే పొడవైన 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ వన్యప్రాణి కారిడార్. ఇది రాజాజీ టైగర్ నేషనల్ పార్క్ వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మించబడింది. ప్రారంభోత్సవం అనంతరం…
-

Rahul Gandhi Slams Modi Over Delimitation Issue | మోదీపై రాహుల్ గాంధీ ఫైర్! | ACTPnews
మహిళా రిజర్వేషన్లు మరియు నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్రం ‘అధికార దాహాన్ని’ ప్రదర్శిస్తోందని, ఇది ఓబీసీల హక్కులను దొంగిలించే ప్రయత్నమని (Hissa Chori) ఆయన ఆరోపించారు. కుల గణన డేటాను ఉపయోగించకుండా 2011 గణాంకాలతో ముందుకెళ్లడం ఓబీసీలకు అన్యాయం చేయడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యత…
-

PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి కీలక భేటీ.. ప్రధానికి వైట్ హౌస్ ఆహ్వానం ! | | ACTPnews
Last Updated:May 23, 2026 4:29 PM IST అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. వైట్ హౌస్ సందర్శించాల్సిందిగా ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని మోదీకి అందజేస్తూ, రక్షణ, వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై సుదీర్ఘంగా చర్చించారు. News18 అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలోని ‘సేవా తీర్థ్’ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారతదేశానికి…
-

PM Modi: ‘భారత సాంకేతిక పురోగతిపై ప్రపంచం ఆసక్తి’.. రోజ్గార్ మేళాలో ప్రధాని మోదీ | | ACTPnews
Last Updated:May 23, 2026 2:51 PM IST ఐదు దేశాల పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, భారత యువత ప్రతిభ, సాంకేతిక వృద్ధిపై అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను రోజ్గార్ మేళా వేదికగా కొనియాడారు. వివిధ దేశాలతో కుదిరిన ఒప్పందాలు యువతకు మరిన్ని అవకాశాలు ఇస్తాయన్నారు. News18 భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధిపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో ఆయన వర్చువల్గా…
-

Modi congratulated Harivansh Narayan Singh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ హ్యాట్రిక్ | ACTPnews
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. హరివంశ్ నారాయణ్ సింగ్ నిష్పాక్షిక వైఖరి, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అంకితభావం రాజ్యసభ గౌరవాన్ని మరింత పెంచాయని కొనియాడారు. జర్నలిజం మరియు ప్రజా జీవితంలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం సభా నిర్వహణలో స్పష్టంగా కనిపిస్తుందని మోదీ పేర్కొన్నారు. విపక్ష నేతలు కూడా హరివంశ్…
-

Kharge Slams PM Modi | మోదీ ఓ టెర్రరిస్ట్.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు | ACTPnews
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మంగళవారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ఎన్నికైన ప్రభుత్వాలను కూలుస్తున్న ప్రధాని మోదీ ఒక ‘రాజకీయ ఉగ్రవాది’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఒక దేశ ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ఖర్గే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని,…
-

PM Modi Jhulmudi Vendor: ‘నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’.. ప్రధాని మోదీకి ఝాల్ముడి తినిపించిన వ్యాపారి ఆందోళన | | ACTPnews
Last Updated:May 22, 2026 1:58 PM IST ప్రధాని నరేంద్ర మోదీకి ఝాల్ముడి తినిపించిన విక్రమ్ సాహు కు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నంబర్ల నుంచి బాంబు బెదిరింపులు, అసభ్య కాల్స్, పోలీసులు రక్షణ కల్పించి దర్యాప్తు చేస్తున్నారు. News18 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన చేతులతో ‘ఝాల్ముడి’ (మరమరాల మిశ్రమం) తినిపించిన ఒక స్థానిక చిన్న వ్యాపారికి ఇప్పుడు అంతర్జాతీయ నంబర్ల నుండి ప్రాణాపాయ బెదిరింపులు వస్తున్నాయి. ఝార్గ్రామ్…
-

PM Modi Italy Visit: ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ | | ACTPnews
Last Updated:May 20, 2026 7:10 AM IST PM Modi Italy Visit: ‘మెలోడి’ అనే ముద్దుపేరుతో పిలిచే ఈ జత మధ్య స్నేహం గతంలో కూడా COP28, G7 సమ్మిట్లలో సెల్ఫీలు, వీడియోల ద్వారా వైరల్ అయింది. ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ (Image credit – x – @GiorgiaMeloni) ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో రెండు రోజుల జాతీయ స్థాయి ద్వైపాక్షిక సందర్శనలో భాగంగా మే…
-

PM Modi | మోదీ మోలోనికి ఇటలీ ఆర్మీ గౌరవ వందనం | ACTPnews
#PMModiInItaly #GiorgiaMeloni #GuardOfHonour #IndiaItalyFriendshipఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆఖరి విడతగా ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడ అపూర్వ సైనిక స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా రెండవ రోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కలిసి మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటలీ సాయుధ బలగాలు (ఇటలీ ఆర్మీ) ప్రధాని మోదీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన రీతిలో గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ వందనం) సమర్పించాయి. అంతకుముందు రోమ్లో…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











