Tag: national news
-

YS Sharmila | బీజేపీని ఎదురించిన మగాడే లేడు-వైస్ షర్మిల | ACTPnews
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ అని.. వీరంతా ఆ పార్టీకి బానిసలుగా మారారని మండిపడ్డారు. వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రం ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంలా మారుస్తుంటే, పార్లమెంట్లో ప్రశ్నించే “మగాడే లేడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును ఖూనీ చేస్తుంటే ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె…
-

Snakes in Hyderabad: హైదరాబాద్ మొత్తం నాగు పాములే.. పదేళ్లలో ఎన్ని పాములను పట్టుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.. | | ACTPnews
Last Updated:May 07, 2026 4:19 AM IST Snakes in Hyderabad: హైదరాబాద్లో CCMB, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అధ్యయనం, 2013-2022లో 55 వేల పాములు రక్షణ, 76 శాతం నాగుపాము, జెర్రిపోతు, నగరీకరణతో పాముల-మనుషుల భేటీలు పెరుగుతున్నాయి News18 హైదరాబాద్ మహానగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నగరీకరణ ప్రభావం వన్యప్రాణులపై, ముఖ్యంగా పాముల జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై ఇటీవల ఒక ఆసక్తికరమైన అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని సెంటర్ ఫర్…
-

Varudu Kalyani | ముగ్గురు పిల్లలను కంటే..పిల్లలను మీరు పోషిస్తారా | ACTPnews
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, కూటమి పాలనలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. తాడేపల్లిలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ.. జనాభా పెంచాలని, ముగ్గురు పిల్లలను కనాలని చంద్రబాబు ఇస్తున్న పిలుపుపై సెటైర్లు వేశారు. “ముగ్గురు పిల్లలను కనమంటున్న చంద్రబాబు.. మరి ఆ పిల్లల పోషణ భారమంతా మీరే భరిస్తారా?” అని ప్రశ్నించారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం, ఆర్థిక తోడ్పాటు…
-

BhumanaKarunakar Reddy: పరకామణిలో రూ. 87 లక్షల గోల్మాల్! భూమన కరుణాకర్ రెడ్డి | ACTPnews
తిరుమల పరకామణిలో జరుగుతున్న అవినీతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలను లెక్కింపు సమయంలో దారి మళ్లిస్తున్నారని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని ఆరోపించారు. విదేశీ కరెన్సీ విలువను తక్కువ చేసి చూపడం, బంగారం దొంగతనాలు వంటి ఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంలో దోషులను కాపాడకుండా వెంటనే ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరారు. తిరుమలలో గోమాతల మరణాలు, నెయ్యి కొరతపై…
-

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కోసం వినూత్న ప్రయత్నం.. సికింద్రాబాద్లో భారీ హెల్మెట్ విగ్రహం..! | తెలంగాణ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 7:33 PM IST రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. News18 రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన…
-

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఢీ.. భక్తులకు స్వల్ప గాయాలు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 4:17 PM IST తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు పొందిన 12వ మలుపు వద్ద ఆర్టీసీ బస్సు, టెంపో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. + News18 తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల ఘాట్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన మలుపులలో ఒకటిగా గుర్తింపు…
-

Tirumala Heavy Rains: తిరుమలలో కుండపోత వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
Last Updated:Jun 01, 2026 5:51 PM IST తిరుమల శ్రీవారి సన్నిధిలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం భక్తులకు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా తిరుమలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. + News18 తిరుమల శ్రీవారి సన్నిధిలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం భక్తులకు భారీ ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా తిరుమలలో ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు…
-

Devineni Avinash | రేషన్ బియ్యం మాఫియాపై దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు | ACTPnews
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాశ్ ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శల దాడి పెంచారు. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనికి ఎంపీ కార్యాలయమే అడ్డాగా మారిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 లక్షలు, ఎంపీకి కోటి రూపాయలు కమీషన్లు ముట్టజెపుతూ పేదల నోటి కాడ కూడును దోచుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బియ్యం దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ తీరు వల్ల విజయవాడ ప్రతిష్ట…
-

CM Vijay | నల్ల కోటు అందుకే..అసలు సీక్రెట్ చెప్పిన విజయ్ | ACTPnews
తిరుచ్చిలో జరిగిన భారీ కృతజ్ఞత బహిరంగ సభలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ ధరించే ‘నల్ల కోటు’ వెనుక ఉన్న అసలు సీక్రెట్ మరియు ప్రజా సేవ పట్ల తనకున్న నిబద్ధతను ఈ వేదికపై విజయ్ బయటపెట్టారు. “మీరు నన్ను సీఎంగా కాదు.. ప్రజలకు ప్రధాన సేవకుడిగా (చీఫ్ సర్వెంట్) ఎన్నుకున్నారు” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల్లో తమకు లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. రాబోయే అన్ని ఎన్నికల్లో…
-

Weather Forecast: రాష్ట్రంలో మారిన వాతావరణం.. నగరంలో నేడు, రేపు దంచికొట్టనున్న వానలు! తాజా అప్డేట్.. | | ACTPnews
Last Updated:May 07, 2026 4:36 AM IST Weather Forecast: తెలంగాణలో ఎండలు తగ్గే సూచనలు, ఐఎండీ ప్రకారం వచ్చే రెండు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు, పిడుగులు, రైతులు, జీహెచ్ఎంసీ అప్రమత్తం News18 తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురిసే…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed









